మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేదీ:20 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
జగన్నాథ్ రాటీ భౌతిక కాయానికి నివాళులర్పించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.
మందమర్రి: మంగళవారం మందమర్రి నివాసి జగన్నాథ్ రాటీ హఠాత్తుగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ నల్లాల ఓదేలు బుధవారం దివంగత జగన్నాథ్ రాటీ భౌతికకాయానికి వారి నివాసంలో నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఇవి కూడా చదవండి….
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
