మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 8 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను వెంటనే తీసివేయాలని స్థానిక న్యాయవాది మాదరి రాకేశ్ సోమవారం సీడీఏంఏ,పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక డైరెక్టర్ హైదరాబాద్ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా పిర్యాదులు చేసారు.
ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ, అక్రమ హోర్డింగులు ఏర్పాటు చేసారని, అనుమతి పొందిన హొర్డింగులకు కూడా తిరిగి టెండర్ ప్రక్రియ ద్వారా మున్సిపాలిటి కి ఆదాయం సమకూరేలా చూడాలని కోరినట్టు తెలిపారు.
తెలంగాణా మున్సిపల్ యాక్ట్ 2019 కి విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో, అనుమతి లేని అక్రమ హోర్డింగులను వెంటనే తొలగించాలని, బెల్లంపల్లి మున్సిపాలిటీ ఆదాయం పెంచేలా తగు చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేసినట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
- ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
