మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:16 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే,
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని రామటాకిస్ ప్రక్కన దశాబ్దాలుగా చెత్తకు నిలయమైంది. ఈ విషయంపై అక్కడి నాయకులు పలుమార్లు పిర్యాదులు చేస్తున్నా, శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు.
ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ వినూత్నంగా అక్కడి చెత్తను తొలగించి, అక్కడ ఒక జరిమానాలతో కూడిన హెచ్చరిక పెయింటింగ్ ఏర్పాటు చేసారు. ఇక మీదట చెత్త వేసే వారు హెచ్చరిక బోర్డు చూసి చెత్త వేయడం మానివేస్తారా వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి…
- Healthy Hair Diet: జుట్టు పెరుగుదలకు మేలైన ఆహారాలు
- Fish Mercury Warning: పాదరసం అధికంగా ఉండే చేపలు తినడంలో జాగ్రత్త అవసరం
- TRVKS జెన్కో కార్యదర్శిగా ఎన్నికైన ముత్యాల రాంబాబు
- ఎస్బీఐలో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 28లోపు దరఖాస్తు చేయండి
- రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ
- బంజారాహిల్స్లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం – హైడ్రా చర్యలు సంచలనం
- మధ్యప్రదేశ్లో మాజీ చీఫ్ ఇంజనీర్ అవినీతి గూటి బట్టబయలు – కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
- నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా మచాడో ఎంపిక – ట్రంప్కు నిరాశ
- రాష్ట్రవ్యాప్తంగా బంద్కు బీసీ సంఘాల పిలుపు – రిజర్వేషన్ల అమలుపై ఆర్.కృష్ణయ్య డిమాండ్