మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేది 27 ఆగస్టు 2025
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని రెండు ఎకరాల స్థలంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణ దశలోనే ఆగిపోయిన అంబేడ్కర్ ఫంక్షన్ హాల్ ని సందర్శించిన బెల్లంపల్లి శాసనసభ్యుడు గడ్డం వినోద్ కు దళిత సంఘాల నాయకులు వినతి పత్రం సమర్పించారు.
ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ…, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అంబెడ్కర్ ఫంక్షన్ హల్ మధ్యలోనే ఆగిపోవడం బాధాకరమని కలెక్టర్ తో, సింగరేణి జీఎం తో మాట్లాడి సాధ్యమైనంత తొందరలోనే అంబేద్కర్ ఫంక్షన్ హల్ నిర్మాణ పనులను పూర్తి చేయిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలోతెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కుంభాల రాజేష్, గౌరవ అధ్యక్షులు మల్లారపు చినరాజం, ప్రధాన కార్యదర్శి రత్నం ఐలయ్య, ఉపాధ్యక్షులు అంగూరి సుభాష్, కార్యదర్శులు గద్దల కుమార్, కాంపెల్లి సతీష్, సభ్యులు దుబాసి వెంకటస్వామి, ఎనగందుల నరేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్











