మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మానవత్వం చాటుకున్న యువకుడు…
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జాతీయ రహదారిపై మృతి చెందిన వరాహం కళేబరాన్ని తొలగించి మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు…
వివరాల్లోకి వెళ్ళితే …
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గన్మెన్ బత్తుల చంద్రశేఖర్ సుబ్బారావు పల్లె జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వరాహం మృతి చెందింది.
వరాహం కళేబరం రోడ్డుపైనే ఉండడంతో స్పందించిన బత్తుల చంద్రశేఖర్ వెంటనే కళేబరాన్ని పక్కకు తొలగించారు. సాటి మనుషులకు ఏమైనా పట్టించుకోని ఈ రోజుల్లో మూగ జీవి కళేబరాన్ని తొలగించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ గన్మెన్ బత్తుల చంద్రశేఖర్ ను పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
- కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…
- విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు
- మానవత్వం చాటుకున్న యువకుడు…
- గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…
