Tag: ✍️ దాసరి శ్రీధర్

నేటి పంచాంగం జూలై 24, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ ధన్యాశ్రీధరాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ…

TG – Cyber Crime : వృద్ధుడిని సీబీఐ పేరుతో బెదిరించి… రూ.35.74 లక్షలు టోకరా

సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో 79 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.35.74లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్లో జరిగింది. పోలీసు యూనిఫామ్లో ఉన్న నేరగాళ్లు వృద్ధుడికి ఫోన్ చేసి.. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని సీబీఐ పేరుతో బెదిరించారు. దీంతో భయపడిపోయిన…

అత్యంత సురక్షితమైన దేశాలలో US, UK, కెనడా కంటే ముందు స్థానంలో భారత్!

అత్యంత సురక్షితమైన దేశాలలో భారత్ US, UK, కెనడా కంటే ముందు స్థానంలో ఉంది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం UAE ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్ పొందింది. ఆ తర్వాత అండోరా, ఖతార్, తైవాన్, మకావో (చైనా) ఉన్నాయి.…

Good News: ఇకపై మనకు ప్రపంచంలో 59 దేశాలలో వీసా ఫ్రీ యాక్సెస్

భారతీయులకు శుభవార్త… ప్రపంచంలో ఇకపై 59 దేశాలలో మనకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుంది. తాజాగా హెన్టే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో పాస్పోర్ట్ ర్యాంకింగ్లో భారత్ 77వ స్థానంకి ఎగబాకింది. దీంతో భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు వీసా లేకుండా…

ఆర్థిక లావాదేవీలకు వాయిస్ ప్రింట్… . ఓపెన్ఏఐ సీఈవో ఆందోళన

ఆర్థిక లావాదేవీల ధృవీకరణ కోసం కొన్ని సంస్థలు ఇప్పటికీ వినియోగదారుల గొంతు (వాయిస్ ప్రింట్)ను ప్రామాణికంగా తీసుకోవడంపై ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు (AI) సాయంతో గొంతును సులభంగా అనుకరించడం సాధ్యమవుతుందని, ఇది…

ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన మతిస్థిమితం లేని వ్యక్తి

నెల్లూరు, ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చోరీ కేసులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని వ్యక్తి డ్రైవర్, కండక్టర్ నిద్రపోయిన సమయంలో ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దాదాపు 60 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అతన్ని పట్టుకొని బస్సును…

తమ మీద తమకు నమ్మకం లేనివారు ఈ నాలుగు విషయాలను తెలుసుకోవాలి…

🪷1. పక్షి చెట్టు కొమ్మను కాదు, దాని స్వంత రెక్కలను నమ్ముతుంది. మీరు కూడా మీ సామర్థ్యాన్ని గుర్తించాలి. 🪷2. ప్రపంచం మొదట తమను తాము గుర్తించే వారిని మాత్రమే గుర్తిస్తుంది. వజ్రం రాయి కంటే భిన్నంగా ఉందని నిరూపించుకున్నప్పుడే దాని…

స్మార్ట్‌ఫోన్ వర్షంలో తడిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

స్మార్ట్‌ఫోన్ వర్షంలో తడిస్తే మొదట చేయవలసిన పని: ❌ చేయకూడని పనులు: Hair dryer వాడటం వేడి వల్ల Motherboard, screen డామేజ్ అవుతుంది. వెంటనే చార్జ్ పెట్టడం నీరు ఇంకా ఉన్నపుడు విద్యుత్ పోతే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. రీస్టార్ట్…

వర్షాకాలంలో దానిమ్మ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వర్షాకాలంలో దానిమ్మ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కాలంలో వైరల్స్, ఫంగస్, జలుబు, జ్వరాలు ఎక్కువగా వస్తాయి. అలాంటి సమయంలో దానిమ్మ ఎంతో సహాయపడుతుంది. వర్షాకాలంలో దానిమ్మ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: దానిమ్మలో…

How to Find My phone : ఫోన్ పోయిందా? ఏమి చేయాలి? – ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి

How to Find My phone : ఫోన్ పోయిందా? ఏమి చేయాలి? – ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి 🔍 1. Google Find My Device వాడండి. మీ ఫోన్ లో ముందు నుంచే Gmail login ఉన్నట్లయితే,…

Heart Attack Before Symptoms in Telugu – గుండెపోటుకు ముందు శరీరం చెప్పే హెచ్చరికలు

Heart Attack Before Symptoms in Telugu – గుండెపోటుకు ముందు శరీరం చెప్పే హెచ్చరికలు గుండెపోటు (Heart Attack)కు ముందుగా శరీరం కొన్ని హెచ్చరికల సంకేతాలు ఇస్తుంది. ఈ సంకేతాలను ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదిస్తే ప్రాణాపాయం నివారించవచ్చు. గుండెపోటు…

2500 మంది పోలీసుల భారీ భద్రతతో లాల్ దర్వాజా మహాకాళి బోనాల జాతర ప్రారంభం

లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా మొదలయ్యాయి. భక్తులు బోనాలతో ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2500 మంది పోలీసులతో భారీ…

నెల్లూరు : ఫేక్ మున్సిపల్ కమిషనర్ అరెస్ట్

ఫేక్ మున్సిపల్ కమిషనర్ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని దర్గామిట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కడప జిల్లా బి.కోడూరుకు చెందిన నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గా అవతారమెత్తి… వ్యాపారులకు ఫోన్ చేసి బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేసేవాడు. గతనెల 17న…

నేటి మంచి మాట

“కొంచెం భిన్నంగా చేయాలనుకుంటే కొంచెం దూరంగా నడువు . గుంపు దైర్యాన్నిస్తుందికానీ గుర్తింపును లాక్కుంటుంది.” “జీవితం నాశనం కావటానికి తప్పులే చేయనవసరం లేదు.తప్పుడు మనుషుల్ని నమ్మినా చాలు.

చరిత్రలో ఈ రోజు జూలై 20

సంఘటనలు 1773: స్కాట్లాండు నుంచి వలసవచ్చిన వారు కెనడా లోని పిక్టౌ (నొవ స్కాటియా) కి వచ్చారు. 1868: సిగరెట్లమీద మొదటిసారిగా ‘టాక్స్ స్టాంపుల’ ను వాడారు అమెరికాలో. 1871: బ్రిటిష్ కొలంబియా, కెనడా సమాఖ్యలో చేరింది. 1872: అమెరికన్ పేటెంట్…

నేటి రాశి ఫలాలు జూలై 20 ,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం. వృషభం ప్రారంభించిన పనులు…

నేటి పంచాంగం జూలై 20,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం శ్రీ ధన్యాశ్రీధరాయనమః కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం:…

“7 Wonders of India”గా పరిగణించబడే ముఖ్యమైన వారసత్వ ప్రాంతాలు.

ఇవి “7 Wonders of India”గా పరిగణించబడే ముఖ్యమైన వారసత్వ ప్రాంతాలు. వీటి ప్రాముఖ్యత, చరిత్ర, మరియు శిల్పకళ భారత సాంస్కృతిక మహిమను చాటుతాయి.

మహనీయుల మాట

మనశ్శాంతి అనేది లేకపోతే జీవితంలో ఎన్ని ఉన్న వ్యర్థమే. మనసు ప్రశాంతంగా ఉంటే లేమిలో కూడ ఆనందంగా ఉండొచ్చు.! 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు…

చరిత్రలో ఈ రోజు జూలై 19

సంఘటనలు 1956: తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఒకే రాష్ట్రంగా చేయాలని పెద్దమనుషుల ఒప్పందం జరిగిన రోజు. 1969: భారతదేశం లో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి. 1996: 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో…

నేటి రాశి ఫలాలు జూలై 19, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. బుద్ధిబలంతో చేసే పనులు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా…

నేటి పంచాంగం జూలై 19, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమఃశ్రీ ధన్యాశ్రీధరాయనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ…

చరిత్రలో ఈ రోజు జూలై 03

సంఘటనలు 1608: క్విబెక్ నగరాన్ని (కెనడా) సామ్యూల్ డి ఛాంప్లేన్ స్థాపిఛాడు. 1767: ఫిలిప్ కార్టెరెట్ నాయకత్వంలో జరిగిన ఒక సాహస యాత్ర లో, రాబర్ట్ పిట్కేర్న్ అనే నావికుడు (మిడ్ షిప్ మాన్), ఒక దీవిని కనిపెట్టాడు. ఆ దీవికి…

శుభాలను యిచ్చేనవ బ్రహ్మలు…..!!

🌿బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో భక్తులనుఅనుగ్రహిస్తున్నాడని ఐహీకం. 🌸ఈ నవ బ్రహ్మల రూపాలు1.కుమార బ్రహ్మ2.అర్క బ్రహ్మ౩. వీర బ్రహ్మ 🌿ఈ తొమ్మిది రూపాలతోతొమ్మిది శివలింగాలనువిడి విడిగా ఆలయాలలోప్రతిష్టించి, బ్రహ్మ దేవుడుపూజించిన ఆలయాలుఆంధ్రప్రదేశ్ లోని మెహబూబ్ నగర్ జిల్లా , అలంపూర్ .ఇక్కడ యీఆలయాలు…

నేటి రాశి ఫలాలు జూలై 03, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. మిత్రుల సహకారం ఉంటుంది. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆర్థిక…

నేటి పంచాంగం జూలై 03,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం శ్రీ వృషాకపివామనాయనమః‌ కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం:…

మహనీయుని మంచి మాటలు       

“భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు.ఆత్మాభిమానం మించిన ధనంమరొకటి ఉందని భ్రమ పడకు.” 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 “కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.తల పొగరుతో తిరిగే…

నేటి రాశి ఫలాలు జూలై 02,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.…

నేటి పంచాంగం జూలై 02,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం శ్రీ వృషాకపివామనాయనమః‌ కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం:…

Telangana News – Hyderabad : ప్రభుత్వ రంగ బ్యాంకులలో 5,208 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ…

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. రిజర్వేషన్ ఆధారంగా వయోసడలింపు ఉంది. ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.…

IPhone 17 : Display వివరాలు లీక్…

యాపిల్ త్వరలో ‘ఐఫోన్ 17’ను విడుదల చేయనుంది. అయితే ‘ఐఫోన్ 17’ 6.3-అంగుళాల స్క్రీన్ తో రావచ్చని తెలుస్తోంది. ఇది జరిగితే ఈసారి ఐఫోన్ సిరీస్ బేస్ మోడల్ పెద్ద డిస్ప్లేతో వస్తుంది. ఈ అప్కమింగ్ ఐఫోన్ సిరీస్ లో ‘ఐఫోన్…

Andrapradesh News – kurnool – తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1624.38 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 33,916 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 2389 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం…

Indian News : illigal Marriage Relations – అక్రమ సంబంధాలకు అదే ప్రధాన కారణమా?

వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ఏటా మూడు వేల మంది హత్యకు గురవుతున్నారు. అయితే, జీవిత భాగస్వామితో మానసిక, శారీరక అసంతృప్తి వల్లే ప్రధానంగా వివాహేతర సంబంధాలు ఏర్పడతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. భార్యభర్తల మధ్య భావోద్వేగ అనుబంధం దూరమైతే నెమ్మదిగా…

Telangana News – వ్యవసాయ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ… ఒకరు మృతి…

రంగారెడ్డి, హయత్ నగర్ పీఎస్ పరిధిలోని బంజర కాలనీ అంబేద్కర్ నగర్ వ్యవసాయ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రఘు అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. చౌటుప్పల్ మండలం నాఖ్యా తండాలో గత కొంతకాలంగా…

చరిత్రలో ఈ రోజు జూలై 01

చరిత్రలో ఈ రోజుజూలై 01 సంఘటనలు 1857: భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. 1904: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి.…

నేటి రాశి ఫలాలు జూలై 01,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం:- వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో…

నేటి పంచాంగం జూలై 01, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ వృషాకపివామనాయనమః‌ కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: ఉత్తరాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ పక్షం:…

TG : ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్… హైదరాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్ వాసులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ – ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మరో కారిడార్ కు బెంగళూరు వరకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు…

సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్…

మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు మరాఠీలోనే మాట్లాడాలని.. లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో మరాఠీనే మాట్లాడేలా సైన్ బోర్డులు పెట్టాలని,…

TG : మందుబాబులకు మరో బిగ్ షాక్… వాటి దాలు భారీగా పెరగనున్నాయి…

మందుబాబులకు మరో బిగ్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో కింగ్ ఫీషర్ బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు యునైటెడ్ బ్రూవరీస్ ప్రతిపాదనలు చేయగా.. ప్రభుత్వం సైతం దీనికి సుముఖత వ్యక్తం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం.…

TG : ఎమ్మెల్సీ ఎన్నికలు… తొలి రోజు ఎన్ని నామినేషన్ లు దాఖలు చేశారంటే…

ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల స్థానానికి ఆరుగురు, టీచర్ల స్థానానికి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. టీచర్స్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తో…

అక్రమ వలసదారులను భారత్ కు పంపిన USA…!

తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ కు చెందిన అక్రమ వలసదారుల విమానం ఇండియాకు బయలుదేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు…

నేడు రథసప్తమి… ఈ పనులు చేయండి!

మాఘ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తిథి నాడు రథసప్తమి ఉపవాసం పాటిస్తారు. ఈ రోజు(మంగళవారం) కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే తలస్నానం చేసి రాగి పాత్రలో నీరు, ఎర్రచందనం, బియ్యం, ఎర్రపూలు వేసి దానిని ఛాతీ మధ్యలోకి…

TG : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపున నేడు, రేపు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఢిల్లీ ప్రజలకు వివరించనున్నారు. కాగా రేపటితో…

కళాశాల మరుగుదొడ్డిలో విద్యార్థిని ప్రసవం… ఎక్కడ…? వివరాల్లోకి వెళ్ళితే…

మరుగుదొడ్డిలో ఓ యువతి… శిశువుకు జన్మనిచ్చి చెత్తకుండీలో పడేసిన సంఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. తంజావూర్ జిల్లా కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థిని(20) గర్భం దాల్చింది. కళశాలలో ప్రసవ నొప్పులు రావడంతో… మరుగుదొడ్డికెళ్లి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. యూట్యూబ్ లో…

TG : నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్… రేపే ప్రారంభం…!

ఇంటర్ ప్రాక్టికల్స్ కోసం ప్రైవేటు కాలేజీల్లో CCTV కెమెరాల ఏర్పాటుకు యాజమాన్యాలు అంగీకరించాయని బోర్డు అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి ఈనెల 22 వరకు జరగనున్న పరీక్షలకు 4.29 లక్షల మంది హాజరు కానుండగా, 2,008 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.…

డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి… – DMJU, కరీంనగర్.

ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజంను ఫోర్త్ ఎస్టేటగా పిలుస్తారని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు ధీటుగా డిజిటల్ మీడియా వచ్చేసిందని గతంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులము అయినా మేము డిజిటల్ మీడియాలోకి వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నామని డిజిటల్…

హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు… – రంగనాథ్

హైదరాబాద్ త్వరలో ఏజెన్సీకి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు రంగనాథ్ శనివారం వెల్లడించారు. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్‌మెంటల్ ఇనిషియేటివ్‌లు ఇక్కడ నిర్వహించిన జాతీయ సదస్సులో రంగనాథన్ మాట్లాడుతూ.. తాము జలవనరుల పరిరక్షణ, పునరుద్ధరణపై…

పడిగడుపున గ్లాస్ వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు…

నీళ్లు మన శరీరానికి చాలా అవసరం. నీళ్లతోనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే లేచిన వెంటనే పరిగడుపున గోరువెచ్చని నీళ్లను తాగాలని డాక్టర్లు చెబుతుంటారు. గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ◼️ జీవక్రియను పెంచుతుంది…

జామ ఆకులు – ఆరోగ్య ప్రయోజనాలు

జామ ఆకులు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ కోసం… ◼️ మధుమేహం నియంత్రణ: జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ◼️ జీర్ణ వ్యవస్థ: జీర్ణ సమస్యలను తగ్గించి,…

మియాపూర్ లో చిరుత పులి సంచారం… భయాందోళనలో ప్రజలు…

మియాపూర్ ప్రాంతంలో చిరుత పులి సంచారం స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. ఈ సంఘటన కొన్ని రోజులుగా చోటుచేసుకుంటోంది, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో చిరుతను పలుమార్లు చూశారు. చిరుత కనబడిన వెంటనే స్థానికులు పోలీసులకు మరియు అటవీ అధికారులకు సమాచారం అందించారు.…

భారతదేశంలో పెరుగనున్న CNG gas ధరలు… ఎంతంటే…

అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధరలు పెరగడం, అలాగే దేశీయంగా తక్కువ సరఫరా వల్ల సిటీ గ్యాస్ కంపెనీలు మార్కెట్ ధరలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారతదేశంలో సీఎన్‌జీ గ్యాస్ ధరలు రూ. 4 నుంచి రూ. 6 వరకూ పెరగనున్నాయి.…

Google CEO : ఎంట్రీ లెవల్ రిక్రూట్ – సుందర్ పిచాయ్ కీలక సలహాలు…

సుందర్ పిచాయ్ గూగుల్‌లో ఎంట్రీ లెవల్ రిక్రూట్‌ల కోసం కొన్ని కీలకమైన సలహాలు ఇచ్చారు. గూగుల్‌లో ఉద్యోగం పొందాలనుకునే వారికి ఆయన ముఖ్యంగా రోట్ లెర్నింగ్‌ (బట్టి పట్టి చదవడం) అనేది తగ్గించాలని, దీన్ని నివారించడం వల్ల నిజమైన సృజనాత్మకతను పెంపొందించవచ్చని…

తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్‌… అన్ని జీవాలకూ ముప్పే…

తల్లి గర్భంలోని పిండంలోనూ మైక్రోప్లాస్టిక్‌మైక్రోప్లాస్టిక్స్ అన్ని జీవాలకు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. ఈ మేరకు అమెరికాలోని రట్జర్స్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వీటి గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘సైన్స్‌ ఆఫ్‌ ది టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌’ జర్నల్‌ కథనం ప్రకారం.. ఎలుకలపై…