భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
అశ్వాపురం, మండల పరిధిలోని నెల్లిపాక పంచాయితీ లో అశ్వాపురం తహశీల్దార్ మణిధర్ గురువారం గోదావరి వరదల కారణం గా పర్యటించడం జరిగింది.
ఈ సందర్బంగా తహశీల్దార్ గ్రామస్థులతో మాట్లాడుతూ…
ఎగువున కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి కి భారీగా వరదనీరు వస్తున్న క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, వరదనీరు పెరుగుతున్న క్రమంలో ప్రజలు వారి పశువులను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ఉధృతి పెరిగే క్రమంలో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నెల్లిపాక ఆర్ ఐ లావణ్య, నెల్లిపాక గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.











