భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️ దుర్గా ప్రసాద్
దమ్మపేట సెంటర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండప భూమి పూజ.
పాల్వంచ నగరపాలక సంస్థలోని ఐదవ వార్డు శ్రీనగర్ కాలనీ లో శనివారం రాఖీ పండుగ రోజు యూత్ కమిటీ ఏర్పాటు చేసిన వినాయక మండపానికి సంక నాగయ్య భూమి పూజ చేశారు.
ఈ పూజా కార్యక్రమంలో పెద్దలు కొమ్మవరపు ఆదాము బుల్లెపోగు రవి నారాటి ప్రసాద్ వీసంశెట్టి విశ్వేశ్వరరావు ఆంగోతు పుల్లయ్య బుల్లెపోగు వంశీ వెలదండి రాజేష్ కిన్నెర శీను లక్మ నెహ్రూ లక్ష్మాచారి బిక్కుమల్ల హనుమంతు గుడ పాటి నరసింహారావు సాయి విజయ్ ప్రణయ్ సంక నగేష్ తెల్లూరి రాములు మాచర్ల సాంబ చెరుకూరి జోసు ఈ సందర్భంగా మాట్లాడుతూ… పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ వినాయకుడి పండుగని తొమ్మిది రోజులు గణపతి పూజలను అందుకొని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలను సమకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది.
ఇవి కూడా చదవండి …
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






