మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:13 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: ప్రపంచ అవయవ దాన దినోత్సవంని పురస్కరించుకుని జనహిత సేవా సమితి సభ్యులు పాతకాల కుమార్ వారి కుటుంబ సభ్యులు భార్య రేణుక,కుమారుడు ఆదిత్య వర్ధన్ లు నేత్ర,అవయవ దానం కొరకు అంగీకారం తెలేపారు. జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ వారికి డోనర్ కార్డ్స్ అందించి అభినందించారు.
ఇవి కూడా చదవండి …
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
