భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు…
ప్రస్తుతం 404.60 అడుగులు చేరిన నీటిమట్టం…
ఉదయం 7 గంటల నుండి కిన్నెరసాని డ్యాం 8 గేట్ల్ ఎత్తి 5 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయనున్న అధికారులు…
ఇన్ ఫ్లో… 5000 క్యూసెక్లూ
అవుట్ ఫ్లో… 5000 క్యూసెక్లూ
కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..
శబరి సూక్మ వద్ద తగ్గుతుంది అని సమాచారం. సాయంత్రం వరకు చింతురు వద్ద పెరిగే అవకాశం ఉంది. గోదావరి ఎగువన కురుస్తున్న వర్షాల దృష్ట్యా 43 వరకు రావచ్చని cwc వారు తెలిపారు. ఆ పైన వర్షాలు కురిస్తే మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
