మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ: 9 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్రజా కవి కాళోజి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
కమిషనర్ కే.సంపత్ కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా కవి కాళోజి ఆలోచనలు సమాజంలో ప్రజాసేవ భావానను పెంపొందించి స్ఫూర్తిని నింపాయని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
- ట్రైన్ హల్టింగ్ కొరకు ప్రయత్నించిన ఎంపీ వంశీ కి కృతజ్ఞతలు తెలిపిన వాణిజ్య సంఘాల ప్రతినిధులు
- రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
- బూడిదగడ్డ బస్తిలో శ్రీ గణేష్ గణపతి మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జనోత్సవం
- కుల మతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవాలి ~ ఏసీపీ రవి కుమార్…
- నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాము~సబ్ కలెక్టర్ మనోజ్…
- కనుమరుగవుతున్న కాలువలు పట్టించుకొని అధికార యంత్రాంగం
- ఇంటర్ సిటీ ట్రైన్ జనరల్ కోచ్లు ముందు రెండు వెనుక రెండు ఏర్పాటు చేయాలని ప్రయాణికుల విజ్ఞప్తి..
- మెయిన్ బజార్ ఎస్.బీ.హెచ్ వద్ద కాలువ పై అక్రమ కట్టడం నిలిచి పోయిన మురికి కాలువ నీరు
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
