మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:21 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మున్సిపల్ కమిషనర్ ని సత్కరించిన పద్మశాలి సంఘం నేతలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం లొని పద్మశాలి భవన్ శివ భక్త మార్కెండేయ దేవాలయంలొ గురువారం మాస శివరాత్రి సందర్బంగా పద్మశాలి కుల సంఘము సభ్యులు భక్తి శ్రద్దలతో పూజలు చేసి, ఆలయ ఆవరణలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ శుభ కార్యంలో విచ్చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ను పద్మశాలి సంఘం నేతలు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిలివేరి నర్సింగం, కొలిపాక శ్రీనివాస్, భావన ఋషి, కూడికల పాపయ్య, సుంకే లక్షన్, బంక రమేష్, తాటికొండ రమేష్, శ్రీనివాస్, గుండేటి శంకర్, మంతెన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
