భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రియనే శరణమయ్యప్ప….
అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాల్వంచ శాఖ వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రావణమాస అమావాస్య నుంచి ప్రారంభమైంది అని చెప్పటానికి సంతోషిస్తున్నాము.
ఇందులో భాగంగా మొదటి రోజు అన్నదానం పాల్వంచ ప్రభుత్వ వైద్యశాల నందు నిర్వహించడం జరిగినది దీనికి ప్రభుత్వ వైద్యశాఖ RMO అధికారులు డాక్టర్ సోమరాజు దొర , సూపర్డెంట్ రాంప్రసాద్ గార్లు ముఖ్యఅతిథిగా అన్నదానాన్ని ప్రారంభించారు.
ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరించిన పాల్వంచ అయ్యప్ప సేవా సమితి సభ్యులు జితేందర్,కోటి, రాఘవేందర్రావు, గణపతి, బిక్ష, రాంబాబు పురుషోత్తం, టేకులపల్లి నటరాజ్ , చాపల రవి, వెంకటేశ్వర్లు మచ్చ నాగార్జున తదితరులు కార్యక్రమం దిగ్విజయం కావటానికి కృషి చేసినారు.
అన్నదానం మహాదానం అన్నదాన ప్రియనే శరణమయ్యప్ప అనే నామంతో అడగంగానే ఇంతటి గొప్ప కార్యక్రమాన్నిగా సహకరించిన దాతలు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
ఇట్లు
అఖిలభారత అయ్యప్ప సేవా సమితి పాల్వంచ శాఖ
ఇవి కూడా చదవండి…
- మోతె పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేదెన్నడు…
- భద్రాచలం ITDA PO రాహుల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గారు.
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
- సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించిన ఆదివాసి ఆణిముత్యం
- వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్
- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం
- ఈనెల 29న 1104 యూనియన్ తో యాజమాన్యం జాయింట్ మీటింగ్.
- PRTU శాశ్వత సభ్యత్వం… కుటుంబానికి భరోసా… – జయశ్రీ.
- మధర్ థెరిస్సా గారి 115వ జయంతి పురస్కరించుకుని కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విగ్రహమునకు పాలాభిషేకం
- ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
