మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ: 26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
గుర్తు తెలియని శవం లభ్యం…
మంచిర్యాల: మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాల పక్కన మరణించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లేవు.
మృతదేహాన్ని గుర్తించిన వారు క్రింద తెలియజేసిన సెల్ నంబరు 8328512176 రైల్వే పోలీస్, మంచిర్యాల వారికి వివరాలు తెలుపగలరు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
