భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
మణుగూరులో
✍️దుర్గా ప్రసాద్
79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతరావు.
దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన విప్లవ వీరులకు, స్వాతంత్య్ర సమరయోధులకు వందనాలు, వారి త్యాగాల ఫలం ఇవాళ్టి మన స్వాతంత్య్రం అని అన్నారు.
ఇవి కూడా చదవండి….
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






