మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:13 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ,రాంనగర్ కాలువ ప్రాంతాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు.
బస్తీ ప్రజలు రాంనగర్ కాలువపై వంతెన గురించి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని, కాలువ పై వంతెన నిర్మించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వరద ముంపు ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్,డీఈ,ఏఈ, మున్సిపల్ సిబ్బంది,పోలీసు సిబ్బంది, కాంగ్రెస్ నాయకుడు బండి రాము పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు






