Tag: ✍️ దుర్గా ప్రసాద్

గోదావరి వరద ముంపు ప్రాంతాలలో అశ్వాపురం తహశీల్దార్ మణిధర్ పర్యటన…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ అశ్వాపురం, మండల పరిధిలోని నెల్లిపాక పంచాయితీ లో అశ్వాపురం తహశీల్దార్ మణిధర్ గురువారం గోదావరి వరదల కారణం గా పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా తహశీల్దార్ గ్రామస్థులతో మాట్లాడుతూ… ఎగువున కురుస్తున్న భారీ వర్షాల…

పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణుగూరు లో భారీ ర్యాలీ.

పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణుగూరు లో భారీ ర్యాలీ. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా…

సింగరేణి ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరణ

సింగరేణి ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరణ భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ సింగరేణి మండల ఎంపీడీవోగా పీ.శ్రీనివాస్‌ నియమితులయ్యారు. భద్రాద్రి జిల్లా డీఆర్‌డీవో కార్యాలయంలో పని చేస్తున్న పీ.శ్రీనివాస్‌ బదిలీపై సింగరేణి ఎంపీడీవోగా వచ్చారు. సింగరేణి ఎంపీడీవో కార్యాలయంలో ప్రస్తుతం…

శ్రీ 8 మెన్స్ వేర్ షాపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా21-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం, బ్రిడ్జి రోడ్, మధువన్ హోటల్ ఎదురుగా శ్రీ 8 మెన్స్ వేర్ నూతనంగా ఏర్పాటు చేసిన షాపు‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే…

గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు…

గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా21-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలంలో గోదావరి పరివాహక ప్రాంతం, రామాలయం టెంపుల్ వద్ద కరకట్ట, స్లూయిస్, కునవరం రోడ్లో నూతన కరకట్ట పరిసర…

అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం గోదావరి నది నీటిమట్టం పెరిగిందని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో పాటు…

పోలీసులకు చిక్కిన కీలక మావోయిస్టులు

✍️దుర్గా ప్రసాద్ రాష్ట్ర పోలీసులకు మావోయిస్టులకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు చిక్కారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత పోలీసుల అదుపులో ఉంది. ఈమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య. అంతేకాకుండా మరో మావోయిస్టు చెన్నూరి హరీష్…

భద్రాచలం గోదావరి నీటి మట్టం 44.4 అడుగులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. ఉదయం 8 గంటలకు 43 అడుగులు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 44.4 అడుగులకు చేరింది. కాగా 43 అడుగుల వద్ద అధికారులు మొదటి…

దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రోడ్డు డైవర్షన్ పాయింట్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ – జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఎస్పీ కార్యాలయం20.08.2025✍️దుర్గా ప్రసాద్ అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తున్నది. కావున గోదావరి…

గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలి. అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐ.పి.ఎస్. ఎగువన…

గోదావరి వరద ముంపునకు గురి అయ్యే గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఐటీడీఏ ప్రాజెక్టు అధికా బి. రాహుల్.

గోదావరి వరద ముంపునకు గురి అయ్యే గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఐటీడీఏ ప్రాజెక్టు అధికా బి. రాహుల్. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ గోదావరి నది నీటిమట్టం 43 అడుగులకు చేరుకుని క్రమేపీ పెరుగుతూ… ఉదృతంగా…

క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతం – MIMS Super Speciality Hospital… ఉచిత సేవ… డాక్టర్ హరీష్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం : నివాసి 60 ఏళ్ల రామలక్ష్మి (బరువు 150 కిలోలు), గత మూడు నెలలుగా పొట్ట నొప్పి, వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఖమ్మం, హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించగా కిడ్నీలో…

డి.సి.సి. కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి వేడుకలను నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ భద్రాది జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలో డిసిసి కార్యాలయం నందు మహమ్మద్ గౌస్ మొనుద్దీన్ గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సమిదాన్ బచావో సభ్యులు మరియు టిపిసిసి సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్…

సారపాక మేజర్ గ్రామపంచాయతీ లోని బీటీ రోడ్ల దుస్తితి పై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా…

సారపాక మేజర్ గ్రామపంచాయతీ లోని బీటీ రోడ్ల దుస్తితి పై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం✍️ దుర్గా ప్రసాద్ ఆర్ అండ్ బీ అధికారులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పై మండిపడ్డ బిఆర్ఎస్ నాయకులు……

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా20-08-25భద్రాచలం నియోజకవర్గం✍️దుర్గా ప్రసాద్ ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు బుడగం శ్రీనివాస్ గారి…

పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్ కు నివాళులు

పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్ కు నివాళులు భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ. రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల పాల్వంచలో కొత్వాల ఆధ్వర్యంలో రాజీవ్…

దేశంలోనే విలక్షణ నటుడు చిరంజీవి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

దేశంలోనే విలక్షణ నటుడు చిరంజీవి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఈ కార్యక్రమంలో కొత్వాల ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ… చిరంజీవి…

శిథిలావస్థకు చేరిన సింగారం ప్రాథమిక పాఠశాల భవనం – కూలిన స్లాబ్, భయంతో ప్రశ్నార్థకంగా పిల్లల భవిష్యత్తు….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలంముసలమడుగు గ్రామపంచాయతీ✍️దుర్గా ప్రసాద్ బూర్గంపాడు మండలం ముసలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని సింగారం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన స్లాబ్ ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు ఉందని…

ఈ నెల 21తేదిన జరిగే సి.ఎం. రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్రమంత్రి పొంగులేటి బెండాలపాడు పర్యటనలో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాచండ్రుగొండ మండలం✍️దుర్గా ప్రసాద్ ఈ నెల 21 తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం పరిధిలోని బెండాలపాడు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖా…

గణేషుని పూజిస్తే సర్వ విఘ్నాలు తొలుగుతాయి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఆది దేవుడు గణేషుని పూజిస్తే సర్వ విఘ్నాలు తొలుగుతాయని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 5…

ఈనెల 21న భద్రాద్రిలో సీఎం పర్యటన

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఈనెల 21న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.…

గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్

గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా16/8/2028సారపాక✍️దుర్గా ప్రసాద్ సిపిఎం పార్టీ సారపాక శాఖ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… సారపాక పట్టణంలో బస్టాండ్ సెంటర్లో మరుగుదొడ్లు…

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా BRS పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ ను కలసిన నాయకులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ రోజు సందర్భంగా BRS పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు గారి స్వగృహంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసిన పాల్వంచ BRS పార్టీ నాయకులు కాంపెల్లి కనకేష్…

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో, స్టాళ్ళ పరిశీలనలో కలెక్టర్ తో కలిసి పాల్గొన్న — రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల…

1104 యూనియన్ కేటీపీఎస్ ప్రాంతీయ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ✍️ దుర్గా ప్రసాద్ ఈరోజు 1104 యూనియన్ కేటీపీఎస్ ప్రాంతీయ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరబడినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంటే రాజేందర్ గారు జెండా ఎగరవేయడం జరిగినది. మరియు జెన్కో…

పోస్ట్ ఆఫీస్ కూడలిలో నాందీశ్వర పౌండేషన్ ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ కార్యక్రమం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️ దుర్గా ప్రసాద్ నాందీశ్వర పౌండేషన్ ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణం పోస్ట్ ఆఫీస్ కూడలి నందు 79 వ స్వతంత్ర దినోత్సవ ఘనంగా నిర్వహించడం జరిగినది వర్తకులు మరియు చిరు వ్యాపారస్తులు నాందీశ్వర ఫౌండేషన్ సభ్యులు పాల్గొనడం…

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాల్వంచ సొసైటీ కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసిన పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కొత్వాల…

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – ఖమ్మం జిల్లా కలెక్టరేట్

✍️దుర్గా ప్రసాద్ మన దేశం స్వేచ్ఛా గగనంలో విహరించడానికి ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకుంటూ, 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

పాల్వంచలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ టౌన్‌లోని దమ్మపేట సెంటర్‌లో, బీజేపీ పార్టీ జిల్లా నాయకులు పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ శ్రీ మామిడిశెట్టి నారాయణ గారు జాతీయ…

BRS పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతరావు.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లామణుగూరులో✍️దుర్గా ప్రసాద్ 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతరావు. దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన విప్లవ వీరులకు, స్వాతంత్య్ర…

భద్రాద్రి లీడింగ్ ఫైర్ మాన్‌కి అవార్డు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం ఫైర్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న లీడింగ్ ఫైర్ మాన్ ఎండీ సాదిక్‌కి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెరిటోరియస్ సర్వీసెస్ అవార్డు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా…

బూర్గంపాడు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం✍️ దుర్గా ప్రసాద్ బూర్గంపాడు మండలంలో పర్యటించిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేపల గడ్డ, లక్ష్మీపురం, నకిరిపేట, టేకులచెరువు గ్రామాలలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు…

పాల్వంచలోని త్రివేణి పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుపుకున్న కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్లో గల త్రివేణి పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు అంబరాన్నంటాయి. పాఠశాల ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా రంగవల్లులతో అందంగా అలంకరించారు. పూజాదికాలు నిర్వహించి శ్రీకృష్ణుడి లీలా వేషాలను…

ఘనంగా నేతాజీ యువజన సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్‌ను సన్మానించిన నాయకులు. కార్యాలయంలో కళాకారుల దేశభక్తి, జానపద గీతాల ఆలాపన. పాల్వంచ: నేతాజీ యువజన సంఘం 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాల్వంచ పట్టణ…

పాల్వంచలోని శ్రీవిద్య పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుపుకున్న కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ స్థానిక పాల్వంచ పట్టణంలోని శ్రీవిద్య పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు అంబరాన్ని అంటాయి పాఠశాల ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా రంగవల్లులతో అందంగా అలంకరించారు. పూజారికాలు నిర్వహించి కృష్ణుడి లీలా వేశాల ను అవతార…

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చాటాలి… — రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సత్తా చాటాలి… — రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కొత్తగూడెంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న కొత్వాల… త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు…

తెలంగాణ మహిళా గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

తెలంగాణ మహిళా గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాబూర్గంపహాడ్✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాస్తో కూస్తో పేరు పొందిన కలెక్టర్ అని అందరికి తెలుసు ఈ తరుణంలో…

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి… – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కేంద్రంలోని BJP ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండకట్టాలని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక…

అశ్వాపురంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాఆశ్వాపురం✍️దుర్గా ప్రసాద్ ఈ రోజున మండల పరిదిలో గల మల్లెలమడుగు గ్రామం నందు విద్యుత్తు శాఖ వారి ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమంలో మణుగూరు ఏడిఈ ఉమా రావు గారు, సబ్ ఇంజనీర్ మనీదీప్, ఫోర్ మెన్ శ్రీనివాస్,…

హర్షం వ్యక్తం చేస్తున్న అశ్వాపురం రైతులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాఅశ్వాపురం✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన భూభారతి రెవిన్యూ సదస్సులలో అశ్వాపురం మండలం నుండి తొలి అప్లికేషన్ సక్సెస్ ఫుల్ గా రిసిస్ట్రేషన్ చేసారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మణిదర్ మీడియా తో మాట్లాడుతూ అశ్వాపురం…

శ్రీ సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం నియోజకవర్గం,వాజేడు జిల్లా.✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం నియోజకవర్గం, వాజేడు మండలం ఆశ్రమ పాఠశాల నందు ఏర్పాటు చేసిన శ్రీ సరస్వతీ దేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు.…

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేణుకమ్మ జన్మదిన వేడుకలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఆడపడుచు,మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత రాజ్య సభ సభ్యురాలు, ఫైర్ బ్రాండ్ శ్రీమతి గారపాటి రేణుకా చౌదరి గారి జన్మదిన వేడుకలు, పాల్వంచ పట్టణ…

భద్రాచలం ఆలయానికి ISO గుర్తింపు

భద్రాచలం ఆలయానికి ISO గుర్తింపు భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం దేవస్థానానికి ISO గుర్తింపు లభించింది. దీనిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎల్…

రానున్న మూడు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు… – బూర్గంపాడు ఎస్ఐ మేడా ప్రసాద్…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం✍️దుర్గా ప్రసాద్ రానున్న మూడు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు… తప్పని పరిస్థితుల్లో సహాయం కోసం స్థానిక పోలీసులతో సంప్రదింపులో ఉండాలి… పల్లపు ప్రాంతాల ప్రజలు.. తక్కువ…

అర్హులైన ప్రతి మహిళ స్వయం సహాయక సంఘం లో సభ్యురాలు గా ఉండాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాతేది: 12-08-2025✍️దుర్గా ప్రసాద్ మహిళల ఆర్థిక, సామాజిక స్థిరత్వం సాధనలో భాగంగా జిల్లాలో ఇందిర మహిళా శక్తి కార్యక్రమం క్రింద అర్హులైన మహిళలు, వృద్ధ మహిళలు, దివ్యాంగులు మరియు కిషోర బాలికలను స్వయం సహాయక సంఘాలలో చేర్చేందుకు…

జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో సింగరేణి డెస్క్ ను, కొత్త ఏసీ బ్లాకును ప్రారంభించిన సింగరేణి సంస్థ ఛైర్మన్ శ్రీ ఎన్.బలరామ్ గారు

✍️దుర్గా ప్రసాద్ సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులకు సత్వర వైద్య సేవల కోసం ఏర్పాటు సింగరేణి భవన్, ఆగస్టు 12, 2025హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గల అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రిలో సింగరేణి కార్మికులు, రిటైర్డ్…

ఘనంగా S.R. రంగనాథన్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం

ఘనంగా S.R. రంగనాథన్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల కొత్తగూడెం యందు” జాతీయ గ్రంథాలయ దినోత్సవం “రోజు న S.R. రంగనాథన్ గారి…

పాల్వంచ లోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఈ విద్యా సంవత్సరం నుండి యూజీ మరియు పీజీ కోర్సులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థినీ విద్యార్థులకు హాస్టల్‌లో అన్ని మౌలిక సదుపాయాలు సమగ్రంగా అందించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశం.…

కార్మిక సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి… 14 వ తారీకు ఇవ్వవలసిన డిపెండెంట్ ఉద్యోగాలను వాయిదా…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఈరోజు హైదరాబాద్ విద్యుత్ సౌధానందు డైరెక్టర్ (హెచ్ఆర్ ) మరియు జెఎస్, మేడం ఇంకా అధికారుల, సమక్షంలో TSPEU-1535t మరో మూడు యూనియన్లను ఆహ్వానించి సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో 14 వ తారీకు…

కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి కదలిక…

కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి కదలిక… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️ దుర్గా ప్రసాద్ కొత్తగూడెం (భద్రాచలం రోడ్) – కొవ్వూరు రైల్వే లైన్కు రూ.1,695 కోట్లుదశాబ్దాల కల అయిన కొత్తగూడెం (భద్రాచలం రోడ్)-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి…

“అందరివాడు ఫారెస్ట్ శంకరన్న” – శ్రీ లలిత కామేశ్వర స్వామి ఆలయ కమిటి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ12ఆగష్టు,2025.✍️దుర్గా ప్రసాద్ అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ గా 37 సంవత్సరాలు విధులు నిర్వహించి జూన్ 30 న ఉద్యోగ విరమణ పొందిన భూక్య శంకర్ అందరూ ముద్దుగా పిలుచుకొనే ఫారెస్ట్ శంకరన్నగా పేరు పొందారు. మంగళ వారం…

రైతులు గోడు పట్టించుకోరా ఎరువు కట్లు దొరక్క తల్లడిల్లుతున్న రైతన్నలు – సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండల✍️దుర్గా ప్రసాద్ సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సొసైటీ ఆఫీస్ ని సందర్శించడం జరిగింది. రైతులకి ఎరువు కట్టలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీ ఆఫీసులో ఇసుక వేస్తే కింద…

ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలీస్తున్న 43 కేజీల గంజాయి స్వాధీనం… – రూ. 22 లక్షల గంజాయి పట్టివేత…

✍️దుర్గా ప్రసాద్ ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలీస్తున్న 43 కేజీల గంజాయి స్వాధీనం. కారుతో పాటు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి అరెస్టు… ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న 43 కేజీల గంజాయిని తరలిస్తుండగా ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌ పట్టుకున్నారు.…