డెహ్రాడూన్: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గురువారం ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి, తర్వాత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఇప్పటికే జోలీ గ్రాంట్ ఎయిర్పోర్టులో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఇటీవల ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ రాష్ట్రాల వారీగా పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
- ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్
- EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో
- నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చరిత్ర సృష్టించిన లారీ ఎల్లిసన్
- జనగామలో ఆస్తి కోసం కూతురు చేత తల్లి హత్య
- తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు వేగంగా పూర్తి… – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- భారత్కి మొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ – హైదరాబాద్లో అభివృద్ధి
- మెహిదీపట్నంలో మెగా జాబ్ మేళా – సెప్టెంబర్ 16
- సెప్టెంబర్ 15న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం
- ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన
- ట్రంప్ ప్రెషర్ పాలిట ఇండియా – రష్యన్ క్రూడ్ డీల్పై అమెరికా వ్యూహం
- మీడియా సమావేశంలో ఉన్నట్టుండి కుప్పకూలిన స్వీడన్ కొత్త ఆరోగ్యమంత్రి ఎలిసబెట్ లాన్
- TS CPGET 2025 ఫలితాలు విడుదల – తెలంగాణ & ఏపీ పీజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్
- ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్టు – దేశవ్యాప్తంగా దాడులు
- ఏపీలో దసరా సెలవుల మార్పులపై డిమాండ్
- సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద టిఫిన్ సెంటర్ల కూల్చివేత
