కాటూరి బిందు గారికీ శాలువతో చిరు సన్మానము చేసిన కటుకూరి
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కటుకూరి శేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో కాటూరి సంజీవరావు అడ్వకేట్ గారి కుమార్తె కాటూరి బిందు గారికీ హైదరాబాద్ లో సివిల్ కోర్ట్ జడ్జిగా నియమితులు అయిన శుభసంధర్భముగ పాల్వంచ ఇందిరానగర్ కాలనీలోని కాటూరి సంజీవరావు అడ్వకేట్ గారి గృహము దగ్గర మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు కటుకూరి శేఖర్ బాబు ఆధ్వర్యంలో శాలువతో చిరు సన్మానము చేసి కటుకూరి మాట్లాడుతూ…
కాటూరి బిందు గారు మును ముందు స్టేట్ స్థాయి జడ్జి నుండి సెంట్రల్ స్థాయి జడ్జి వరకు గొప్ప గొప్ప పదవులు అధిరోహించాలని వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియ జేసినారూ ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నవారు బోగిని సందీప్, కిన్నెర శ్రీను, వానపాకుల నాగరాజు, రాయల చంద్రం, దారెల్లి వెంకటేశ్వర్లు, ఇసనపల్లి వంశీ, పిన్నింటి రాజు, జిల్లేపల్లి చిరంజీవి, మేశపోగు జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
- సెంట్రల్ మెడికల్ స్టోర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- స్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్.
- కబడ్డీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన జి.ఎం. షాలేం రాజు
- వక్ఫ్ బోర్డు సీఈఓ ను వెంటనే నియమించాలి- మైనారిటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా
- మణుగూరు పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన DRDO మేడమ్
