Month: July 2025

శ్రావణమాసం.. భద్రాచలంలో ప్రత్యేక పూజలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ లో ఇవాళ్టి నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈరోజు శ్రావణం మొదటి శుక్రవారం సందర్భంగా భద్రాచలంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. బంగారు కవచాలతో…

హరియాలీ అమావాస్య సందర్భంగా రాజస్థానీ మహిళల వన భోజన కార్యక్రమం….

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ రాజస్థానీ మహిళలలు గురువారం హరియాలీ అమావాస్య సందర్భంగా వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజస్థానీ మహిళలలు హాజరయ్యి సంగీతం, ఆట…

సిపిఐ 3వ మహాసభలు – అమరవీరుల స్మారక జ్యోతి యాత్ర బృందానికి ఘన స్వాగతం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ మహాసభలు అశ్వరావుపేట కేంద్రంగా జూలై 26, 27 తేదీలలో జరుగునున్న నేపథ్యంలో గత మూడు సంవత్సరాల క్రితం మణుగూరు కేంద్రంగా జరిగిన 2వ…

జర్నలిస్ట్‌లకు గుడ్ న్యూస్… తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన – వచ్చే వారం జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడేషన్లు

✍️దుర్గా ప్రసాద్ జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఇవాళ(గురువారం,…

గోదావరికి భారీ వరదలు… – వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈరోజు (గురువారం) నాటికి…

మందమర్రి లోపాముకాటుతో మహిళ మృతి..

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ: 24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే మందమర్రి: పాము కాటుతో మహిళ మృతి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు… వివరాల్లోకి వెళితే… మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో పాము కాటుకు గురై ఒక…

సెప్టెంబర్ లో మోదీ అమెరికాలో టూర్!

ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ … అసెంబ్లీ 80వ సెషన్ కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. తాత్కాలిక వక్తల జాబితాలో సెప్టెంబర్ 26, 2025న ప్రధాని మోదీ ప్రసంగించే పేర్లలో ప్రస్తావించారు. ఆయా…

భారతీయులకు ఉద్యోగాలివ్వడం కాదు… ముందు మన సంగతి చూడండి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెక్ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. అమెరికాలోని టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం మానేయాలన్నారు. అంతే కాకుండా అమెరికన్ల గురించి ఆలోచించాలన్నారు. విదేశీయులను నియమించుకోవడం ఆపేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ఆయన సంకేతాలిచ్చారు. చైనాలో…

TG : 200కోట్ల జీరో టికెట్లతో సరికొత్త రికార్డ్…

ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు ఆర్థిక భారాన్ని తగ్గించిందన్నారు. ఒక్క పథకం వల్ల ఆర్టీసీ సంస్థ అప్పుల…

AP : ఇంద్రకీలాద్రిపై ముగిసిన అమ్మవారి సారె మహోత్సవం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం అమ్మవారి సారె మహోత్సవం పరిసమాప్తమైంది. గురువారం సాయంత్రం వరకు భక్తులు సారె సమర్పించేందుకు దేవస్థానం అధికారులు అవకాశం కల్పించారు. అమావాస్య, ఆషాఢమాసం చివరిరోజు కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, పండితులు…

శ్రావణ మాస విశిష్టత…శ్రావణ మాసంలో వచ్చే పండగలు

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం…

భారీ వర్షాలతో కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక…

భారీ వర్షాలతో కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక… –అప్రమత్తంగా ఉండాలి… హ ఎవరు చేపల వేటకు వెళ్ళవద్దు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కిన్నెరసాని నది పరివాహక ప్రాంత గ్రామాలను పాల్వంచ సీఐ. సతీష్ గారు మరియు…

డిగ్రీలో స్పెషల్ ఫేజ్ అడ్మిషన్లు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఈనెల 25వ…

ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు: మంచిర్యాల జిల్లా, తాండూర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన తాండూర్ (ఐబీ)ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా విలేకరుల సమావేశంలో తాండూర్ మండల్ ఆటో యూనియన్ అధ్యక్షులు మహమ్మద్ హబీబ్ పాషా మాట్లాడుతూ……

కాంపెల్లి కనకేష్ పటేల్, మంతపురి రాజు గౌడ్ ల ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సిరిసిల్ల శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్…

అధికారులందరు కలిసి సమన్వయంతో పనిచేయాలి : పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా..

రామగుండం పోలీస్ కమీషనరేట్,తేదీ:24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ శాంతి భద్రతల, నేరాల నియంత్రణ విషయంలో పోలీస్‌ అధికారులు అధికారులు, సిబ్బంది సమన్వయంతో అనుభవం, నిబద్దత, క్రమశిక్షణ తో పనిచేయాలని…

హిమాచలప్రదేశ్ : మాసెరాన్ వద్ద లోయలో పడిన బస్సు… వివరాల్లోకి వెళ్ళితే…

హిమాచలప్రదేశ్ లోని మండికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసెరాన్ వద్ద లోయలో పడిన బస్సు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ దుర్ఘటనలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Sweet Corn : ఆరోగ్యానికి – రుచికి అద్భుతమైన ఆహార పదార్థం స్వీట్ కార్న్… – దీనివల్ల కలిగే ముఖ్యమైన లాభాలు

స్వీట్ కార్న్ (Sweet Corn) ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఆహార పదార్థం. ఇది కేవలం రుచికరమైనదే కాకుండా అనేక పోషక విలువలతో నిండి ఉంటుంది. దీని వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు ఇవే: ◼️ ఐరన్‌ మరియు ఫోలేట్‌ ఎక్కువగా…

నాలుగు కొత్త వందేభారత్ రైళ్లు… వయా తెలంగాణ…

భారతీయ రైల్వే పూణే నుండి నాలుగు కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇది బెలగావి, షెగావ్, వడోదర, సికింద్రాబాద్ కు కనెక్టివిటీని పెంచనున్నాయి. ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు పూణే నుండి నడుస్తూ, కొల్హాపూర్ హుబ్బళ్లి మార్గాలకు సేవలు…

చెరువు కబ్జా పై నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారా ? గత ఏడాది ఫిర్యాదులు అందినప్పటికీ ఇప్పటికీ కానరాని చర్యలు…

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ: 24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి మున్సిపాలిటీ పరిధి ఊరు మందమర్రి, ఊరి చెరువు ఆక్రమణకు గురై, అక్రమ కట్టడాలు వెలిశాయని వాటిని తొలగించి చెరువు భూమిని కాపాడాలని ఫిర్యాదులు సమర్పించి ఏడాది కావస్తున్నప్పటికీ సంబంధిత…

బెల్లంపల్లిలోని అడ్డా కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి – ఎంసీపీఐ (యు) పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్…

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లి✍️మనోజ్ పాండే బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సంతోష్ అడ్డ కూలీల విషయమై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎం సిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ… గత కొన్ని…

అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లిన ఆటో…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపినపాక✍️దుర్గా ప్రసాద్ పినపాక గోపాలరావు పేట గ్రామాల మధ్య ఆటో అదుపుతప్పి వరి పొలంలోకి పల్టీ కొట్టింది ఆటోలో ఒక్కరు మాత్రమే ఉండడంవల్ల ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే గమనించి ఆటోని పైకి లేపడంతో డ్రైవర్ స్వల్ప…

తాండ్ర వినోద్ రావు గారి జన్మదిన వేడుకలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ తాండ్ర వినోద్ రావు యువసేన ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణం అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ గారికి పూల మాల వేసి తాండ్ర వినోద్ రావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించటం జరిగింది. బిజెపి జిల్లా…

మీడియా వాస్తవాలను వెలువరించాలి… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ: 24 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే ప్రింట్, ఎలక్ట్రానిక్ పాత్రికేయులు రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛను సద్వినియోగపరచుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాస్తవాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయ…

కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలకు వరద హెచ్చరిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచన ఉన్న నేపథ్యంలో ఈరోజు (24.07.2025) ఏ సమయంలోనైనా కిన్నెరసాని డ్యాం గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ గల కిన్నెరసాని నది/వాగులోకి వదలబడును.…

ఫౌల్ట్రీ ఇండస్ట్రీ తనిఖీ

మెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ మాసాయిపేట మండలం హకీంపేట శివారులోని పౌల్ట్రీ ఇండస్ట్రీని అధికారుల బృందం బుధవారం తనిఖీ చేపట్టింది. ఫౌల్ట్రీ ఇండస్ట్రీలో యూరియా వినియోగం ఉండొచ్చన్న అనుమానంతో తనిఖీలు చేశారు. మాసాయిపేట తహశీల్దార్ జ్ఞాన జ్యోతి, వెల్దుర్తి ఎస్ఐ…

చుక్కల అమావాస్య – విశేషాలు

ఆషాఢమాసంలోని చివరి రోజైన అమావాస్య ను, చుక్కల అమావాస్య అంటారు. ఈ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా , గొప్ప ఫలితం దక్కుతుందని చెబుతారు పెద్దలు. ఎందుకంటే…!!మన పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి…

పెద్దల మంచి మాట

దురుద్దేశ్యంతో ఇతరులు మనపై సాగించే నిందాత్మక ప్రచారానికి మంచి సమాధానం పట్టువిడవకుండా మౌనంగా ఉండడమే. …………………………………………..………………………… జనం దృష్టిలో మంచి చెప్పేవాడు ఎప్పుడూ చెడ్డోడే. చెడు చెప్పేవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటువేసే పాముకే పాలు పోస్తాము కానీ, మనకి నీడను…

చరిత్రలో ఈ రోజు జూలై 24

సంఘటనలు 1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు. 1958: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి. 2022: నీరజ్ చోప్రా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 88.13 మీటర్ల త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.…

నేటి రాశి ఫలాలు జూలై 24, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు మేషం:- దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక…

నేటి పంచాంగం జూలై 24, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ ధన్యాశ్రీధరాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం: ఆషాఢ…

భద్రాచలం రాకపోకలు నిలిపివేత

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ వెంకటాపురం మండలం యాకన్నగూడెం రాళ్లవాగు వద్ద ఉద్ధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేసినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. కొద్ది రోజుల క్రితం రాళ్లవాగు వంతెన పై నుంచి ద్విచక్రవాహనం,ఆటోలను వెళ్లనిచ్చారు. కాగా పూర్తి స్థాయిలో…

వైశ్య రాజకీయ రణభేరి పోస్టులను ఆవిష్కరించిన కాచం సత్యనారాయణ గుప్తా

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలో జిఎస్ కన్స్ట్రక్షన్ హాల్లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు మూడో తేదీన హైదరాబాదులో ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే వైశ్య రాజకీయ రణభేరిని…

జూలై 25 న టీయూడబ్ల్యూజే మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం…

మంచిర్యాల జిల్లా కేంద్రం✍️మనోజ్ పాండే టీయూడబ్ల్యూజే(ఐజేయు)మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం ఈ నెల 25 శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సింగరేణి సీఈఆర్ క్లబ్ లో నిర్వహిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షులు డేగ సత్యం, ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి,…

రాయితీ యూరియా దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి… ~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే, రైతు సంక్షేమంలో భాగంగా వ్యవసాయ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ యూరియా పక్కదారి పట్టి దుర్వినియోగం కాకుండా టాస్క్ బృందాలు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.…

సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని…

రేపు సుజాతనగర్ సెంటర్ నందు K.T.R. జన్మదిన వేడుకలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ( K.T.R. ) గారి పుట్టినరోజు ‌ సందర్భంగా మాజీ మంత్రివర్యులు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ…

TG – Cyber Crime : వృద్ధుడిని సీబీఐ పేరుతో బెదిరించి… రూ.35.74 లక్షలు టోకరా

సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో 79 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.35.74లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్లో జరిగింది. పోలీసు యూనిఫామ్లో ఉన్న నేరగాళ్లు వృద్ధుడికి ఫోన్ చేసి.. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని సీబీఐ పేరుతో బెదిరించారు. దీంతో భయపడిపోయిన…

అత్యంత సురక్షితమైన దేశాలలో US, UK, కెనడా కంటే ముందు స్థానంలో భారత్!

అత్యంత సురక్షితమైన దేశాలలో భారత్ US, UK, కెనడా కంటే ముందు స్థానంలో ఉంది. నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం UAE ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్ పొందింది. ఆ తర్వాత అండోరా, ఖతార్, తైవాన్, మకావో (చైనా) ఉన్నాయి.…

Good News: ఇకపై మనకు ప్రపంచంలో 59 దేశాలలో వీసా ఫ్రీ యాక్సెస్

భారతీయులకు శుభవార్త… ప్రపంచంలో ఇకపై 59 దేశాలలో మనకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుంది. తాజాగా హెన్టే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో పాస్పోర్ట్ ర్యాంకింగ్లో భారత్ 77వ స్థానంకి ఎగబాకింది. దీంతో భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు వీసా లేకుండా…

ఆర్థిక లావాదేవీలకు వాయిస్ ప్రింట్… . ఓపెన్ఏఐ సీఈవో ఆందోళన

ఆర్థిక లావాదేవీల ధృవీకరణ కోసం కొన్ని సంస్థలు ఇప్పటికీ వినియోగదారుల గొంతు (వాయిస్ ప్రింట్)ను ప్రామాణికంగా తీసుకోవడంపై ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధస్సు (AI) సాయంతో గొంతును సులభంగా అనుకరించడం సాధ్యమవుతుందని, ఇది…

ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన మతిస్థిమితం లేని వ్యక్తి

నెల్లూరు, ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చోరీ కేసులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని వ్యక్తి డ్రైవర్, కండక్టర్ నిద్రపోయిన సమయంలో ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. దాదాపు 60 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అతన్ని పట్టుకొని బస్సును…

ప్రముఖ నాట్యాచార్యులు మారీదు శాంతి మోహన్ మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ప్రముఖ నాట్యాచార్యులు, అభినయ కూచిపూడి నాట్య నిలయం నిర్వాహకులు, KTPS రిటైర్డ్ ఉద్యోగి మారీదు శాంతి మోహన్ వృద్దాప్యంతో మృతి చెందారు. పాల్వంచ గోవర్ధన గిరి కాలనిలోని ఆయన నివాసంలో ఉంచిన భౌతికకాయాన్ని బుధవారం…

70 వసంతాలు పూర్తిచేసుకున్న భారతీయ మజ్దూర్ సంఘ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భవించి 70 వసంతాలు పూర్తిచేసుకుని సందర్భంగా 71 వసంత సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ G.445 (భారతీయ మజ్దూర్ sangh అనుబంధం) కెటిపిఎస్ కాంప్లెక్స్ యూనియన్ ఆఫీసు నందు…

తాళ్ళ గురజాల ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన బీ.రామకృష్ణ

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి.తేదీ: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బుధవారం బెల్లంపల్లి మండలం తాళ్ళ గురజాల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ గా బీ.రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

జనహిత అన్నపూర్ణ 350 వ సారి అన్న దాన కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లితేదీ 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ అన్న దాన కార్యక్రమం 350 వ సారి బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ వద్ద చేసారు. ఈ…

కన్నెపల్లి నూతన ఎంపీడీఓ శ్రీనివాస్ ని కలిసిన కాంగ్రెస్ నేతలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండలం నూతన ఎంపిడిఓ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి ని మార్యాదపూర్వకంగా కలిసిన మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు నర్సింగరావు, సీనియర్ నాయకుడు…

మందమర్రి అందుగులపేటలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు…

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేది: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం అందుగులపేట గ్రామంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు- 2025 లో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం…

కేటీఆర్ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనండి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్బంగా బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో గురువారం స్థానిక నెంబర్ టూ…

బెల్లంపల్లి పట్టణ సమస్యలపై కమ్యూనిస్టుల వినతి పత్రం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి సీపీఐ నేతలు పట్టణ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కు పట్టణ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ పట్టణంలోని అన్ని…

వన్ టౌన్ ఎస్.హెచ్ఓ ను శాలువాతో సన్మానించిన ఈస్గామ్ మల్లన్న గుడి E.O…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్.హెచ్.ఓ గా బాధ్యతలు చేపట్టిన కే.శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల మొక్కతో స్వాగతించిన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా…

భారీ వర్షాలు – అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు… అప్రమత్తంగా ఉండాలి… – SP రోహిత్ రాజు IPS

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. అత్యవసరమైతే డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలు పొందండి. ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న…

తమ మీద తమకు నమ్మకం లేనివారు ఈ నాలుగు విషయాలను తెలుసుకోవాలి…

🪷1. పక్షి చెట్టు కొమ్మను కాదు, దాని స్వంత రెక్కలను నమ్ముతుంది. మీరు కూడా మీ సామర్థ్యాన్ని గుర్తించాలి. 🪷2. ప్రపంచం మొదట తమను తాము గుర్తించే వారిని మాత్రమే గుర్తిస్తుంది. వజ్రం రాయి కంటే భిన్నంగా ఉందని నిరూపించుకున్నప్పుడే దాని…

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేది: 23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రిలో నూతన…