కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసీఐసీఐ బ్యాంక్ గరిష్ఠంగా రూ.50 వేలకు పెంచడంపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు.
“కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనే నిర్ణయం ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసింది. కొన్ని బ్యాంకులు రూ.10వేలు నిర్ణయిస్తాయి. మరికొన్ని రూ.2 వేలు ఉంచుతాయి. కొన్ని కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేశాయి. ఈ అంశం ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి రాదు” అని సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి…
- LPG Price Update: వాణిజ్య సిలిండర్ ధర రూ.5 తగ్గింపు – గృహ గ్యాస్ ధరల్లో మార్పు లేదు
- Gold Discovery : మరో బంగారు గని కనుగొన్న భూగర్భ శాస్త్రవేత్తలు… ఎక్కడంటే…
- Adilabad Airport Dream : ఏడుదశాబ్దాల కల సాకారం – ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నూతన దిశ…
- ఇప్పుడు నేలచూపులు చూస్తున్న బంగారం ధరలు…
- Shocking Murder: బెంగళూరులో యువతి హత్య






