మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:26 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మానవత్వం చాటుకున్న యువకుడు…
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జాతీయ రహదారిపై మృతి చెందిన వరాహం కళేబరాన్ని తొలగించి మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు…
వివరాల్లోకి వెళ్ళితే …
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గన్మెన్ బత్తుల చంద్రశేఖర్ సుబ్బారావు పల్లె జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని వరాహం మృతి చెందింది.
వరాహం కళేబరం రోడ్డుపైనే ఉండడంతో స్పందించిన బత్తుల చంద్రశేఖర్ వెంటనే కళేబరాన్ని పక్కకు తొలగించారు. సాటి మనుషులకు ఏమైనా పట్టించుకోని ఈ రోజుల్లో మూగ జీవి కళేబరాన్ని తొలగించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ గన్మెన్ బత్తుల చంద్రశేఖర్ ను పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి…
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు
- ఎన్.పి.డి.సి.ఎల్ కంపెనీ 1104 యూనియన్ నూతన అధ్యక్షుడిని ఘనంగా సన్మానించిన బెల్లంపల్లి డివిజన్ సభ్యులు..
- విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భగవాన్ విశ్వకర్మ జయంతి
- రామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రమేష్











