మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:21 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించిన హిందూ సంఘాల నాయకులు.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సహ సంయోజక్ ఐముడి మురళీ మనోహర్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి వన్ టౌన్ నూతన ఎస్.హెచ్ఓ కే.శ్రీనివాసరావు ఎస్.ఐ.గుర్లె రాకేష్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రేవెళ్లి రాజలింగు, జిల్లా భజరంగ్ దళ్ సహ సంయోజక్ ఐముడి మురళీ మనోహర్, అశోక్, కంచి వేణు సృజన్ కుమార్, విలాస్ గౌడ్, లిఖిత్ గౌడ్, నితిన్ రాజ్, శ్రీకాంత్, సాయినాథ్, దమ్మ సదానందం, బండారి అశోక్, దాసరి సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
