ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకల్లా నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, వినతులు సేకరించిన ఈ సబ్ కమిటీ త్వరలో చర్చించి తుది నివేదికను సమర్పించనుంది. పెద్దగా మార్పులు లేకపోయినా, రెండు మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 2026 నుంచి జనగణన ప్రారంభమవుతుందన్న కారణంగా 2025 డిసెంబర్ 31లోపు జిల్లాల సరిహద్దుల మార్పులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై పరిశీలన జరుగుతోంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగుంటపాలెం, దర్శి నియోజకవర్గాలతో ఈ జిల్లా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని సూచనలు ఉన్నాయి.
అమరావతి కేంద్రంగా ప్రత్యేక అర్బన్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలతో పాటు మంగళగిరి, తాడికొండ, పెదకూరుపాడు, నందిగామ, జగ్గయపేట నియోజకవర్గాలను కలిపి ఈ జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
అలాగే గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు, పశ్చిమ, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలతో కొత్త జిల్లా రూపుదిద్దుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను కలిపితే మొత్తం ఏడు నియోజకవర్గాలు అవుతాయి. దీంతో కృష్ణా జిల్లాలో ఐదు నియోజకవర్గాలు మాత్రమే మిగులుతాయి.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
- ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చరిత్ర సృష్టించిన లారీ ఎల్లిసన్
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- జనగామలో ఆస్తి కోసం కూతురు చేత తల్లి హత్య
- తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు వేగంగా పూర్తి… – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
