భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బూర్గంపాడు మండలం
✍️ దుర్గా ప్రసాద్
బూర్గంపాడు మండలంలో పర్యటించిన పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
వేపల గడ్డ, లక్ష్మీపురం, నకిరిపేట, టేకులచెరువు గ్రామాలలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవం చేశారు.
పోలవరం గ్రామంలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవననికి భూమి పూజ చేశారు.
మొరంపల్లి బంజర, నకిరేపేట ప్రభుత్వ పాఠశాలలో ఐటిసి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిల్ లు పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి….
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
