Tag: ✍️ దాసరి శ్రీధర్

ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకల్లా నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, వినతులు సేకరించిన ఈ సబ్ కమిటీ త్వరలో చర్చించి తుది నివేదికను సమర్పించనుంది. పెద్దగా మార్పులు లేకపోయినా,…

ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…

ఆంధ్రప్రదేశ్‌లో టమాటా, ఉల్లి ధరలు భారీగా క్షీణించాయి. వర్షాల కారణంగా పంటలు కుళ్లిపోతుండడంతో కిలో టమాటా పత్తికొండ మార్కెట్లో రూ.2కి, నంద్యాల, మదనపల్లెల్లో రూ.3–10కి అమ్ముడయ్యాయి. కర్నూలు మార్కెట్లో ఉల్లి క్వింటా రూ.150కి మాత్రమే విక్రయమైంది. రైతులు కనీసం కూలి ఖర్చులు…

రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…

రియల్ మనీ గేమింగ్‌పై భారత ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో గేమింగ్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి. తాజాగా జుపే గేమింగ్ కంపెనీ 170 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇది కంపెనీ ఉద్యోగుల్లో సుమారు 30 శాతం మందిని ప్రభావితం…

నేపాల్‌లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ

నేపాల్‌లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పారిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. సింధూలిగఢీ జైలులో 471 మంది, నవాల్‌పరాసీ వెస్ట్ జైలు నుంచి 500 మంది, నౌబస్తా బాల సదనం నుంచి 76 మంది మైనర్లు పరారయ్యారు. ఈ ఘటనలో…

హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…

తమిళనాడు సేలం జిల్లాలో యువకుడు శరవణకుమార్ హిజ్రా సరోవను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈరోడ్‌లో పెద్దల సమక్షంలో అంగరంగా జరిగిన పెళ్లి వేడుకకు పలువురు హాజరై దంపతులను ఆశీర్వదించారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుండగా, నెటిజన్లు యువకుడిని ధైర్యానికి ప్రశంసిస్తున్నారు.…

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతిగా సి.పి. రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు,…

EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో

మీరు ఈఎంఐపై ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనను పరిశీలిస్తోంది. సకాలంలో వాయిదాలు చెల్లించని కస్టమర్ల ఫోన్‌లను బ్యాంకులు, రుణ సంస్థలు రిమోట్‌గా లాక్ చేసే అవకాశం ఉందని సమాచారం. వినియోగదారుల ప్రయోజనాలు…

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చరిత్ర సృష్టించిన లారీ ఎల్లిసన్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ చరిత్ర సృష్టించారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను అధిగమించి ఆయన బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఎల్లిసన్ నికర సంపద 393 బిలియన్ డాలర్లు (₹34.60…

తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు వేగంగా పూర్తి… – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైన నిధులు సమకూర్చటంతో పాటు భూసేకరణ బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. గురువారం…

భారత్‌కి మొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ – హైదరాబాద్‌లో అభివృద్ధి

మలేరియాపై పోరాటంలో భారత్ చారిత్రక అడుగు వేసింది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL), బయోలాజికల్ E లిమిటెడ్ సంస్థలు ICMR లైసెన్స్‌తో దేశంలోని మొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ “ఆడ్‌ఫాల్సీ వ్యాక్స్” అభివృద్ధి చేశాయి. ఈ టీకా మలేరియా పరాన్నజీవిని…

మెహిదీపట్నంలో మెగా జాబ్ మేళా – సెప్టెంబర్ 16

సెప్టెంబర్ 16న మెహిదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ మేళాలో ఫార్మా, హెల్త్‌కేర్, ఐటీ, ఐటీఈఎస్, విద్య, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కలవు.…

బొప్పాయి (Papaya) పండు తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు…

బొప్పాయి (Papaya) పండు తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు… బొప్పాయి తీపి రుచి, సాఫ్ట్ టెక్స్చర్‌తో పాటు ప్రోటీన్‌ జీర్ణక్రియకు సహాయం చేసే పపైన్ (Papain) అనే ఎంజైమ్ కారణంగా “సూపర్ ఫ్రూట్” గా పరిగణించబడుతుంది. బొప్పాయి పండు ముఖ్యమైన ఆరోగ్య…

జాకీ ష్రాఫ్ షాకింగ్ రివీల్: రొమాంటిక్ సీన్స్ ముందు బ్రాందీ తాగేవాడిని!

నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో మెప్పిస్తున్న జాకీ ష్రాఫ్, తాజాగా ఒక ఆసక్తికర రహస్యం బయటపెట్టారు. మాధురి దీక్షిత్, జూహీ చావ్లా వంటి హీరోయిన్లతో రొమాంటిక్ లేదా కిస్సింగ్ సీన్స్ చేయాల్సి వచ్చిందంటే తాను చాలా టెన్షన్‌ పడేవాడినని…

సెప్టెంబర్ 15న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం

సెప్టెంబర్ 15న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనుంది. తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం, పంచాయతీ ఎన్నికలు, 42% బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గం చర్చించనుంది. హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో…

ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన

డెహ్రాడూన్: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గురువారం ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి, తర్వాత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ…

ట్రంప్ ప్రెషర్ పాలిట ఇండియా – రష్యన్ క్రూడ్ డీల్‌పై అమెరికా వ్యూహం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్–చైనా రష్యన్ క్రూడ్ కొనుగోళ్లు నిలిపివేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకోసం యూరోపియన్ యూనియన్‌ను కూడా తన వ్యూహంలో భాగస్వామ్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టారిఫ్‌లను 100 శాతం వరకు పెంచవచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. భారత్, చైనా వెనక్కి…

వరుణ్ తేజ్ – లావణ్య దంపతులకు పండంటి బాబు పుట్టాడు – మెగా ఫ్యామిలీ ఆనందం

మెగా కుటుంబంలో సంతోషకరమైన వార్త. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి బాబు పుట్టాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. 2023లో వివాహం చేసుకున్న ఈ జంట, ఈ ఏడాది మేలో గర్భవతి అని ప్రకటించిన సంగతి…

మీడియా సమావేశంలో ఉన్నట్టుండి కుప్పకూలిన స్వీడన్‌ కొత్త ఆరోగ్యమంత్రి ఎలిసబెట్ లాన్

స్వీడన్‌లో కొత్తగా ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎలిసబెట్ లాన్ మీడియా సమావేశంలో అకస్మాత్తుగా కుప్పకూలారు. ఈ సంఘటన అక్కడున్న వారిని తీవ్రంగా భయపెట్టింది. 48 ఏళ్ల లాన్, ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, పార్టీ నాయకురాలు ఎబ్బా బుష్‌లతో కలిసి జర్నలిస్టులతో మాట్లాడుతుండగా…

TS CPGET 2025 ఫలితాలు విడుదల – తెలంగాణ & ఏపీ పీజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్

తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్‌ 2025 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 54,692 మంది విద్యార్థులు హాజరుకాగా, 93.83% మంది అర్హత సాధించారు. మొత్తం 44 సబ్జెక్టుల పరీక్షల్లో 51,317 మంది ఉత్తీర్ణులయ్యారు.…

ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్టు – దేశవ్యాప్తంగా దాడులు

ఢిల్లీ పోలీసులు ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా అలర్ట్ మోగింది. ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ ముంబై నివాసి కాగా, మరో అనుమానితుడు అషర్ డానిష్‌ను జార్ఖండ్ రాజధాని రాంచీలో అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు…

ఏపీలో దసరా సెలవుల మార్పులపై డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులు ముందుకు మార్చాలని ఎమ్మెల్సీ గోపికృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 24 నుంచి సెలవులు ఉన్నా, పండుగ 22 నుంచే మొదలవుతుందని గుర్తు చేశారు. డీఎస్సీ నియామకాలకు ముందే అంతర్ జిల్లా బదిలీలు, పెండింగ్‌లో…

సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద టిఫిన్ సెంటర్ల కూల్చివేత

సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ సమీపంలోని టిఫిన్ సెంటర్లు, స్టాల్స్ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు బుధవారం తెల్లవారుజామున కూల్చివేశారు. కంటోన్మెంట్ భూభాగంలో అనుమతి లేకుండా దుకాణాలు నిర్వహించటం చట్ట విరుద్ధమని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యజమానులు ఖాళీ చేయలేదు. దీంతో అధికారులు జేసీబీలతో…

ఉదయం ఖాళీ కడుపుతో (పడిగడుపున) సంత్ర జ్యూస్ త్రాగవచ్చా…

ఉదయం ఖాళీ కడుపుతో(పడిగడుపున) సంత్ర జ్యూస్ త్రాగవచ్చా… ఖాళీ కడుపుతో తాగితే కొంతమందికి ఆమ్లత్వం (acidity) లేదా కడుపులో మంట కలగవచ్చు, ఎందుకంటే సంత్రలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత లేదా తేలికపాటి అల్పాహారం (ఉప్మా, ఇడ్లీ,…

కీవ్‌పై రష్యా డ్రోన్, క్షిపణి దాడులు… – ముగ్గురు మృతి, భవనాలు ధ్వంసం… మంత్రులే లక్ష్యం…

కీవ్‌పై రష్యా డ్రోన్, క్షిపణి దాడులు… – ముగ్గురు మృతి, భవనాలు ధ్వంసం… మంత్రులే లక్ష్యం… ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు భారీ స్థాయిలో డ్రోన్, క్షిపణి దాడులు జరిపింది. మంత్రుల మండలి భవనం…

చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్ 02

సంఘటనలు 1947: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో శాంతి ర్యాలీ తీస్తున్న వందలాది మందిపై నిజాం రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, కొంత మందిని గ్రామాల్లో చేట్లకు కట్టివేసి చంపడం జరిగింది. ఈ సంఘటనలో…

నేటి రాశి ఫలాలు సెప్టెంబర్ 02, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు మేషం ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘాకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు అదిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.…

నేటి పంచాంగం సెప్టెంబర్ 02, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ హృషికేశాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: భాద్రపద…

చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్ 01

సంఘటనలు 1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది. 1961: మొదటి అలీన దేశాల సదస్సు బెల్‌గ్రేడ్ లో ప్రారంభమైనది. 1992: 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా లోని జకర్తా లో ప్రారంభమైనది. 1995: నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ 19వ…

నేటి రాశి ఫలాలు సెప్టెంబర్ 01,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం కార్యాలయంలో కొత్త మార్పులు ఎదురుకావచ్చు. సహోద్యోగులు కొంత అసహకారం చూపినా, మీ దైర్యం, పట్టుదల వల్ల పనులు పూర్తి చేస్తారు.…

నేటి పంచాంగం సెప్టెంబర్ 01,2025

శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ హృషికేశాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: భాద్రపద పక్షం:…

విటమిన్ ల ప్రాముఖ్యత – లభించే ఆహారాలు

విటమిన్లు మన శరీరానికి చాలా అవసరమైన సూక్ష్మ పోషకాలు (Micronutrients). ఇవి శరీరంలో స్వయంగా ఎక్కువగా ఉత్పత్తి కావు కాబట్టి ఆహారంలోంచి తీసుకోవాలి. విటమిన్లు శరీరంలో వృద్ధి, శక్తి ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి, కణాల రక్షణ వంటి అనేక ముఖ్యమైన…

బరి తెగించిన యువకుడు లోకల్ రైలులో యువతి పక్కనే పాడు పని! వివరాల్లోకి వెళ్ళితే…

ముంబై లోకల్ రైలులో ఓ యువకుడు బరి తెగించాడు. ప్రయాణికురాలి పక్కన కూర్చుని హస్తప్రయోగం చేసుకుంటున్నాడు. సదరు వ్యక్తిని బాధిత మహిళ, మరో వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో అతడు రన్నింగ్ ట్రైన్ నుంచి…

AP : ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో సీఎం చంద్రబాబు కామెంట్స్…

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో నిర్వహించిన ఇండియన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఆహార ఉత్పత్తుల్లో ఏపీ వాటా 9 శాతమని చెప్పారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా…

మరో కీలక మైలురాయిని అందుకున్న జియో…

రిలయన్స్ జియో మరో కీలక మైలురాయిని అధిగమించింది. తమ చందాదారుల సంఖ్య 50 కోట్లు (500 మిలియన్లు) దాటినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ ఘనతతో టెలికాం రంగంలో జియో తన…

గూగుల్ మ్యాప్స్ బృందాన్ని చితకబాదిన జనం… వివరాల్లోకి వెళ్ళితే…

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. సర్వే నిమిత్తం గ్రామానికి వెళ్లిన గూగుల్ మ్యాప్స్ బృందాన్ని స్థానికులు దొంగలుగా పొరబడ్డారు. అనుమానంతో వారి వాహనాన్ని అడ్డగించి, అందులోని ఉద్యోగులను బయటకు లాగి చితకబాదారు. ఈ దాడిలో…

భారత్ పై డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలను తిప్పి కొట్టిన ఆస్ట్రేలియా…

భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విమర్శలను ఆస్ట్రేలియా తిప్పికొట్టింది. ఆ దేశ వాణిజ్యమంత్రి డాన్ ఫారెల్ మాట్లాడుతూ… భారత్ తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవాలని, తమ అదృష్టాన్ని (ఖనిజ సంపదను) పంచుకోవాలని…

విద్యార్థుల వీసాపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం…

విదేశీ విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం కఠినమైన చర్యలను వేగవంతం చేసింది. తాజాగా ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, విదేశీ జర్నలిస్టులకు జారీ చేసే వీసాలకు టైమ్ లిమిట్ ఉండనుంది. ఈ మేరకు పరిమిత కాల…

రెండు రోజుల పాటు మోదీ జపాన్ పర్యటన…

భారత ప్రధాని మోదీ ఆగస్టు 29 నుంచి 30 వరకు రెండు రోజుల పాటు జపాన్ పర్యటన చేపట్టనున్నారు. ఇది ఆయన ఎనిమిదవ జపాన్ టూర్ కావడం విశేషం. జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబాతో కలిసి 15వ భారత్-జపాన్ వార్షిక…

ఆ యాప్ లో ఎక్కువ మంది సబ్ స్క్రైబర్ లు మహిళా యూజర్లే…

డేటింగ్ యాప్ లో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని భావిస్తాం. అయితే, ఇండియాలో మహిళా యూజర్లే అధికంగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది. తాజాగా ‘Knot డేటింగ్’ CEO జస్వీర్ సింగ్ ఇదే విషయం వెల్లడించారు. తమ యాప్ లో 57%…

UK లో ఘోర ప్రమాదం… కుప్పకూలిన హెలికాప్టర్… వివరాల్లోకి వెళ్ళితే…

UKలోని ఐల్ ఆఫ్ వైట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన ఏడునిమిషాలకే హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నార్తంబ్రియా హెలికాప్టర్స్ ఆధ్వర్యంలో నడిచే రాబిన్సన్ R44 II హెలికాప్టర్… శాండోన్ విమానాశ్రయం నుంచి…

AP : ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం… మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ప్రస్తుతం 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి,…

శ్రీ జయంతి దేవి ఆలయం – చండీఘర్, పంజాబ్

💠 జయంతి దేవి ఆలయం చండీగఢ్ శివార్లలోని శివాలిక్ పర్వత ప్రాంతంలో ఉంది. ఇది జయంతి మజ్రి గ్రామంలో ఉంది. 💠 విజయ దేవత అయిన జయంతి పేరు మీద దీనికి పేరు పెట్టారు . పాండవులు జయంతి దేవికి ఒక…

చరిత్రలో ఈ రోజు…ఆగష్టు 15…

సంఘటనలు 1519: పనామా దేశంలోని, పనామా సిటీ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1535: పరాగ్వే దేశపు రాజధాని నగరం, అసున్సియన్ స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1540: పెరూ దేశంలోని, అరెక్విప నగరం స్థాపించబడింది. శ్రీకృష్ణదేవరాయల కాలం. 1822: 1822 జనాభా లెక్కలు…

నేటి పంచాంగం ఆగష్టు 15, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ వృద్దాహృషికేశాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: శ్రావణ…

నేటి రాశి ఫలాలు ఆగష్టు 15, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు మేషం శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం. వృషభం…

తల ఎందుకు గిర్రున తిరిగినట్లు అవుతుంది…? కారణాలు… తీసుకోవలసిన జాగ్రత్తలు…

తల గిర్రున తిరిగినట్లు అనిపించడం (Dizziness / Vertigo) అనేక కారణాల వల్ల వస్తుంది. మొదట, “గిర్రున తిరగడం” అంటే కొంతమందికి చుట్టూ వాతావరణం తిరుగుతున్నట్టు అనిపించడం, మరి కొంత మందికి తేలికగా తల తిరుగుతున్నట్టు (lightheaded) అనిపించడం జరుగుతుంది. ముఖ్యమైన…

లైంగిక సామర్థ్యంపై ఆల్కహాల్ ప్రభావం…. – వైద్యులు ఏం చెబుతున్నారు…?

ఆల్కహాల్ తాగడం వలన కేంద్రనాడీ వ్యవస్థ నిద్రపోయేలా చేస్తుందని… దీంతో లైంగిక కోరిక, ఉత్తేజం తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. మద్యం రక్తనాళాలలను సంకోచింపజేస్తుంది. తద్వారా లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ తగ్గి, అంగస్తంభన సమస్యలు వస్తాయి. అకాల స్ఖలనం లేదా స్ఖలనం…

చికెన్ – ఆరోగ్య ప్రయోజనాలు…

చికెన్ ను తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘చికెన్ తింటే ఎముకలు, కండరాల దృఢత్వంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది. దీనిని అతిగా తింటే కొలెస్ట్రాల్…

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు…

ఢిల్లీలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండటం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని…

భోజనం తరువాత టీ తాగడం మంచిదేనా… వైద్యులు ఏమంటున్నారంటే…

భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరానికి పోషకాలు అందడం తగ్గుతుందని వైద్య నిపుణులు తెలిపారు. టీలో ఉండే టానిన్లు, పాలిఫెనాల్స్ మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరానికి అందాల్సిన ఐరన్ స్థాయిలు తగ్గిపోతాయి. భోజనం…

బ్యాంకుల కనీస బ్యాలెన్స్ పరిమితిపై స్పందించిన RBI గవర్నర్

కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసీఐసీఐ బ్యాంక్ గరిష్ఠంగా రూ.50 వేలకు పెంచడంపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. “కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనే నిర్ణయం ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసింది. కొన్ని బ్యాంకులు రూ.10వేలు నిర్ణయిస్తాయి. మరికొన్ని రూ.2…

చైనాకు కంప్యూటర్ పవర్ఫుల్ చిప్పుల ఎగుమతిలో కీలక ముందుడుగు వేసిన అమెరికా

అమెరికా నుంచి చైనాకు అత్యాధునిక కంప్యూటర్ చిప్లను ఎగుమతి చేసే విషయంలో కీలక ముందుడుగు పడింది. చైనాలో విక్రయాలపై తమకు వచ్చే లాభాల్లో ట్రంప్ సర్కారుకు వాటా చెల్లించేందుకు అమెరికన్ చిప్ కంపెనీలైన ఎన్విడియా, ఏఎండీ అంగీకరించాయి. భద్రతా కారణాలను చూపుతూ…

పాక్ బెదిరింపులపై కేంద్రం సీరియస్… భయపడేది లేదు కేంద్రం…

పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్ అయ్యింది. అమెరికా నుంచి అసీం మునీర్ ప్రేలాపనలు సిగ్గుచేటు అని మండిపడింది. అణుదాడి చేస్తామన్న వ్యాఖ్యలను ఖండించింది. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని తెలిపింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు…

కుంకుమ పువ్వు – ఆరోగ్య ప్రయోజనాలు

కుంకుమ పువ్వు సువాసన ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను అందిస్తుంది. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెలసరి సక్రమంగా రానివారు రెండు ఈ పువ్వు రేకలను గోరువెచ్చని పాలలో…