గోదావరి వరద ముంపు ప్రాంతాలలో అశ్వాపురం తహశీల్దార్ మణిధర్ పర్యటన…
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ అశ్వాపురం, మండల పరిధిలోని నెల్లిపాక పంచాయితీ లో అశ్వాపురం తహశీల్దార్ మణిధర్ గురువారం గోదావరి వరదల కారణం గా పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా తహశీల్దార్ గ్రామస్థులతో మాట్లాడుతూ… ఎగువున కురుస్తున్న భారీ వర్షాల…