Tag: ✍️ దుర్గా ప్రసాద్

మూతబడిన పాఠశాలలను తిరిగి తెరిచేలా చర్యలు తీసుకోవాలి. – అసిస్టెంట్ కలెక్టర్(U/T) శ్రీ సౌరబ్ శర్మ గారు ఆదేశాలు జారీ.

మూతబడిన పాఠశాలలను తిరిగి తెరిచేలా చర్యలు తీసుకోవాలి. – అసిస్టెంట్ కలెక్టర్(U/T) శ్రీ సౌరబ్ శర్మ గారు ఆదేశాలు జారీ. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ ఈరోజు పాల్వంచ మండలం లో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు లేక…

కోలా అంజన్ రావు కుటుంబానికి చేయూత అందించిన తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ పట్టణ పరిధిలోని పాలకోయ తండా నివాసి మున్నూరు కాపు కులస్తుడు కోల అంజన్ రావు కుమారుడు కోలా సాయి చరణ్ 18 సంవత్సరాలు అనారోగ్యంతో నిన్న మృతి చెందగా వారి కుటుంబం ఆర్థిక…

ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా సురేంద్ర మోహన్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్‌గా ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్‌ను నియమించింది. కాగా ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, వర్షాకాల…

తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో హై అలర్ట్!

✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల కదలికలు, దాడులను నిరోధించేందుకు ములుగు జిల్లా పోలీసులు…

రేషన్ కార్డుల పంపిణీతో కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్దిని చాటింది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ జగన్నాధ పురం లో ఎం.ఎల్.ఏ కూనంనేని తో కలిసి కొత్త రేషన్ కార్డుల పంపిణలో పాల్గొన్న కొత్వాల కొత్త రేషన్ కార్డుల పంపిణీతో తెలంగాణా లోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పట్ల తనకున్న…

ఈ రోజు TEE 1104 యూనియన్ KTPS V &VI, మరియు VII స్టేజ్ రీజియన్ల ఆధ్వర్యంలో గౌరవ చీఫ్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాస బాబు గారికి సన్మానం

✍️దుర్గా ప్రసాద్ ఈ రోజు TEE 1104 యూనియన్ KTPS V &VI, మరియు VII స్టేజ్ రీజియన్ల ఆధ్వర్యంలో ,KTPS- VII స్టేజ్ ,గౌరవ చీఫ్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాస బాబు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది,12/07/2025 నాడు జరిగిన…

పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ గారిని కలిసి భారత రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించిన యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 24వ తారీఖు కొత్తగూడెంలో కొత్తగూడెం క్లబ్ లో జరిగిన మహాగర్జన సన్నాహక సదస్సుకు హాజరైన పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ నీ మర్యాదపూర్వకంగా కలిసిన యువతరం పార్టీ నాయకులు, మందకృష్ణ…

26న కొత్తగూడెం కలెక్టరేట్ లో దిశ కమిటి సమావేశం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ 26న దిశ కమిటి సమావేశంఈనెల 26న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ లో దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి…

తురుబాక బ్రిడ్జి పనులు మరియు తాత్కాలిక రోడ్ ను పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం నియోజకవర్గం.✍️దుర్గా ప్రసాద్ దుమ్ముగూడెం మండలం, తురుబాక గ్రామంలో బ్రిడ్జి నిర్మాణ పనులను మరియు తాత్కాలిక రోడ్ కుంగి పోయిందని సోషల్ మీడియా లో వచ్చిన సందర్భంగా స్పందించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

పోలీసుల ఎదుట లొంగిపోయిన 51మంది మావోయిస్టులు…

✍️దుర్గా ప్రసాద్ ఛత్తీస్గఢ్ లో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు వీడినట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో…

BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ని శ్రీ చంద్రశేఖర్ గారిని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన BJP నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) శ్రీ చంద్రశేఖర్ గారిని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు నాళ్ల సోమసుందర్,…

శ్రావణమాసం.. భద్రాచలంలో ప్రత్యేక పూజలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ లో ఇవాళ్టి నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈరోజు శ్రావణం మొదటి శుక్రవారం సందర్భంగా భద్రాచలంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. బంగారు కవచాలతో…

సిపిఐ 3వ మహాసభలు – అమరవీరుల స్మారక జ్యోతి యాత్ర బృందానికి ఘన స్వాగతం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ మహాసభలు అశ్వరావుపేట కేంద్రంగా జూలై 26, 27 తేదీలలో జరుగునున్న నేపథ్యంలో గత మూడు సంవత్సరాల క్రితం మణుగూరు కేంద్రంగా జరిగిన 2వ…

జర్నలిస్ట్‌లకు గుడ్ న్యూస్… తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన – వచ్చే వారం జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడేషన్లు

✍️దుర్గా ప్రసాద్ జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఇవాళ(గురువారం,…

గోదావరికి భారీ వరదలు… – వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈరోజు (గురువారం) నాటికి…

భారీ వర్షాలతో కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక…

భారీ వర్షాలతో కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక… –అప్రమత్తంగా ఉండాలి… హ ఎవరు చేపల వేటకు వెళ్ళవద్దు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కిన్నెరసాని నది పరివాహక ప్రాంత గ్రామాలను పాల్వంచ సీఐ. సతీష్ గారు మరియు…

కాంపెల్లి కనకేష్ పటేల్, మంతపురి రాజు గౌడ్ ల ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సిరిసిల్ల శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్…

అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లిన ఆటో…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపినపాక✍️దుర్గా ప్రసాద్ పినపాక గోపాలరావు పేట గ్రామాల మధ్య ఆటో అదుపుతప్పి వరి పొలంలోకి పల్టీ కొట్టింది ఆటోలో ఒక్కరు మాత్రమే ఉండడంవల్ల ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే గమనించి ఆటోని పైకి లేపడంతో డ్రైవర్ స్వల్ప…

తాండ్ర వినోద్ రావు గారి జన్మదిన వేడుకలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ తాండ్ర వినోద్ రావు యువసేన ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణం అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ గారికి పూల మాల వేసి తాండ్ర వినోద్ రావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించటం జరిగింది. బిజెపి జిల్లా…

కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలకు వరద హెచ్చరిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచన ఉన్న నేపథ్యంలో ఈరోజు (24.07.2025) ఏ సమయంలోనైనా కిన్నెరసాని డ్యాం గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ గల కిన్నెరసాని నది/వాగులోకి వదలబడును.…

భద్రాచలం రాకపోకలు నిలిపివేత

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ వెంకటాపురం మండలం యాకన్నగూడెం రాళ్లవాగు వద్ద ఉద్ధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేసినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. కొద్ది రోజుల క్రితం రాళ్లవాగు వంతెన పై నుంచి ద్విచక్రవాహనం,ఆటోలను వెళ్లనిచ్చారు. కాగా పూర్తి స్థాయిలో…

వైశ్య రాజకీయ రణభేరి పోస్టులను ఆవిష్కరించిన కాచం సత్యనారాయణ గుప్తా

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలో జిఎస్ కన్స్ట్రక్షన్ హాల్లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు మూడో తేదీన హైదరాబాదులో ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే వైశ్య రాజకీయ రణభేరిని…

రేపు సుజాతనగర్ సెంటర్ నందు K.T.R. జన్మదిన వేడుకలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ( K.T.R. ) గారి పుట్టినరోజు ‌ సందర్భంగా మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ…

ప్రముఖ నాట్యాచార్యులు మారీదు శాంతి మోహన్ మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ప్రముఖ నాట్యాచార్యులు, అభినయ కూచిపూడి నాట్య నిలయం నిర్వాహకులు, KTPS రిటైర్డ్ ఉద్యోగి మారీదు శాంతి మోహన్ వృద్దాప్యంతో మృతి చెందారు. పాల్వంచ గోవర్ధన గిరి కాలనిలోని ఆయన నివాసంలో ఉంచిన భౌతికకాయాన్ని బుధవారం…

70 వసంతాలు పూర్తిచేసుకున్న భారతీయ మజ్దూర్ సంఘ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భవించి 70 వసంతాలు పూర్తిచేసుకుని సందర్భంగా 71 వసంత సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ G.445 (భారతీయ మజ్దూర్ sangh అనుబంధం) కెటిపిఎస్ కాంప్లెక్స్ యూనియన్ ఆఫీసు నందు…

భారీ వర్షాలు – అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు… అప్రమత్తంగా ఉండాలి… – SP రోహిత్ రాజు IPS

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అత్యవసరమైతే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలు పొందండి. ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న…

పినపాక మండల ప్రజలకు ఏడూల్ల బయ్యారం పోలీస్ వారి హెచ్చరిక

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపినపాక మండల✍️దుర్గా ప్రసాద్ గత 24 గం ల నుండి ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయి, మరో రెండు రోజులు కూడా ఇదేవిధంగా భారీ వర్షాలు పడతాయి అని వాతావరణ శాఖ చెప్తుంది, కావున మండల ప్రజలు ఎవరూ…

అధికారులు అప్రమత్తంగా ఉండాలి విపినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు

✍️దుర్గా ప్రసాద్ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యులు పాయం. వెంకటేశ్వర్లు ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.…

జాతీయ చేనేత ప్రతిభ పురస్కారాలు 2024 – తెలంగాణ నుండి ఇద్దరికి అవార్డులు

✍️దుర్గా ప్రసాద్ చేనేత రంగంలో 2024 సంవత్సరానికి గాను ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది 5 సంత్ కబీర్, 19 జాతీయ చేనేత అవార్డులు సహా మొత్తం 24 మందికి అవార్డులు వరించాయి. వీరిలో తెలంగాణ…

27 జులై, 2025 రోజున జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ ని ఎన్నిక

27 జులై, 2025 రోజున జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ ని ఎన్నిక భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం వ్యవస్థాపక, & జాతీయ అధ్యక్షులు…

కొత్తగూడెంలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు – ఎమ్మెల్యే కూనంనేనితో కలిసి పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం మంగళవారం భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని…

BRS ఎమ్మెల్యే తలసాని నివాసంలో బీసీ ప్రముఖులతో ఆత్మీయ సమావేశం

✍️దుర్గా ప్రసాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు పార్టీకి చెందిన బీసీ ప్రముఖులతో సమావేశమయ్యారు. బోనాల ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి, సనత్…

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు సూచన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారు ప్రజలందరిని అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా అంతటా భారీ వర్షాలు…

మహిళలకు చేయూతనివ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం — రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కొత్తగూడెంలో మహిళాశక్తి సంబురాల్లో MLA కూనంనేనితో కలిసి పాల్గొన్న కొత్వాల తెలంగాణా రాష్ట్రంలోని మహిళలకు చేయూతనిచ్చి, వారిని లక్షాధికారులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్…

ఆదివాసీ గూడెంలో అన్నం పొట్లాల పంపిణీ – దానధర్మా ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు,జూలై 22, 2025✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని విజయనగరం వద్ద ఉన్న ఆదివాసీ గూడెం “పెద్దపల్లి”లో దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సేవా కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా…

బ్రేకింగ్ న్యూస్ : భద్రాచలం బ్రిడ్జి మీద నుంచి ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్ రామారావు మరో వ్యక్తి …

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఆ వ్యక్తిని కాపాడిన వారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నావు అని అడగకు మాది బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామం నేను మిషన్ భగీరథ పైప్ లైన్ వర్క్ కాంట్రాక్ట్ చేపించాను సంవత్సరాలు తరబడి…

కేసు పాక కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాసుజాతనగర్.✍️దుర్గా ప్రసాద్ సోమవారం రోజు జరిగిన హఠాత్ పరిణామానికి కేసుపాక కుటుంబం కొంత ఆర్థిక నష్టాన్ని కోల్పోయిందని ( 13 మేకలు) చనిపోయాయని తెలుసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల వీరయ్య ఆత్మ కమిటీ చైర్మన్ జరిగిన…

తెలంగాణ భవన్ లో “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం – 5వేల మంది మహిళలకు “కేసీఆర్ కిట్స్”

✍️దుర్గా ప్రసాద్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తెలంగాణ భవన్ లో మహిళా శిశు ఆరోగ్య సంరక్షణకు గాను “కేసీఆర్ కిట్స్” పంపిణీ చేశారు.ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు, మాతాశిశుల ఆరోగ్య సంరక్షణకు గాను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు “కేసీఆర్…

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, సతీమణి ప్రవీణ గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం నియోజకవర్గం.✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు సతీమణి ప్రవీణ గారు. రాష్ట్ర…

జీఓ 49 నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

✍️దుర్గా ప్రసాద్ జీఓ 49ను నిలిపివేస్తూ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ గజిట్ విడుదల చేసింది. గత కొన్ని రోజుల నుంచి జీవో 49ను నిలిపియాలని చెయ్యాలని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం…

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల అమలు కోసం నిరంతరం శ్రమిస్తున్న గాంధీ-నెహ్రూ కుటుంబాల విధేయుడు ఖర్గే – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల అమలు కోసం నిరంతరం శ్రమిస్తూ గాంధీ-నెహ్రు కుటుంబానికి విధేయుడుగా ఉంటున్న మహోన్నతవ్యక్తి ఖర్గే అని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. అఖిల…

పదవీ విరమణ పొందిన ఎస్.కె. ఇస్మాయిల్ పాషా గారికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి శుభాకాంక్షలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలానికి చెందిన అశోక్‌నగర్ గ్రామవాసి ఎస్.కె. ఇస్మాయిల్ పాషా గారు బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలో 40 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కిన్నెర కళ్యాణ…

మతసామరస్యానికి ప్రతీకలే ముస్లిం పండుగలు- రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్, బక్రీద్, మొహర్రం, పండుగలు మతసామరస్యానికి ప్రతికలు అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు…

త్రివేణి పాఠశాలలో అంగరంగ వైభవంగా జరిగిన బోనాల సంబరాలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ త్రివేణి పాఠశాలలో అంగరంగ వైభవంగా జరిగిన బోనాల సంబరాలు స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్లో గల త్రివేణి పాఠశాలలో ఆషాడ మాస బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాలలోనే ఉపాధ్యాయులు అంతా కలిసి…

సిపిఐ సీనియర్ నాయకుడు. సిపిఐ మాజీ పట్టణ సహాయ కార్యదర్శి బూర్గుల దాసు దేహ నిర్యాణం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ సిపిఐ సీనియర్ నాయకుడు. సిపిఐ మాజీ పట్టణ సహాయ కార్యదర్శి బూర్గుల దాసు దేహ నిర్యాణం చేయడం జరిందని, అనారోగ్యంతో శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో హైదరాబాద్ హాస్పిటల్ లో మరణించారు. ఆయన మరణవార్త…

కుల మతాలకతీతంగా జరిపే ముస్లింల పండుగ కౌడిపీరీల పండుగ – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కుల మతాలకతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు జరుపుకునే ముస్లింల పండుగ కౌడిపీరీల పండుగ అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మొహర్రం పండుగ అనంతరం…

ఎంపీ రఘురాంరెడ్డిని సన్మానించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాలతోపాటు కాంగ్రెస్ నాయకులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇన్చార్జిగా నియమితులైన ఎంపీ రఘురాంరెడ్డిని సన్మానించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాలతోపాటు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించిన ఖమ్మం పార్లమెంటు…

కొత్త రేషన్ కార్డులు.. కీలక UPDATE

✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. లబ్ధిదారులు కార్డు మంజూరయ్యిందో లేదోనని తెలుసుకోవాలంటే epds.telangana.gov.in లోకి వెళ్లి FSC రీసెర్చ్‌ ఓపెన్‌ చేసి, FSC అప్లికేషన్, జిల్లా ఎంచుకోవాలి. మీ సేవలో…

పట్టణంలో డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన… – ప్రత్యేక స్టాల్ ద్వారా విక్రయాలు…

పట్టణంలో డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన… – ప్రత్యేక స్టాల్ ద్వారా విక్రయాలు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లామణుగూరు✍️దుర్గా ప్రసాద్ మున్సిపాలిటీలోని మెప్మా, ఆధ్వర్యంలో స్వయంశక్తి సంఘాలు తయారుచేసిన విక్ర యిస్తున్న ఉత్పత్తులు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. శనివా రం పట్టణంలోని పూల మార్కెట్…

ఇందిరా మహిళా శక్తి సంబరాల పొడిగింపు

✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో వారం పాటు ఈనెల 24వ తేదీ వరకు సంబరాలు నిర్వహించనుంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం రూపొందిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా…

మంజూరైన కొత్త పంట రుణాలు – అర్హులైన రైతులు ఆగస్టు 1 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి-కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ సొసైటీకి పంట రుణాలకు 33 లక్షల రూ// మంజూరు – సొసైటీ అధ్యక్షులు కొత్వాల “కొత్త రుణాలకు అర్హులైన రైతులు ఆగస్టు 1 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి-కొత్వాల” పాల్వంచ కో…

ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపు

ఆదిలాబాద్ జిల్లా✍️దుర్గా ప్రసాద్ జీవో నెంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బంద్ ను విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు…

ములుగు జిల్లాలో పోస్టర్ల కలకలం

✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ ములుగు జిల్లా కన్నాయిగుడెం మండలంలోని గుత్తికొయ గూడాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా అనూహ్యంగా వాల్ పోస్టర్లు కనిపించాయి. ‘ప్రజా ఫ్రంట్’ పేరిట వెలిసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల తీరుపై విమర్శలు గుప్పించాయి. ‘సిద్ధాంతం కోసం అడవిలోకి వెళ్లిన అన్నల్లారా,…

కుటుంబకలహాలు నేపథ్యంలో ఉరివేసుకొని ఆత్మహత్య… వివరాల్లోకి వెళ్ళితే…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️దుర్గా ప్రసాద్ జగన్నాధపురం లో భూక్య బావ సింగ్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య…. కుటుంబకలహాలు నేపథ్యంలో ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది… పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి…