పనుల జాతర 2025 లో భాగంగా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం మరియు పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
22-08-25
భద్రాచలం నియోజకవర్గం.
✍️దుర్గా ప్రసాద్
భద్రాచలం చర్ల రోడ్డు కేకే ఫంక్షన్ హాల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు పనుల జాతర 2025 లో భాగంగా రైతులకు పనిముట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు మాట్లాడుతూ…
భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్లు నిర్మించడం జరుగుతుంది. గతంలో వర్షం వస్తే కేకే ఫంక్షన్ హాల్ ఎదురుగా నీటితో రోడ్ అంతా మునిగిపోయేది. ఈ రోజు అలాంటి సమస్య లేకుండా డ్రైనేజులు నిర్మించాము.
రానున్న రోజుల్లో మరింతగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం
- ఈనెల 29న 1104 యూనియన్ తో యాజమాన్యం జాయింట్ మీటింగ్.
- PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ.
- మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విగ్రహమునకు పాలాభిషేకం
- ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
