మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:21 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మున్సిపల్ కమిషనర్ ని సత్కరించిన పద్మశాలి సంఘం నేతలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం లొని పద్మశాలి భవన్ శివ భక్త మార్కెండేయ దేవాలయంలొ గురువారం మాస శివరాత్రి సందర్బంగా పద్మశాలి కుల సంఘము సభ్యులు భక్తి శ్రద్దలతో పూజలు చేసి, ఆలయ ఆవరణలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.
ఈ శుభ కార్యంలో విచ్చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ను పద్మశాలి సంఘం నేతలు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిలివేరి నర్సింగం, కొలిపాక శ్రీనివాస్, భావన ఋషి, కూడికల పాపయ్య, సుంకే లక్షన్, బంక రమేష్, తాటికొండ రమేష్, శ్రీనివాస్, గుండేటి శంకర్, మంతెన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు వేగవంతం
- ఏపీలో కుప్పకూలిన టమాటా, ఉల్లి ధరలు…
- రియల్ మనీ గేమింగ్ నిషేధంతో ఉద్యోగులను తొలగించిన జుపే… ఎంతమందంటే…
- నేపాల్లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పరారీ
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
- ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- నందిగామ మాగల్లు సొసైటీ చైర్మన్గా టిడిపి నేత అప్పారావు – డైరెక్టర్లుగా ముక్కంటయ్య, భద్రమ్మఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా – నందిగామ
