డేటింగ్ యాప్ లో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని భావిస్తాం. అయితే, ఇండియాలో మహిళా యూజర్లే అధికంగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది.
తాజాగా ‘Knot డేటింగ్’ CEO జస్వీర్ సింగ్ ఇదే విషయం వెల్లడించారు. తమ యాప్ లో 57% మంది సబైబర్లు మహిళలే అని చెప్పారు. 6 నెలలకు సబ్స్క్రిప్షన్ ఫీజు రూ.57,459 ఉన్నప్పటికీ వారు వెనుకాడటం లేదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి…
- విద్యార్థుల వీసాపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం…
- రెండు రోజుల పాటు మోదీ జపాన్ పర్యటన…
- ఆ యాప్ లో ఎక్కువ మంది సబ్ స్క్రైబర్ లు మహిళా యూజర్లే…
- UK లో ఘోర ప్రమాదం… కుప్పకూలిన హెలికాప్టర్… వివరాల్లోకి వెళ్ళితే…
- AP : ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం… మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
