భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
రామవరం,
అక్టోబర్ 9,2025
✍️దుర్గా ప్రసాద్
మహా అన్నప్రసాద కార్యక్రమాలు మనలో ఐక్యతను, ప్రేమాభిమానాలను పెంపొందించడంలో దోహద పడతాయని. సింగరేణి ప్రాంతంలో కార్మికుల ఐక్యతకు ఇవి నిదర్శనాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజు అన్నారు.
దేవి నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకొని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ ఎస్ అండ్ పిసి డిపార్ట్మెంట్ కార్యాలయంలో లో నెలవైవున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం మొదలైన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
అమ్మవారి కృపకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం నవరాత్రులలో అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ప్రసాదంగా వడ్డించిన అన్నసమయాల్లో శుద్ధత, నాణ్యతకు పెద్ద పీట వేశారు.భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి అనంతరం ప్రసాదం స్వీకరించారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ ఓటు జిఎం కోటి రెడ్డి , ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ . అభిలాష్, సివిల్ ఏజీఎం సిహెచ్ రామకృష్ణ, ఎఐటియుసి బ్రాంచి సెక్రటరీ గట్టయ్య జూనియర్ ఇన్స్పెక్టర్ టి. వెంకటేశ్వర్లు , సీనియర్ అసిస్టెంట్ మోహన్ రెడ్డి , జమేదర్ జయరాజు , కే కుమార్ , ఎఐటియుసి ఫిట్ సెక్రటరీ జితుకు రాంబాబు , ఏరియా ఇంటెలిజెన్స్ మల్లికార్జున్, జనార్ధన్, టెంపుల్ కమిటీ పిట్టల చంద్రమోహన్ సీతారాం , రమేష్ బాబు , కోడి నవీన్ , విజయకుమార్ , లక్ష్మణ్ రావు , వాసిరెడ్డి సురేష్ , ప్రైవేటు సూపర్వైజర్ సుంకరి శ్రీనివాస్ , గుళ్ళ ఈశ్వరరావు , ప్రైవేట్ గార్డ్స్ టి కిరణ్ , బానోత్ కృష్ణ , బానోత్ రవి , చిలక నాగేష్ , ఆర్ మురళి , ఏరియా అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.
- పురాతన శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నల్లా సురేష్ రెడ్డి కృషి
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు