భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
9 సంవత్సరాలు పాటు బిఆర్ఎస్ పార్టీ కోసం జెండా మోసి కష్టపడ్డాను ఒక నిజాయితీగా నిలబడ్డ కార్యకర్తను ఈరోజు త్రీవంగా అవమానించారు.
అలాగే ఒక బీసీ నాయకుడు అని తెలిసి కూడా గ్రూపులో ఒక అధ్యక్షులు వారు పిఏ గారీ తోటి గ్రూప్ నుంచి తొలగిస్తాను చెప్పటం ఎంత విడ్డూరం అర్థమయిపోతుంది.
42 శాతం బీసీల గురించి పోరాటం చేస్తా అని చెప్పినా కేటీఆర్ దీన్ని ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ నేను బిఆర్ఎస్ పార్టీ నీ నా సొంత ఆస్తి కుదబెట్టి డబ్బులు ఖర్చు పెట్టి తిరిగాను ఏదో ఒక రోజు పార్టీ గుర్తిస్తుంది అని పార్టీ మీదే చాలా గౌరవం ఉండేది కానీ ఈరోజు నిన్న మొన్న ఎమ్మెల్యే టికెట్ల కోసం వచ్చిన వారి చేతికి పగ్గాలు పోవడం పార్టీ పరిస్థితి దిగజారిపోయింది.
అలాగే నాలాంటి వారు పార్టీని నమ్ముకుని తిరిగిన వారికి ఇక భవిష్యత్తు లేదని స్పష్టంగా తెలుస్తుంది. అలాగే జిల్లాలో ఉండే ప్రతి బీసీ నాయకుడు కూడా న్యాయం జరగదని అనుకుంటున్నాను దీని మీద కార్యాచరణ ఇస్తాను.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
- ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చరిత్ర సృష్టించిన లారీ ఎల్లిసన్
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- జనగామలో ఆస్తి కోసం కూతురు చేత తల్లి హత్య
- తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు వేగంగా పూర్తి… – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
