మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:13 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా,నెన్నెల మండలం, మైలారం ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విద్యార్థినులకు నిషా కంపెనీ ప్రతినిధి లలిత్ కుమార్ బంగ్ చేతుల మీదుగా మెహందీ కోన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల అధ్యాపకులు సిబ్బంది నిషా కంపెనీ సిబ్బందిని అభినందించారు.
ఇవి కూడా చదవండి ….
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
