ఢిల్లీలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండటం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని చెప్పింది. ఈ చర్యలను అడ్డుకోవడానికి ఏవైనా సంస్థలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి …
- హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు… ఎక్కడంటే…
- ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సి.పి. రాధాకృష్ణన్
- EMI బకాయిలపై ఫోన్ లాక్ – RBI కొత్త రూల్ పరిశీలనలో
- ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన
- ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్టు – దేశవ్యాప్తంగా దాడులు
