మంచిర్యాల జిల్లా,
తాండూర్,
తేదీ:16 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
తాండూర్: మోక్షగుండం విశ్వేశరయ్య జయంతి సందర్బంగా మంగళవారం వాసవి క్లబ్,తాండూర్, వాసవి వనిత సింధూర్ క్లబ్ ఆధ్వర్యంలో తాండూర్ మండల కేంద్రంలో ఇంజినీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలోని హౌసింగ్ ఏఈ నక్కల కావ్య పంచాయతీ రాజ్ ఏఈ తూర్పటి సాయి లత లకు పూల మొక్కలు అందించి శాలువాతో సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్స్ జిల్లా కార్పోరేటివ్ వైస్ చైర్మన్ వాసవియన్ గోల్డెన్ స్టార్ కెసిజిఎస్ సంతోష్ కుమార్, వాసవి క్లబ్ అధ్యక్షులు మధుసూదన్, మాజీ అధ్యక్షులు కాసం భాస్కర్, వాసవి వనిత సింధూర్ క్లబ్ కార్యదర్శి మాధురి, కోశాధికారి కల్పన, సభ్యులు సాయి కృష్ణ, పుల్లూరి సంతోష్, కాసం సునీత, లింగ సంతోషిని, బోనగిరి స్పందన, కాసనగొట్టు సాయి, కృప కొంకుముట్టి సాహితి, చిలువేరు సునీత, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- TRVKS జెన్కో కార్యదర్శిగా ఎన్నికైన ముత్యాల రాంబాబు
- ఎస్బీఐలో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 28లోపు దరఖాస్తు చేయండి
- రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ
- బంజారాహిల్స్లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం – హైడ్రా చర్యలు సంచలనం
- మధ్యప్రదేశ్లో మాజీ చీఫ్ ఇంజనీర్ అవినీతి గూటి బట్టబయలు – కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
- నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా మచాడో ఎంపిక – ట్రంప్కు నిరాశ
- రాష్ట్రవ్యాప్తంగా బంద్కు బీసీ సంఘాల పిలుపు – రిజర్వేషన్ల అమలుపై ఆర్.కృష్ణయ్య డిమాండ్
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల