Tag: ✍️ దాసరి శ్రీధర్

క్యాప్ జెమినీలో భారీ నియామకాలు

IT నియామకాలపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో క్యాప్ జెమినీ ఇండియా ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. భారత్ లో ఈ ఏడాది 40,000 – 45,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 35-40 శాతం లేటరల్ నియామకాలు ఉంటాయని క్యాప్…

అమెరికా కుటుంబాలపై ట్రంప్ టారిఫ్ ల భారం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా అమెరికాలోని కుటుంబాలపై గణనీయమైన ఆర్థిక భారం పడనుంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఏటా అదనంగా $2,400 (సుమారు ₹2 లక్షలు) భారం పడనున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ…

ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మెరుపు! ఎన్ని కిలోమీటర్లు తెలుసా…?

ప్రపంచంలోనే రికార్డు సృష్టించిన మెరుపు! ఎన్ని కిలోమీటర్లు తెలుసా…? ప్రపంచంలోనే అతి పొడవైన మెరుపుగా కొత్త రికార్డు నమోదైంది. అక్టోబర్ 22, 2017న అమెరికాలోని టెక్సాస్, కన్సాస్ మధ్య ఏర్పడిన మెరుపు 829 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ…

AP : నేతన్నలకు గుడ్యూస్.. నేటి నుంచే ఉచిత విద్యుత్

చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి (ఆగస్టు 1) నుంచే ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇందుకోసం…

AI వినియోగంతో ఏ ఉద్యోగాలు ప్రభావితం కావో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు… మీ కోసం…

AI వాడకం ఎక్కువైతున్న ఈ రోజులలో అనేక రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఉపాధి అవకాశాలు పూర్తిగా మారిపోతున్నాయి… ఈ AI వినియోగంతో ఏ ఉద్యోగాలు ప్రభావితం కావో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు… మీ కోసం… AI తో…

అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు వేయనున్న భారత్…

అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేయనుంది. నేటి సాయంత్రం షార్ కేంద్రం నుంచి ລ້ 2-16 (GSLV-16) ప్రయోగంతో ‘నైసర్’ (NISAR) ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించనుంది. దీంతో భూ ఉపరితలాన్ని చిత్రీకరించడంలో భారత్ చాలా ముఖ్యమైన దశకు చేరినట్లవుతుంది.…

రాత్రిపూట పెరుగు ఎందుకు తినవద్దు… మీకు తెలుసా…?

రాత్రిపూట పెరుగు ఎందుకు తినవద్దు… మీకు తెలుసా…? పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం తినాలని, అప్పుడే తేలికగా జీర్ణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణ, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తింటే సమస్యలు మరింత పెరుగుతాయి. పెరుగులో కొవ్వు…

మానవ కిడ్నీని ల్యాబ్ లో తయారు చేసిన శాస్త్రవేత్తలు… ఎక్కడో తెలుసా…?

మానవ కిడ్నీని ల్యాబ్ లో తయారు చేసిన శాస్త్రవేత్తలు… ఎక్కడో తెలుసా…? మానవ అవయవాలను ల్యాబ్ లో సృష్టించడానికి ఏళ్లుగా సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ ప్రయత్నం ఫలించినట్లు తెలుస్తోంది. చైనీస్ శాస్త్రవేత్తలు పని చేస్తున్న మానవ కిడ్నీని ల్యాబ్…

ప్రపంచాన్ని వణికించిన టాప్ 5 భూకంపాలు…సునామీ హెచ్చరికతో తరలుతోన్న రాష్ట్రం.. .!

అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. దాంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఒక్కసారిగా…

AP : కీలక నిర్ణయం తీసుకున్న TTD… అక్కడ కూడా టికెట్ల జారీ….

శ్రీవాణి టికెట్ల కోటాను TTD భారీగా పెంచింది. శ్రీవాణి టికెట్స్ కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్ల కోటాను పెంచాలని నిర్ణయించింది. 1500 టికెట్ల కోటాను 2వేల టికెట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రోజు…

రష్యాలో భూకంపంతో మరిన్ని దేశాలకు సునామీ ముప్పు…

రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తో పాటు ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి దీవులు, చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్,…

తాత్కాలికంగా నిలిపి వేయబడ్డ అమర్నాథ్ యాత్ర… ఎందుకంటే…

జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్ముకశ్మీర్, హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక రోడ్లు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలో పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో అమర్నాథ్…

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్యూస్… 10 రోజులు సెలవులు… ఎప్పటినుండంటే…

విద్యార్థులకు ఆగస్టులో భారీగా సెలవులు రానున్నాయి. 3న ఆదివారం, 8న వరలక్ష్మీ వ్రతం (ఆప్షనల్ సెలవు), 9 రెండో శనివారం అలాగే రక్షా బంధన్, 10 ఆదివారం, 15 స్వాతంత్ర్య దినోత్సవం, 16 కృష్ణ జన్మాష్టమి, 17 ఆదివారం, 24 ఆదివారం,…

తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్…

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) శ్రీవారిని 75,183 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,906 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు…

TG : రాష్ట్రంలో వచ్చే నెల రెండో వారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం… – వాతావరణ శాఖ

ఆగస్టు రెండో వారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 347.2 మి. మీ ఉండగా……

మైనర్లు యూట్యూబ్ చూడటం నిషేధించిన దేశం ఏదో తెలుసా….?

ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల భద్రత కోసం, 16ఏళ్ల లోపు పిల్లలకు యూట్యూబ్ ను దూరం చేసింది. ఇప్పటికే పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోన టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ ఖాతాలపై పిల్లలకు నిషేధం విధించిన ఆస్ట్రేలియా తాజాగా ఆ…

మన దేశంలో గూగుల్ జెమిని యాప్ ఎంతమంది వాడుతున్నారో తెలుసా…

గూగుల్ జెమిని యాప్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీని నెలవారీ యాక్టివ్ యూజర్లు 45 కోట్లు దాటారు. విద్యార్థులకు రూ. 19,500 విలువైన ఉచిత AI ప్రో సబ్స్క్రిప్షన్ ఇవ్వడం వల్ల ఈ మేరకు యూజర్లు పెరిగారు. జూలై 29…

13 నెలలు జైలు పాలు చేసిన మానవత్వం… వివరాల్లోకి వెళ్ళితే…

మానవత్వం ఓ వ్యక్తిని జైలు పాలు చేసి.. కుటుంబానికి తిండి పెట్టలేని పరిస్థితి తీసుకువచ్చింది. వివరాల్లోకి వెళ్ళితే… భోపాల్ కు చెందిన రాజేశ్ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. గతేడాది పొరుగింటి మహిళ అనారోగ్యానికి గురవటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చగా చనిపోయింది.…

” గత రెండు, మూడేళ్లుగా నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు – ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ…

నటుడు విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. ” గత రెండు, మూడేళ్లుగా నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడపలేదు. గర్ల్ఫ్రెండ్ కు సమయాన్ని కేటాయించలేదు. కానీ ఇప్పుడు పద్ధతి…

HYD : కార్గిల్ విజయ్ దివస్ – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అమరవీరులకు నివాళి…

కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నేడు పరేడ్ మైదానంలోని అమరవీరుల స్థూపానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ పై విజయం సాధించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల…

స్మార్ట్ఫోన్ ల తయారీలో దూసుకెళ్తున్న భారత్ – అమెరికన్ ల చేతిలో మన ఫోన్లు…

స్మార్ట్ఫోన్ ల తయారీలో దూసుకెళ్తున్న భారత్ – అమెరికన్ ల చేతిలో మన ఫోన్లు… స్మార్ట్ఫోన్ ల తయారీలో భారత్ దూసుకెళుతోంది. పీఎస్ఐ స్కీమ్ కారణంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది భారత్. అమెరికాలోనూ నేడు ఇండియా ఫోన్లు…

KTR పై CM రమేష్ సంచలన ఆరోపణలు!

KTR పై CM రమేష్ సంచలన ఆరోపణలు! పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డితో తనకు టీడీపీ నుంచే స్నేహం ఉందని గుర్తుచేస్తూ, రాజకీయం వేరు, స్నేహం వేరని…

షుగర్ ఉన్నవారు తిన్న తరువాత 10నిమిషాలు నడవండి… వైద్యులు సలహా…

రోజు భోజనం తిన్న తర్వాత 10 నిమిషాల పాటు నెమ్మదిగా నడవడం ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. “ఆహారం తిన్నాక చక్కెర స్థాయులు పెరిగి కొందరు సమస్యలు ఎదుర్కొంటుంటారు. అలాంటివారు నడవటం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ 30% వరకూ తగ్గించవచ్చు.…

‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరు తో లావా నుంచి 5G ఫోన్ రిలీజ్…

‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరు తో లావా నుంచి 5G ఫోన్ రిలీజ్… దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా ‘బ్లేజ్ డ్రాగన్ 5G’ పేరిట కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ 5,000 MAH బ్యాటరీ 18W…

భారత్ విశ్వసనీయమైన మిత్ర దేశం… – మాల్దీవుల అధ్యక్షుడు

భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని, మిత్ర దేశమని మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు కొనియాడారు. ఆ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “సుదీర్ఘకాలంగా మాల్దీవులకు భారత్ సన్నిహిత,…

గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం ఉదయం 11.30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.…

TG : భారీ వర్షాలు – రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ…

HYD : లీడర్ శిక్షణ కార్యక్రమంలో MLC కవిత కీలక వ్యాఖ్యలు

నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యవస్థతోనైనా, ఎంతటి పెట్టుబడి వ్యవస్థతోనైనా జాగృతి నిలబడి పోరాడిందని MLC కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొంపల్లి శ్రీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న లీడర్ శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జాగృతి లాంటి…

కలకత్తా లో భారీ వర్షాలు… విమానాశ్రయంలోకి వరద…

భారీ వర్షాలకు కలకత్తా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. ట్యాక్సీ వేలపై నీరు నిలిచింది. ఉత్తర కలకత్తా లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.…

తిరుపతి: మహిళా కానిస్టేబుల్ మృతి… ఏం జరిగిందంటే…

ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ చనిపోయారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రశాంతి గురువారం రాత్రి ఆమె ప్రియుడు వాసు ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. 80% కాలిన గాయాలతో ఆమె తిరుపతిలో రుయా ఆసుపత్రిలో…

“ఈటింగ్ డిజార్డర్?”.. నిపుణులు ఏమంటున్నారంటే!

ఈటింగ్ డిజార్డర్ ని వైద్య పరిభాషలో ‘అనోరెక్సియా నెర్వోసా’ అని అంటారు. ఇది ఒకరకమైన మానసిక ఆరోగ్య సమస్య అని నిపుణులు చెబుతున్నారు. ఈ డిజార్డర్ ఉన్నవారు బరువు పెరిగిపోతామనే భయంతో లేదా అధిక బరువు ఉన్నామని భ్రమపడి, ఆహారం తీసుకోవడాన్ని…

మనిషి ఆరోగ్యానికి పీతలు చేసే మేలు…!

పీతలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎంతో శక్తిని ఇస్తాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్, ప్రొటీన్లకు మూలం. కొలస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో సహాయ పడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మెదడు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి.…

మిరియాలు తింటే ఏమవుతుంది?

మిరియాలు శరీరంలో మెటబాలిజంను పెంచి, కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పైపెరిన్ గుణాలు అధిక బరువును తగ్గించడంలో తోడ్పడుతుందని వివరించారు. అంతేకాకుండా మిరియాలు అనేవి శరీరంలో కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుందని తెలిపారు. నల్లమిరియాలు సైనస్,…

మీ ఆయుర్దాయం పెరగాలంటే రోజు ఎంత దూరం నడవాలి..?

రోజుకు ఏడు వేల అడుగులు నడవడం ద్వారా ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుందని లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన ఒక కథనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1.6 లక్షల మందికి పైగా పాల్గొన్న 57 అధ్యయనాల ఆధారంగా ఈ విషయం స్పష్టమైందని కథనంలో రాసుకొచ్చింది. రోజుకు…

ఎండు చేపలు తింటున్నారా…? ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…?

ఎండు చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి…

మునగ కాయలతో జుట్టు పెరుగుదల

మునగ కాయలను తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఇ, అలాగే ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు జుట్టు కుదుళ్లను బలపరిచి,…

పిల్లలకు smartphone ఇస్తున్నారా… ? జర జాగ్రత్త…! ఇది తెలుసుకోండి..

Snartphone నేడు ప్రతిఒక్కరి జీవనశైలిలో భాగమైపోయింది. అయితే, 5- 6 స్మార్ట్ఫోన్ వాడకం ప్రారంభించిన 18-24 ఏళ్ల మహిళల్లో 48 శాతం మందిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. పిల్లల డిజిటల్ అలవాట్లను రూపొందించడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర.…

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్ కు ప్రయోజనం: ఆర్బీఐ గవర్నర్

భారత్ – బ్రిటన్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్వాగతించారు. ఇరుదేశాలు చేసుకున్న ఈ ఒప్పందం భారత ఆర్థికవ్యవస్థలోని బహుళ రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని తెలిపారు. ఇతర దేశాలతోనూ భారత్ ఇటువంటి వాణిజ్య…

TG : 42% రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని చెప్పారు. 10 శాతం…

ముంబైను ముంచెత్తిన భారీ వర్షాలు

ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. నవీ ముంబై, థానేలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి. ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అనవసర ప్రయాణాలకు…

ఉప రాష్ట్రపతి ఎన్నికకు CEC కసరత్తు

కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు కసరత్తును వేగవంతం చేసింది. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీ ఎంపీలను సంప్రదించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ గరిమా,…

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం

ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పిటిషనర్ కోరారు. జమ్మూకశ్మీర్ లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని… రాజ్యాంగ…

సెప్టెంబర్ లో మోదీ అమెరికాలో టూర్!

ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ … అసెంబ్లీ 80వ సెషన్ కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. తాత్కాలిక వక్తల జాబితాలో సెప్టెంబర్ 26, 2025న ప్రధాని మోదీ ప్రసంగించే పేర్లలో ప్రస్తావించారు. ఆయా…

భారతీయులకు ఉద్యోగాలివ్వడం కాదు… ముందు మన సంగతి చూడండి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెక్ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. అమెరికాలోని టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం మానేయాలన్నారు. అంతే కాకుండా అమెరికన్ల గురించి ఆలోచించాలన్నారు. విదేశీయులను నియమించుకోవడం ఆపేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ఆయన సంకేతాలిచ్చారు. చైనాలో…

TG : 200కోట్ల జీరో టికెట్లతో సరికొత్త రికార్డ్…

ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు ఆర్థిక భారాన్ని తగ్గించిందన్నారు. ఒక్క పథకం వల్ల ఆర్టీసీ సంస్థ అప్పుల…

AP : ఇంద్రకీలాద్రిపై ముగిసిన అమ్మవారి సారె మహోత్సవం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం అమ్మవారి సారె మహోత్సవం పరిసమాప్తమైంది. గురువారం సాయంత్రం వరకు భక్తులు సారె సమర్పించేందుకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించారు. అమావాస్య, ఆషాఢమాసం చివరిరోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, పండితులు…

శ్రావణ మాస విశిష్టత…శ్రావణ మాసంలో వచ్చే పండగలు

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం…

హిమాచలప్రదేశ్ : మాసెరాన్ వద్ద లోయలో పడిన బస్సు… వివరాల్లోకి వెళ్ళితే…

హిమాచలప్రదేశ్ లోని మండికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసెరాన్ వద్ద లోయలో పడిన బస్సు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ దుర్ఘటనలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Sweet Corn : ఆరోగ్యానికి – రుచికి అద్భుతమైన ఆహార పదార్థం స్వీట్ కార్న్… – దీనివల్ల కలిగే ముఖ్యమైన లాభాలు

స్వీట్ కార్న్ (Sweet Corn) ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఆహార పదార్థం. ఇది కేవలం రుచికరమైనదే కాకుండా అనేక పోషక విలువలతో నిండి ఉంటుంది. దీని వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఇవే: ◼️ ఐరన్‌ మరియు ఫోలేట్‌ ఎక్కువగా…

నాలుగు కొత్త వందేభారత్ రైళ్లు… వయా తెలంగాణ…

భారతీయ రైల్వే పూణే నుండి నాలుగు కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇది బెలగావి, షెగావ్, వడోదర, సికింద్రాబాద్ కు కనెక్టివిటీని పెంచనున్నాయి. ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు పూణే నుండి నడుస్తూ, కొల్హాపూర్ హుబ్బళ్లి మార్గాలకు సేవలు…

చుక్కల అమావాస్య – విశేషాలు

ఆషాఢమాసంలోని చివరి రోజైన అమావాస్య ను, చుక్కల అమావాస్య అంటారు. ఈ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా , గొప్ప ఫలితం దక్కుతుందని చెబుతారు పెద్దలు. ఎందుకంటే…!!మన పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి…

పెద్దల మంచి మాట

దురుద్దేశ్యంతో ఇతరులు మనపై సాగించే నిందాత్మక ప్రచారానికి మంచి సమాధానం పట్టువిడవకుండా మౌనంగా ఉండడమే. …………………………………………..………………………… జనం దృష్టిలో మంచి చెప్పేవాడు ఎప్పుడూ చెడ్డోడే. చెడు చెప్పేవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటువేసే పాముకే పాలు పోస్తాము కానీ, మనకి నీడను…

చరిత్రలో ఈ రోజు జూలై 24

సంఘటనలు 1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు. 1958: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి. 2022: నీరజ్ చోప్రా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 88.13 మీటర్ల త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.…

నేటి రాశి ఫలాలు జూలై 24, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు మేషం:- దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక…