Month: July 2025

ఉదృతంగా ప్రవహిస్తున్న ఎర్రవాగులో చిక్కుకున్న ట్రాక్టర్ – తృటిలో తప్పించుకున్న రైతు కూలీలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ నుండి ట్రాక్టర్ తో ఎర్రవాగు దాటుతుండగా వరదనీటిలో ట్రాక్టర్ చిక్కికుని తృటిలో రైతు కూలీలు ప్రాణాలను దక్కించుకున్న సంఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వివరాలు…

పినపాక మండల ప్రజలకు ఏడూల్ల బయ్యారం పోలీస్ వారి హెచ్చరిక

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపినపాక మండల✍️దుర్గా ప్రసాద్ గత 24 గం ల నుండి ఆగకుండా వర్షాలు కురుస్తున్నాయి, మరో రెండు రోజులు కూడా ఇదేవిధంగా భారీ వర్షాలు పడతాయి అని వాతావరణ శాఖ చెప్తుంది, కావున మండల ప్రజలు ఎవరూ…

అధికారులు అప్రమత్తంగా ఉండాలి విపినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు

✍️దుర్గా ప్రసాద్ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యులు పాయం. వెంకటేశ్వర్లు ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.…

జాతీయ చేనేత ప్రతిభ పురస్కారాలు 2024 – తెలంగాణ నుండి ఇద్దరికి అవార్డులు

✍️దుర్గా ప్రసాద్ చేనేత రంగంలో 2024 సంవత్సరానికి గాను ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది 5 సంత్ కబీర్, 19 జాతీయ చేనేత అవార్డులు సహా మొత్తం 24 మందికి అవార్డులు వరించాయి. వీరిలో తెలంగాణ…

27 జులై, 2025 రోజున జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ ని ఎన్నిక

27 జులై, 2025 రోజున జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ ని ఎన్నిక భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం వ్యవస్థాపక, & జాతీయ అధ్యక్షులు…

కొత్తగూడెంలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు – ఎమ్మెల్యే కూనంనేనితో కలిసి పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం మంగళవారం భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని…

BRS ఎమ్మెల్యే తలసాని నివాసంలో బీసీ ప్రముఖులతో ఆత్మీయ సమావేశం

✍️దుర్గా ప్రసాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు పార్టీకి చెందిన బీసీ ప్రముఖులతో సమావేశమయ్యారు. బోనాల ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి, సనత్…

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు సూచన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారు ప్రజలందరిని అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా అంతటా భారీ వర్షాలు…

పలు గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వారు పరిశీలించిన టిపిసిసి కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి

మెదక్ జిల్లామాసాయిపేట మండలం✍️శివ కుమార్ గౌడ్ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని టిపిసిసి కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మాసాయిపేట మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం కాంగ్రెస్…

నిరుపేదకు చికిత్స కోసమై రూ. 2 లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,కాగజ్ నగర్,తేదీ:22 జూలై 2025,✍️మనోజ్ పాండే సిర్పూర్ ఎమ్మెల్యేపాల్వాయి హరీష్ బాబు నివాసంలో మంగళవారం బెజ్జూర్ మండలంలోని కుకుడ గ్రామానికి చెందిన రామగిరి అరవింద్ కి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసమై సీఎం రిలీఫ్…

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,లక్షెట్టి పేట్,తేదీ: 22 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని…

జేరిపోతుల సతీష్ జ్ఞాపకార్థం ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్ గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం – బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:22 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోమంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి సహకారంతో గర్భిణులకు బాలింతలకు, డయాలసిస్…

గోదావరిలో తెలంగాణ వాటను వదులుకునే ప్రసక్తే లేదు,బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం..బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:22 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి : చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్నా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ అన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్…

మహిళలకు చేయూతనివ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం — రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కొత్తగూడెంలో మహిళాశక్తి సంబురాల్లో MLA కూనంనేనితో కలిసి పాల్గొన్న కొత్వాల తెలంగాణా రాష్ట్రంలోని మహిళలకు చేయూతనిచ్చి, వారిని లక్షాధికారులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్…

ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:22 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిని…

మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా చేతి వృత్తుల మేళా ను ప్రారంభించారు.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 22 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఉత్పత్తుల మేళాను బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ చేతుల మీదుగా…

ఆదివాసీ గూడెంలో అన్నం పొట్లాల పంపిణీ – దానధర్మా ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు,జూలై 22, 2025✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని విజయనగరం వద్ద ఉన్న ఆదివాసీ గూడెం “పెద్దపల్లి”లో దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సేవా కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ గంటా రాధా…

బ్రేకింగ్ న్యూస్ : భద్రాచలం బ్రిడ్జి మీద నుంచి ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్ రామారావు మరో వ్యక్తి …

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం✍️దుర్గా ప్రసాద్ ఆ వ్యక్తిని కాపాడిన వారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నావు అని అడగకు మాది బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామం నేను మిషన్ భగీరథ పైప్ లైన్ వర్క్ కాంట్రాక్ట్ చేపించాను సంవత్సరాలు తరబడి…

కేసు పాక కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాసుజాతనగర్.✍️దుర్గా ప్రసాద్ సోమవారం రోజు జరిగిన హఠాత్ పరిణామానికి కేసుపాక కుటుంబం కొంత ఆర్థిక నష్టాన్ని కోల్పోయిందని ( 13 మేకలు) చనిపోయాయని తెలుసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల వీరయ్య ఆత్మ కమిటీ చైర్మన్ జరిగిన…

తెలంగాణ భవన్ లో “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం – 5వేల మంది మహిళలకు “కేసీఆర్ కిట్స్”

✍️దుర్గా ప్రసాద్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తెలంగాణ భవన్ లో మహిళా శిశు ఆరోగ్య సంరక్షణకు గాను “కేసీఆర్ కిట్స్” పంపిణీ చేశారు.ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు, మాతాశిశుల ఆరోగ్య సంరక్షణకు గాను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు “కేసీఆర్…

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, సతీమణి ప్రవీణ గారు…

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాభద్రాచలం నియోజకవర్గం.✍️దుర్గా ప్రసాద్ భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు సతీమణి ప్రవీణ గారు. రాష్ట్ర…

జీఓ 49 నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

✍️దుర్గా ప్రసాద్ జీఓ 49ను నిలిపివేస్తూ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ గజిట్ విడుదల చేసింది. గత కొన్ని రోజుల నుంచి జీవో 49ను నిలిపియాలని చెయ్యాలని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం…

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల అమలు కోసం నిరంతరం శ్రమిస్తున్న గాంధీ-నెహ్రూ కుటుంబాల విధేయుడు ఖర్గే – రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల అమలు కోసం నిరంతరం శ్రమిస్తూ గాంధీ-నెహ్రు కుటుంబానికి విధేయుడుగా ఉంటున్న మహోన్నతవ్యక్తి ఖర్గే అని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. అఖిల…

పశువులను రోడ్డుపై వదిలేసిన యజమానులపై చర్యలు తీసుకోండి

మంచిర్యాల జిల్లా,కాసిపేట,తేదీ:21 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో పశువులు రోడ్ల పైన విచ్చలవిడిగా తిరుగుతున్నాయని,వాటి వలన చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని దేవపూర్ గ్రామ కార్యదర్శి స్పందించి…

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ…

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:21 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే.. సోమవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వారికి పుట్టినరోజు…

విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉంది… – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,జూలై 21, 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో చదువుతున్న 2 విద్యార్థినిలు అస్వస్థతకు గురికావడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని…

పదవీ విరమణ పొందిన ఎస్.కె. ఇస్మాయిల్ పాషా గారికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి శుభాకాంక్షలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లామణుగూరు✍️దుర్గా ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలానికి చెందిన అశోక్‌నగర్ గ్రామవాసి ఎస్.కె. ఇస్మాయిల్ పాషా గారు బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలో 40 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కిన్నెర కళ్యాణ…

బెల్లంపల్లి వన్ టౌన్ నూతన ఎస్.హెచ్ఓ గా బాధ్యతలు శ్రీనివాస రావు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి.తేదీ: 21 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సోమవారం బెల్లంపల్లి పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్ఓ గా శ్రీనివాస రావు బాధ్యతలు స్వీకరించారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

కెమికల్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పరాయణంలో భక్తులు పాల్గొనండి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. 29 జూలై మంగళవారం శ్రావణ మాసం “నాగ పంచమి” సందర్భంగా కెమికల్ హనుమాన్ ఆలయంలో 108 మంది భక్తులచే 108 హనుమాన్ చాలీసా పరాయణం మరియు 108 ఆలయ ప్రదక్షిణల కార్యక్రమాన్ని…

శ్రావణ సోమవారం సందర్భంగా కవాడ్ యాత్ర సఫలము

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 21 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే శ్రావణ సోమవారం సందర్భంగా దేవాపూర్ ప్రాంతం భక్తులు మంచిర్యాల గోదావరి జలాలను తీసుకొచ్చి, దేవాపూర్ ఆలయంలో పూజలు చేయించి, దేవాపూర్ నుండి కవాడ్ (గంగా జలం) లతో భక్తి శ్రద్ధలతో…

మతసామరస్యానికి ప్రతీకలే ముస్లిం పండుగలు- రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్, బక్రీద్, మొహర్రం, పండుగలు మతసామరస్యానికి ప్రతికలు అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు…

తెలంగాణ రాష్ట్రంలోని హోమ్ గార్డ్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 20 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తెలంగాణ రాష్ట్రంలోని హోమ్ గార్డ్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి బెల్లంపల్లి పట్టణంలోని ఎంసీపీఐ(యు) కార్యక్రమంలో ఎంసిపిఐ (యు) జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ… తెలంగాణా రాష్ట్రంలోని…

స్మార్ట్‌ఫోన్ వర్షంలో తడిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

స్మార్ట్‌ఫోన్ వర్షంలో తడిస్తే మొదట చేయవలసిన పని: ❌ చేయకూడని పనులు: Hair dryer వాడటం వేడి వల్ల Motherboard, screen డామేజ్ అవుతుంది. వెంటనే చార్జ్ పెట్టడం నీరు ఇంకా ఉన్నపుడు విద్యుత్ పోతే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. రీస్టార్ట్…

త్రివేణి పాఠశాలలో అంగరంగ వైభవంగా జరిగిన బోనాల సంబరాలు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ పాల్వంచ త్రివేణి పాఠశాలలో అంగరంగ వైభవంగా జరిగిన బోనాల సంబరాలు స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్లో గల త్రివేణి పాఠశాలలో ఆషాడ మాస బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాలలోనే ఉపాధ్యాయులు అంతా కలిసి…

వర్షాకాలంలో దానిమ్మ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వర్షాకాలంలో దానిమ్మ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కాలంలో వైరల్స్, ఫంగస్, జలుబు, జ్వరాలు ఎక్కువగా వస్తాయి. అలాంటి సమయంలో దానిమ్మ ఎంతో సహాయపడుతుంది. వర్షాకాలంలో దానిమ్మ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: దానిమ్మలో…

How to Find My phone : ఫోన్ పోయిందా? ఏమి చేయాలి? – ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి

How to Find My phone : ఫోన్ పోయిందా? ఏమి చేయాలి? – ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి 🔍 1. Google Find My Device వాడండి. మీ ఫోన్ లో ముందు నుంచే Gmail login ఉన్నట్లయితే,…

Heart Attack Before Symptoms in Telugu – గుండెపోటుకు ముందు శరీరం చెప్పే హెచ్చరికలు

Heart Attack Before Symptoms in Telugu – గుండెపోటుకు ముందు శరీరం చెప్పే హెచ్చరికలు గుండెపోటు (Heart Attack)కు ముందుగా శరీరం కొన్ని హెచ్చరికల సంకేతాలు ఇస్తుంది. ఈ సంకేతాలను ముందుగానే గుర్తించి వైద్యుడిని సంప్రదిస్తే ప్రాణాపాయం నివారించవచ్చు. గుండెపోటు…

2500 మంది పోలీసుల భారీ భద్రతతో లాల్ దర్వాజా మహాకాళి బోనాల జాతర ప్రారంభం

లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా మొదలయ్యాయి. భక్తులు బోనాలతో ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2500 మంది పోలీసులతో భారీ…

నెల్లూరు : ఫేక్ మున్సిపల్ కమిషనర్ అరెస్ట్

ఫేక్ మున్సిపల్ కమిషనర్ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని దర్గామిట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కడప జిల్లా బి.కోడూరుకు చెందిన నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గా అవతారమెత్తి… వ్యాపారులకు ఫోన్ చేసి బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేసేవాడు. గతనెల 17న…

నేటి మంచి మాట

“కొంచెం భిన్నంగా చేయాలనుకుంటే కొంచెం దూరంగా నడువు . గుంపు దైర్యాన్నిస్తుందికానీ గుర్తింపును లాక్కుంటుంది.” “జీవితం నాశనం కావటానికి తప్పులే చేయనవసరం లేదు.తప్పుడు మనుషుల్ని నమ్మినా చాలు.

చరిత్రలో ఈ రోజు జూలై 20

సంఘటనలు 1773: స్కాట్లాండు నుంచి వలసవచ్చిన వారు కెనడా లోని పిక్టౌ (నొవ స్కాటియా) కి వచ్చారు. 1868: సిగరెట్లమీద మొదటిసారిగా ‘టాక్స్ స్టాంపుల’ ను వాడారు అమెరికాలో. 1871: బ్రిటిష్ కొలంబియా, కెనడా సమాఖ్యలో చేరింది. 1872: అమెరికన్ పేటెంట్…

నేటి రాశి ఫలాలు జూలై 20 ,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః మేషం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం. వృషభం ప్రారంభించిన పనులు…

నేటి పంచాంగం జూలై 20,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం శ్రీ ధన్యాశ్రీధరాయనమః కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: గ్రీష్మ మాసం:…

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని నోటీసులు అందజేసిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని చిన్నతరహా, పెద్దతరహా వ్యాపారస్థులు ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ టి.రమేష్ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.…

సిపిఐ సీనియర్ నాయకుడు. సిపిఐ మాజీ పట్టణ సహాయ కార్యదర్శి బూర్గుల దాసు దేహ నిర్యాణం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ సిపిఐ సీనియర్ నాయకుడు. సిపిఐ మాజీ పట్టణ సహాయ కార్యదర్శి బూర్గుల దాసు దేహ నిర్యాణం చేయడం జరిందని, అనారోగ్యంతో శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో హైదరాబాద్ హాస్పిటల్ లో మరణించారు. ఆయన మరణవార్త…

కుల మతాలకతీతంగా జరిపే ముస్లింల పండుగ కౌడిపీరీల పండుగ – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ కుల మతాలకతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు జరుపుకునే ముస్లింల పండుగ కౌడిపీరీల పండుగ అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మొహర్రం పండుగ అనంతరం…

కన్నెపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్ (బైపీసి)సీట్ పొందే అవకాశం

మంచిర్యాల జిల్లా,కన్నెపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి కేజీబీవీ పాఠశాలలో కొత్తగా ప్రవేశ పెట్టినటువంటి ఇంటర్మీడియట్ (బైపీసీ) గ్రూపులో 15 సీట్లు స్పాట్ అడ్మిషన్ కి సిద్ధముగా గలవు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్ద్యార్థినిలు మంగళవారం…

కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు విద్యార్థుల డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి బిజెపి నాయకుడు రఘునాథ్ హాజరయ్యారు

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఐఐటీ పాలక్కాడ్ (కేరళ)లో జరిగిన 2025 స్నాతకోత్సవ కార్యక్రమం సందర్భంగా ఐఐటీ పాలక్కాడ్ బోర్డు సభ్యుడిగా, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,బోర్డు చైర్మన్ రామన్ వెంకట్ రామన్‌లతో కలిసి మంచిర్యాల…

కాసిపేట గురుకులంలో ఘనంగా ఉజ్జయినీ మహాకాళి బోనాలు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట గురుకుల పాఠశాల, కళాశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతురాజుల వేషధారణ అందరిని ఆకట్టుకున్నాయి. డప్పు…

జూలై 23 న విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయండి – వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:19 జూలై 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 23 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ ను…

ఎంపీ రఘురాంరెడ్డిని సన్మానించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాలతోపాటు కాంగ్రెస్ నాయకులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇన్చార్జిగా నియమితులైన ఎంపీ రఘురాంరెడ్డిని సన్మానించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాలతోపాటు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించిన ఖమ్మం పార్లమెంటు…

కొత్త రేషన్ కార్డులు.. కీలక UPDATE

✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. లబ్ధిదారులు కార్డు మంజూరయ్యిందో లేదోనని తెలుసుకోవాలంటే epds.telangana.gov.in లోకి వెళ్లి FSC రీసెర్చ్‌ ఓపెన్‌ చేసి, FSC అప్లికేషన్, జిల్లా ఎంచుకోవాలి. మీ సేవలో…

పట్టణంలో డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన… – ప్రత్యేక స్టాల్ ద్వారా విక్రయాలు…

పట్టణంలో డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన… – ప్రత్యేక స్టాల్ ద్వారా విక్రయాలు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లామణుగూరు✍️దుర్గా ప్రసాద్ మున్సిపాలిటీలోని మెప్మా, ఆధ్వర్యంలో స్వయంశక్తి సంఘాలు తయారుచేసిన విక్ర యిస్తున్న ఉత్పత్తులు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. శనివా రం పట్టణంలోని పూల మార్కెట్…

ఇందిరా మహిళా శక్తి సంబరాల పొడిగింపు

✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో వారం పాటు ఈనెల 24వ తేదీ వరకు సంబరాలు నిర్వహించనుంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం రూపొందిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా…