మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:30 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో ఎస్.బీ.హెచ్ బ్యాంకు కు అనుకుని ఉన్న మురికి కాలువను ఆక్రమించి గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్ స్థానిక మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఆంధ్రా బ్యాంకు నుండి ఎస్.బీ.హెచ్ బ్యాంకు వరకు అప్పటి మున్సిపల్ కమిషనర్ గోపు మల్లారెడ్డి అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలు పెట్టి ఆంధ్రా బ్యాంకు నుండి ఎస్.బీ.హెచ్ వరకు రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపిస్తే, కొందరి సొంత ప్రయోజనాల కోసం పైరవీకారులు పనులను ఆపించారని తెలిపారు.
కాల క్రమేనా కొందరు మురికి కాలువలను సైతం వదల కుండా కబ్జాలు చేస్తున్నారని, అలాంటి నిర్మాణాలను హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఠాకూర్ సత్యనారాయణ సింగ్, వోడ్డపల్లి గోపి, సుంకే తిరుపతి, మురుకూరి బాలకృష్ణ,కొత్తపల్లి రవీందర్,కిరణ్ కొలిపాకలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
- ట్రైన్ హల్టింగ్ కొరకు ప్రయత్నించిన ఎంపీ వంశీ కి కృతజ్ఞతలు తెలిపిన వాణిజ్య సంఘాల ప్రతినిధులు
- రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
- బూడిదగడ్డ బస్తిలో శ్రీ గణేష్ గణపతి మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జనోత్సవం
- కుల మతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవాలి ~ ఏసీపీ రవి కుమార్…
- నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాము~సబ్ కలెక్టర్ మనోజ్…
