నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మ
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
ఆంధ్రప్రదేశ్
నందిగామ
✍️ దుర్గా ప్రసాద్
నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్గా టిడిపి నాయకుడు సూరంపల్లి అప్పారావును ప్రభుత్వం నియమించింది. అలాగే డైరెక్టర్లుగా కొండూరు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు కొర్రపాటి ముక్కంటయ్య మరియు గారీగంటి భద్రమ్మలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా డైరెక్టర్గా ఎన్నికైన కొర్రపాటి ముక్కంటయ్యను జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, కేడి సిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, తాతయ్య తమ్ముడు పెద్దబాబు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు.
ముక్కంటయ్య మాట్లాడుతూ… – రైతే రాజు అన్న సిద్ధాంతంతో ముందుకు సాగుతూ, రైతులకు అందుబాటులో ఉండి సహాయం చేస్తానని, ఎరువులు సకాలంలో అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ ఎన్నిక సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సిపిఐ మాజీ పట్టణ కార్యదర్శి కొమ్మవరపు ఆదాం కూడా శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
- ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చరిత్ర సృష్టించిన లారీ ఎల్లిసన్
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- జనగామలో ఆస్తి కోసం కూతురు చేత తల్లి హత్య
- తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు వేగంగా పూర్తి… – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
