భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు
✍️దుర్గా ప్రసాద్
ఈ రోజు మణుగూరు మండలంలో గౌరవనీయులైన DRDO మేడమ్ గారు పర్యటించారు. పర్యటనలో భాగంగా మండల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
తొగ్గుడెంలో ఏర్పాటు చేసిన సర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్, కొరామీను చేపల పెంపకం కేంద్రాన్ని పరిశీలించి, చేపల పెంపకానికి ఆధునిక పద్ధతులు ఉపయోగించడం పై సంతోషం వ్యక్తం చేశారు.
కూనవరం గ్రామంలో సాగుతున్న మోరింగా (మునగ) తోటల అభివృద్ధి పనులను పరిశీలించి, రైతులకు ఆర్థికంగా తోడ్పడే ఈ పంట విస్తరణపై సూచనలు అందించారు.
మున్సిపాలిటీ పరిధిలోని IKP సంఘాల గోదాంను, అలాగే SHG మహిళా సభ్యులకు అందిస్తున్న యూనిఫాం చీరల పంపిణీ వ్యవస్థను పరిశీలించారు.
రామానుజవరం గ్రామంలో నిర్మించిన పశువుల కట్టడాన్ని సందర్శించి, పశుసంవర్ధకంలో దీని ప్రాధాన్యతను వివరించారు.
అనంతరం మేడమ్ గారు IKP, MGNREGS కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు పనితీరు నివేదికలను సమర్పించారు.
ఈ పర్యటనలో APM, APO, MPO, MEOలతో పాటు అన్ని మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమం స్థాయిలో ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ కృషిని మేడమ్ అభినందించారు.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
- ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చరిత్ర సృష్టించిన లారీ ఎల్లిసన్
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- జనగామలో ఆస్తి కోసం కూతురు చేత తల్లి హత్య
- తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు వేగంగా పూర్తి… – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
