భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచలోని ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీలో డిపి ఎక్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించబడ్డాయి… ప్రముఖులు ప్రతినిధి వెలదండి దుర్గాప్రసాద్ గారు విఘ్నేశ్వరుని పూజల్లో పాల్గొని పట్టువస్తాలు సమర్పించారు.
మండపాలను సందర్శించి ప్రముఖ నాయకులు మాట్లాడుతూ… ఎంతో భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి తొమ్మిది రోజులు పవిత్రంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఏటువంటి ఆటంకాలు కలగకుండా యువత చెడుమార్గాలకు తావు లేకుండా నిష్టగా కార్యక్రమాలు నిర్వహించాలని, భక్తుల ప్రేమ అభిమానాలు ఆశీస్సులు పొందాలని, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోపరేటివ్ సొసైటీ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు సీపీఐ మాజీ పట్టణ కార్యదర్శి కొమ్మవరపు ఆదాము కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండవెంకన్న కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు పైడిపల్లి మహేష్ ఎస్ వి కే ఆచార్యులు చింత నాగరాజు రాము కోరారు.
ఈ పూజ కార్యక్రమాలలో కమిటీ సభ్యులు పెద్దలు సంక నాగయ్య, ఆంగోత్ పుల్లయ్య, బోల్లెపోగు రవి, దుర్గ ప్రసాద్, బోల్లెపోగువంశీ, వేలదండి రాజేష్, గూడపాటి నరసింహారావు, నగ్మా నెహ్రు, బిక్కుమళ్ళ హనుమంతు, వెంకటేశ్వర్లు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.











