భారత ప్రధాని మోదీ ఆగస్టు 29 నుంచి 30 వరకు రెండు రోజుల పాటు జపాన్ పర్యటన చేపట్టనున్నారు. ఇది ఆయన ఎనిమిదవ జపాన్ టూర్ కావడం విశేషం.
జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబాతో కలిసి 15వ భారత్-జపాన్ వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించడానికి, కొత్త సహకార ఒప్పందాలను కుదుర్చుకోవడానికి ప్రధాన వేదిక కానుంది.
ఇవి కూడా చదవండి …
- విద్యార్థుల వీసాపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం…
- రెండు రోజుల పాటు మోదీ జపాన్ పర్యటన…
- ఆ యాప్ లో ఎక్కువ మంది సబ్ స్క్రైబర్ లు మహిళా యూజర్లే…
- UK లో ఘోర ప్రమాదం… కుప్పకూలిన హెలికాప్టర్… వివరాల్లోకి వెళ్ళితే…
- AP : ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం… మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
