మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేదీ:7 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బీఆర్ఎస్ శ్రేణులు మందమర్రిలో గురువారం ఘనంగా తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
బీఆర్ఎస్ శ్రేణుల ఫ్లెక్సీలతో, జెండాలతో బస్ స్టాండ్ ప్రాంత మంతా గులాబీమయం అయింది.
ఈ కార్యక్రమంలో చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎమ్ఎల్.సి కవి,గాయకులు దేశ పతి శ్రీనివాస్ పాల్గొన్నారు.
వారు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడం పట్ల పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపినట్టుందని వారు అన్నారు.
ఇవి కూడా చదవండి …
- 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు
- మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…
- ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
- కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…
- బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….
- మంగళవారం పవర్ కట్
- రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..
- అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.
- పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు
- కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక
