సౌదీ అరేబియాలో ఘోరమైన బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొడంతో భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో 42 మంది సజీవదహనమైందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది భారతీయులేనని, వారిలో హైదరాబాద్కు చెందినవారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 మహిళలు, 11 చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన బదర్–మదీనా మధ్య ముఫ్రిహాత్ ప్రాంతంలో, అర్ధరాత్రి 1.30 సమయంలో జరిగింది. ప్రమాద సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నట్లు తెలిసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే అధికారుల నుంచి ఇంకా పూర్తిస్థాయి ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
- బ్లడ్ ప్రెషర్ను సహజంగా నియంత్రించుకునే సులభమైన మార్గాలు… మీకోసం…
- చలికాలంలో పసుపు ప్రయోజనాలు: తక్కువ ఖర్చుతో శరీరానికి శక్తివంతమైన రక్షణ
- నేటి రాశి ఫలాలు నవంబర్ 18, 2025
- నేటి పంచాంగం నవంబర్ 18, 2025
- సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం: 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం
- చలికాలంలో బంగాళదుంప తినడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు
- చిన్న చిన్న చిట్కాలతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు… కొన్ని చిట్కాలు మీకోసం…
- రోజు నిమ్మ రసం త్రాగడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు
- LPG Price Update: వాణిజ్య సిలిండర్ ధర రూ.5 తగ్గింపు – గృహ గ్యాస్ ధరల్లో మార్పు లేదు
- జెఎన్టియు హాస్టల్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- UFOలు నిజమా? అబద్ధమా? ఆకాశ రహస్యాల వెనుక నిజం…!
- ఆ దేశంలో కొండెక్కిన కూరగాయల ధరలు… 1Kg టమాటా ధర కేవలం రూ. 600 మాత్రమే… ఎక్కడంటే…
- Hidden Affairs: కాపురాల లో నిప్పులు పోస్తున్న వివాహేతర సంబంధాలు… భార్యను హత్య చేసిన భర్త…
- Fake metal scam: విశాఖలో రైస్ పుల్లింగ్ మోసం… మహిళా డాక్టర్కి రూ.1.7 కోట్లు నష్టం
- Strict law alert: కామాంధులపై కఠిన ఆయుధంగా పోక్సో చట్టం… ఇక జీవితాంతం జైల్లోనే…
- Adilabad Airport Dream : ఏడుదశాబ్దాల కల సాకారం – ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నూతన దిశ…
- Begumpet Woman Murder: షాకింగ్ ఘటన బేగంపేటలో అసోం మహిళ మృతి… వివరాల్లోకి వెళ్ళితే…
- Gold Discovery : మరో బంగారు గని కనుగొన్న భూగర్భ శాస్త్రవేత్తలు… ఎక్కడంటే…


















