Month: September 2025

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ఒక ప్రకటనను విడుదల చేసిన కొత్తగూడెం డిఎస్పి రెహమాన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాడిఎస్పీకార్యాలయం,కొత్తగూడెం✍️దుర్గా ప్రసాద్ ఈ నెల మూడవ తారీఖున చంద్రుగొండ మండలంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు వారు ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టడం జరుగుతుందని…

మోకాళ్ళ తిరుమల రావు డైరెక్టర్ గా ఎంపిక – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు…

మోకాళ్ళ తిరుమల రావు డైరెక్టర్ గా ఎంపిక – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు… భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ సింగరేణి డైరెక్టర్ గా ఆదీవాసీ ముద్దుబిడ్డ మోకాళ్ళ తిరుమల రావు డైరెక్టర్ గా ఎంపిక అవ్వడం…

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సిపిఐ ప్రతినిధు బృందం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం సెప్టెంబర్ 01,2025✍️దుర్గా ప్రసాద్ ముంపు సమస్యకు శాశ్వతంగా పరిష్కరించండి…, నష్టపోయిన పేదలకు పరిహారం, పునరావాసం కల్పించాలి…., ద్వంసమైన రోడ్లు, డ్రైన్ల పుననిర్మాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలి… – సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా…

సింగరేణి డైరెక్టర్ ఈ&ఎం గా మోకాళ్ల తిరుమలరావు బాధ్యతల స్వీకరణ… అభినందనలు తెలిపిన ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్. బలరామ్

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాసింగరేణి సెప్టెంబర్ 01,2025✍️దుర్గా ప్రసాద్ సింగరేణి సంస్థలో డైరెక్టర్ ఈ అండ్ ఎం గా నియమితులైన మోకాళ్ల తిరుమలరావు సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ ను…

కొత్తగూడెం ఏరియాలోని ఎస్ సి డబ్ల్యూ ఏ ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులు అందజేసిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్.

కొత్తగూడెం ఏరియాలోని ఎస్ సి డబ్ల్యూ ఏ ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులు అందజేసిన కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాకొత్తగూడెంసింగరేణి సెప్టెంబర్ 1,2025✍️దుర్గా ప్రసాద్ సోమవారం రోజున కొత్తగూడెం ఏరియాలోని ఎన్ సి డబ్ల్యూ ఏ ఉద్యోగులకు…

చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్ 02

సంఘటనలు 1947: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో శాంతి ర్యాలీ తీస్తున్న వందలాది మందిపై నిజాం రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, కొంత మందిని గ్రామాల్లో చేట్లకు కట్టివేసి చంపడం జరిగింది. ఈ సంఘటనలో…

నేటి రాశి ఫలాలు సెప్టెంబర్ 02, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః రాశి ఫలాలు మేషం ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘాకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు అదిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.…

నేటి పంచాంగం సెప్టెంబర్ 02, 2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ హృషికేశాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: భాద్రపద…

అనుమతులు లేనీ టైలరింగ్, మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రాల్లో అధిక వసూళ్లపై ఐటీడీఏ పీవో బి. రాహుల్ కి వినతిపత్రం ఇచ్చిన కర్నే బాబురావు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపినపాక ఏజెన్సీ✍️దుర్గా ప్రసాద్ పినపాక ఏజెన్సీ ఏరియాలోని అనుమతులు లేనీ టైలరింగ్, మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రాల్లో అధిక వసూళ్లు చేస్తూన్న అంశంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి అని ఐటీడీఏ పీవో బి. రాహుల్ కి వినతిపత్రం అందజేసిన…

10/- రూపాయల డాక్టర్ ను శాలువా తో సన్మానించిన GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలక్ష్మీదేవిపల్లి✍️దుర్గా ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ సందర్శించి డాక్టర్ మోకళ్ళ వెంకటేశ్వరరావు MBBS.MD General physician గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సన్మానించారు GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్. 10/- రూపాయలకే వైద్యం అందించాలని…

ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచనలు జారీ చేశారు.జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుండి సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున, వారి సౌకర్యార్థం నియోజకవర్గాల వారీగా ప్రజావాణి నిర్వహణకు…

పాల్వంచలో ఆదివారం జరిగిన పలు దశదిన కర్మలలో పాల్గొన్న రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️ దుర్గా ప్రసాద్ పాల్వంచ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన పలు దశదిన కర్మల్లో రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని, సంతాపం తెలిపారు. పట్టణ పరిధిలోని టీచర్స్…

వరసిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా DPXYOUTH వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ మండలం✍️ దుర్గా ప్రసాద్ శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రుల్లో 5వ రోజు భాగంగా ఈరోజు DPXYOUTH వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. తెలుగింటి సంప్రదాయ నిధి సాంప్రదాయంలో శ్రీనగర్ కాలనీ మహిళలు ఎంతో పోటీ…

కనుమరుగవుతున్న కాలువలు పట్టించుకొని అధికార యంత్రాంగం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:1 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కనుమరుగవుతున్న కాలువలు పట్టించుకొని అధికార యంత్రాంగం బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం నడిబొడ్డులో ఆంధ్రాబ్యాంక్ ప్రక్క సంధి నుండి ఎస్.బీ.హెచ్ ప్రక్క సంధి వరకు పారుతున్న మురికి కాలువను ఆక్రమించి గుట్టు చప్పుడు…

చరిత్రలో ఈ రోజు సెప్టెంబర్ 01

సంఘటనలు 1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది. 1961: మొదటి అలీన దేశాల సదస్సు బెల్‌గ్రేడ్ లో ప్రారంభమైనది. 1992: 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా లోని జకర్తా లో ప్రారంభమైనది. 1995: నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ 19వ…

నేటి రాశి ఫలాలు సెప్టెంబర్ 01,2025

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం కార్యాలయంలో కొత్త మార్పులు ఎదురుకావచ్చు. సహోద్యోగులు కొంత అసహకారం చూపినా, మీ దైర్యం, పట్టుదల వల్ల పనులు పూర్తి చేస్తారు.…

నేటి పంచాంగం సెప్టెంబర్ 01,2025

శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ హృషికేశాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: భాద్రపద పక్షం:…

విటమిన్ ల ప్రాముఖ్యత – లభించే ఆహారాలు

విటమిన్లు మన శరీరానికి చాలా అవసరమైన సూక్ష్మ పోషకాలు (Micronutrients). ఇవి శరీరంలో స్వయంగా ఎక్కువగా ఉత్పత్తి కావు కాబట్టి ఆహారంలోంచి తీసుకోవాలి. విటమిన్లు శరీరంలో వృద్ధి, శక్తి ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి, కణాల రక్షణ వంటి అనేక ముఖ్యమైన…