మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:21 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మున్సిపల్ కమిషనర్ ని సత్కరించిన పద్మశాలి సంఘం నేతలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం లొని పద్మశాలి భవన్ శివ భక్త మార్కెండేయ దేవాలయంలొ గురువారం మాస శివరాత్రి సందర్బంగా పద్మశాలి కుల సంఘము సభ్యులు భక్తి శ్రద్దలతో పూజలు చేసి, ఆలయ ఆవరణలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ శుభ కార్యంలో విచ్చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ను పద్మశాలి సంఘం నేతలు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిలివేరి నర్సింగం, కొలిపాక శ్రీనివాస్, భావన ఋషి, కూడికల పాపయ్య, సుంకే లక్షన్, బంక రమేష్, తాటికొండ రమేష్, శ్రీనివాస్, గుండేటి శంకర్, మంతెన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- బ్లడ్ ప్రెషర్ను సహజంగా నియంత్రించుకునే సులభమైన మార్గాలు… మీకోసం…
- చలికాలంలో పసుపు ప్రయోజనాలు: తక్కువ ఖర్చుతో శరీరానికి శక్తివంతమైన రక్షణ
- నేటి రాశి ఫలాలు నవంబర్ 18, 2025
- నేటి పంచాంగం నవంబర్ 18, 2025
- సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం: 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం
- చలికాలంలో బంగాళదుంప తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు
- చిన్న చిన్న చిట్కాలతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు… కొన్ని చిట్కాలు మీకోసం…
- రోజు నిమ్మ రసం త్రాగడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు
- LPG Price Update: వాణిజ్య సిలిండర్ ధర రూ.5 తగ్గింపు – గృహ గ్యాస్ ధరల్లో మార్పు లేదు
- జెఎన్టియు హాస్టల్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య










