భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచలోని ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీలో డిపి ఎక్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించబడ్డాయి… ప్రముఖులు ప్రతినిధి వెలదండి దుర్గాప్రసాద్ గారు విఘ్నేశ్వరుని పూజల్లో పాల్గొని పట్టువస్తాలు సమర్పించారు.
మండపాలను సందర్శించి ప్రముఖ నాయకులు మాట్లాడుతూ… ఎంతో భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి తొమ్మిది రోజులు పవిత్రంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఏటువంటి ఆటంకాలు కలగకుండా యువత చెడుమార్గాలకు తావు లేకుండా నిష్టగా కార్యక్రమాలు నిర్వహించాలని, భక్తుల ప్రేమ అభిమానాలు ఆశీస్సులు పొందాలని, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోపరేటివ్ సొసైటీ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు సీపీఐ మాజీ పట్టణ కార్యదర్శి కొమ్మవరపు ఆదాము కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండవెంకన్న కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు పైడిపల్లి మహేష్ ఎస్ వి కే ఆచార్యులు చింత నాగరాజు రాము కోరారు.
ఈ పూజ కార్యక్రమాలలో కమిటీ సభ్యులు పెద్దలు సంక నాగయ్య, ఆంగోత్ పుల్లయ్య, బోల్లెపోగు రవి, దుర్గ ప్రసాద్, బోల్లెపోగువంశీ, వేలదండి రాజేష్, గూడపాటి నరసింహారావు, నగ్మా నెహ్రు, బిక్కుమళ్ళ హనుమంతు, వెంకటేశ్వర్లు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
