Category: మంచిర్యాల జిల్లా

13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది. 09 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. 13 న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి – రాజీ మార్గం రాజ మార్గం~ వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు బెల్లంపల్లి: రామగుండం కమిషనర్ అంబర్…

మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ: 9 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు… మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్రజా కవి కాళోజి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కమిషనర్ కే.సంపత్ కాళోజి…

ఆకమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 9 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,రెబ్బెన సమీప వాగుల నుండి అక్రమంగా బెల్లంపల్లి కి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను కన్నాల జాతీయ రహదారిపై పట్టుకున్న మైనింగ్ శాఖ అధికారులు…

కన్నాల ఎర్రకుంట చెరువును పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది:9 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: కన్నాల గ్రామపంచాయతీలో కబ్జాకు గురైన ఎర్రకుంట చెరువుకు గండి కొట్టి, చెరువును మాయం చేసి అక్రమ వెంచర్ వేసి ప్లాట్ల విక్రయాల విషయమై రైతు సంఘాల ఐక్య వేదిక, కన్నాల…

బుధవారం శివాలయం ఫీడర్ పరిధిలో పవర్ కట్….

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 9 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక విద్యుత్తు శాఖ అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ, శివాలయం సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు చేపడుతున్నందున శివాలయం ఫీడర్ బుదకుర్దు, చంద్రవెల్లి, పెర్కపల్లి, బాపుక్యాంప్ ఫీడర్…

మంగళవారం పవర్ కట్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 8 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంగళవారం పవర్ కట్ బెల్లంపల్లి: స్థానిక విద్యుత్తు శాఖ అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ, రోడ్ నంబర్ – 1 గాంధీ చౌక్ రోడ్డులో వినియోగదారులకు మెరుగైన విద్యుత్తు…

రోడ్డు మరమ్మత్తు కోసం నిరసన..

మంచిర్యాల జిల్లా,కాసిపేట,తేదీ: 8 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కాసిపేట: సోమవారం మాదిగ దండోర కాసిపేట అధ్యక్షుడు ఆటకపురం రమేష్ మండలంలోని కొండాపూర్ చౌరస్తా యాప వద్ద రెండు సంవత్సరాలుగా రోడ్డు మొత్తం కుంగి పోయిందని, దానివల్లఎందరో ప్రమాదాల బారిన…

అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 8 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. అక్రమ హోర్డింగులు తొలగించాలని సీడీఎంఏ కు పిర్యాదు. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను వెంటనే తీసివేయాలని స్థానిక న్యాయవాది మాదరి…

పద్మశ్రీ మందకృష్ణను సన్మానించిన బీజేపీ నేతలు

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ: 6 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు: సామాజిక ఉద్యమ నాయకుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, బిజెపి నాయకులు పులగం తిరుపతి, జిల్లా…

కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 6 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కన్నాల గ్రామ పంచాయతీ భూములు కబ్జాదారులకు కల్పతరువు కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~…

ట్రైన్ హల్టింగ్ కొరకు ప్రయత్నించిన ఎంపీ వంశీ కి కృతజ్ఞతలు తెలిపిన వాణిజ్య సంఘాల ప్రతినిధులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 6 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో గత కొన్నేళ్ళుగా హైదరాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్ ప్రెస్, చెన్నయ్ నుండి న్యూ డిల్లీ గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్,…

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 6 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి బెల్లంపల్లి : శనివారం ఉదయం 8 గంటలకు అప్ లైన్ రైలు సోమగూడెం చర్చి వెనుక ట్రాక్ దాటుతుండగా, అదే అప్…

బూడిదగడ్డ బస్తిలో శ్రీ గణేష్ గణపతి మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిమజ్జనోత్సవం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:5 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక బూడిదిగడ్డ బస్తీ 21 వ వార్డులో వాటర్ ట్యాంక్ ఏరియా దగ్గర ఏర్పాటు చేసిన గణపతి మండలిలో బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆనంతరం…

కుల మతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవాలి ~ ఏసీపీ రవి కుమార్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 5 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: శుక్రవారం మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు మిలా ఉల్ నబీ సందర్భంగా మైనారిటీ సభ్యుల అధ్వర్యంలో కాంటా బస్ స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాము~సబ్ కలెక్టర్ మనోజ్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:4 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాము~సబ్ కలెక్టర్ మనోజ్… బెల్లంపల్లి: గురువారం బెల్లంపల్లి పట్టణంలోని ఎస్.బీ.హెచ్ బ్యాంకు ప్రక్కకు మురికి కాలువను ఆక్రమించి కట్టిన నిర్మాణంపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు,…

కనుమరుగవుతున్న కాలువలు పట్టించుకొని అధికార యంత్రాంగం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:1 సెప్టెంబర్ 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కనుమరుగవుతున్న కాలువలు పట్టించుకొని అధికార యంత్రాంగం బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం నడిబొడ్డులో ఆంధ్రాబ్యాంక్ ప్రక్క సంధి నుండి ఎస్.బీ.హెచ్ ప్రక్క సంధి వరకు పారుతున్న మురికి కాలువను ఆక్రమించి గుట్టు చప్పుడు…

ఇంటర్ సిటీ ట్రైన్ జనరల్ కోచ్లు ముందు రెండు వెనుక రెండు ఏర్పాటు చేయాలని ప్రయాణికుల విజ్ఞప్తి..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:30 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: సిర్పూర్ కాగజ్ నగర్ నుండి బీదర్ వెళ్ళవలసిన ఇంటర్ సిటీ రైలులో ఇంజన్ వైపు ముందు భాగంలో మాత్రమే 4 జనరల్ బోగీలు ఏర్పాటు చేసి రెండు ఏసీ బోగీలు,…

మెయిన్ బజార్ ఎస్.బీ.హెచ్ వద్ద కాలువ పై అక్రమ కట్టడం నిలిచి పోయిన మురికి కాలువ నీరు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:30 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో ఎస్.బీ.హెచ్ బ్యాంకు కు అనుకుని ఉన్న మురికి కాలువను ఆక్రమించి గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి సైన్యం…

‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్ వద్ద బుధవారం వినాయకచవితి వేడుకలు వైభవంగా జరిగాయి.…

రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 27 ఆగస్టు 2025 బెల్లపల్లి: పట్టణంలోని కోర్టు రోడ్డు వద్ద, దత్తాత్రేయ మెడికల్ ముందు ఒక వ్యక్తిపై హత్య ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలో రౌడీ షీటర్ను అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు…

హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన కొమురంభీం-ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల ఒక పోలీస్ అధికారి హిందూ పండుగలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడంపై హిందూ సంస్థలు…

అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది 27 ఆగస్టు 2025✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని రెండు ఎకరాల స్థలంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వం హయాంలో నిర్మాణ దశలోనే ఆగిపోయిన అంబేడ్కర్ ఫంక్షన్ హాల్ ని…

తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య

మంచిర్యాల జిల్లా,తాండూర్,తేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్: మంచిర్యాల జిల్లా, తాండూర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గత 12 ఏళ్ల తరబడి మట్టి గణపతిని పూజిస్తూ, ఈ 13 వ ఏడు కూడా అయోధ్య…

కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు…

రామగుండం పోలీస్ కమిషనరేట్తేదీ:27. 08.2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు… – రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు, అధికారులకు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సిపి రామగుండం: రామగుండం పోలీస్…

విఘ్నాలు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలి….

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:27 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ప్రజలను కోరారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్,…

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: మంగళవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డిస్కం ఉద్యోగులు, వారికి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల…

మానవత్వం చాటుకున్న యువకుడు…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మానవత్వం చాటుకున్న యువకుడు… బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జాతీయ రహదారిపై మృతి చెందిన వరాహం కళేబరాన్ని తొలగించి మానవత్వం చాటుకున్నాడు ఓ యువకుడు… వివరాల్లోకి వెళ్ళితే … బెల్లంపల్లి…

గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025.✍️ మనోజ్ కుమార్ పాండే. గణేష్ మండళ్ల నిర్వాహకులు పోలీసులకు సహరించాలి… బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన గణేష్ మండళ్ళ వద్ద నిర్వాహకులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…

పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరు మట్టి గణపతులని పూజించండి – బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరు మట్టి గణపతులని పూజించండి – బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్. బెల్లంపల్లి: జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో దాతలు, సభ్యులు సహకారంతో పర్యావరణ పరిరక్షణ కొరకు బెల్లంపల్లి…

హరిత గణపతుల పంపిణీ అభినందనీయం ~ సబ్ కలెక్టర్ మనోజ్…

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు: హరిత గణపతుల పంపిణీ అభినందనీయమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. మంగళవారం అభినవ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1150…

జిల్లా కలెక్టర్ కు మట్టి వినాయకుని ప్రతిమ అందజేసిన టీ.ఎన్జీఓ హౌసింగ్ బోర్డ్ వినాయక మండలి సభ్యులు.

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు కలెక్టరేట్ రోడ్లో గల టి.ఎన్.జి.హౌసింగ్ బోర్డ్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక మండలి కార్యవర్గం, తెలంగాణ…

గుర్తు తెలియని శవం లభ్యం…

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ: 26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గుర్తు తెలియని శవం లభ్యం… మంచిర్యాల: మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాల పక్కన మరణించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు…

దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ… బెల్లంపల్లి: రాబోయే వినాయక చవితి సందర్భంగా మంగళవారం స్థానిక కాంటా చౌరస్తాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ బుగ్గ…

సేవా రత్న అవార్డుతో సన్మానించబడ్డ కొండబాపు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:26 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి వాస్తవ్యుడు కొండబాబు సంఘాసేవను గుర్తించి, సోమవారం రోజు రవీంద్రభారతిలో మథర్ థెరీసాఫౌండేషన్ ద్వారా “సేవారత్న-2025” పురస్కారాన్ని ప్రధానం చేసారు. ఇవి కూడా చదవండి …

బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:25 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల ప్రకటించినాకే ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తో బీసీ సంక్షేమ…

ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ~ వన్ టౌన్ సీఐ శ్రీనివాస్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది:25 ఆగష్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు ~ వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ బెల్లంపల్లి: విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడి భవిష్యత్తును పాడు చేసుకోవొద్దని వన్ టౌన్ సీఐ కే. శ్రీనివాస్ తెలిపారు.…

మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై సబ్ కలెక్టర్ మనోజ్ కు పిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: దీర్ఘకాలికంగా బెల్లంపల్లి పట్టణంలో నెలకొన్న సమస్యలపై సోమవారం ప్రజా వాణి లో సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతి పత్రం సమర్పించిన రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్.…

కరాటే పోటీల్లో బెల్లంపల్లి మైనారిటీ విద్యార్థుల ప్రతిభ

మంచిర్యాల జిల్లాబెల్లంపల్లితేదీ:25 ఆగస్టు 2025✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి: ఆదివారం మంచిర్యాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కరాటే టాలెంట్ హంట్ లో జెన్ షిటోరియో కరాటే స్కూల్ కి చెందిన బెల్లంపల్లి మైనార్టీ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారు.…

అనారోగ్య విద్యార్థిని ఇబ్బందులకు గురి చేసిన పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:25 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో నివాసముంటున్న మహేందర్ చౌదరి సోమవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…, తమ కొడుకు అరవింద్ చౌదరి నర్సరీ…

వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం.. – తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబెర్ డా.యెగ్గన శ్రీనివాస్…

వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం.. – తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబెర్ డా.యెగ్గన శ్రీనివాస్… మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:24 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వైద్య వృత్తిని ప్రక్షాళణ చేయడమే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లక్ష్యం..…

టిడిపి జెండాను తొలగించిన వారిని పట్టుకొని శిక్షించాలి.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. టిడిపి జెండాను తొలగించిన వారిని పట్టుకొని శిక్షించాలి. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని 27వ వార్డు హనుమాన్ బస్తీ చౌరస్తా గ్రంథాలయం ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కి చెందిన జెండాను బూడిది…

ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతులు మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:24 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతులు మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని కాంటా అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం…

నవభారత సాక్షరత కార్యక్రమాన్ని జిల్లాలో సమర్ధవంతంగా నిర్వహించాలి~జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: జిల్లాలో నవభారత సాక్షరత కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా…

అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలి~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు చేపట్టిన అమృత్ 2.0 పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న అమృత్ 2.0 పనులను…

సురవరం సుధాకర్ రెడ్డి మరణం దేశ ప్రజలకు తీరని లోటు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఈరోజు బెల్లంపల్లి ఎంసిపిఐయు పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మృతికి…

గణపతి మండప నిర్వాహక సభ్యులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, అన్ని మతాల పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

రామగుండం పోలీస్ కమిషనరేట్తేది :23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. శాంతియుత వాతావరణం లో పండుగలు జరుపుకోవాలిమత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై స్పందించవద్దు. డీజే లకు అనుమతులు లేవు.గణపతి మండప నిర్వాహక సభ్యులు,…

అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రియనే శరణమయ్యప్ప…. అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాల్వంచ శాఖ వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రావణమాస అమావాస్య నుంచి ప్రారంభమైంది అని చెప్పటానికి…

ఆసుపత్రి పై అసత్య ప్రచారాలు మానుకోవాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఆసుపత్రి పై అసత్య ప్రచారాలు మానుకోవాలి… బెల్లంపల్లి: బెల్లంపల్లి బస్తీలోని లిటిల్ స్టార్ ఆసుపత్రిపై కొందరు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు, అసత్య పోస్టులపై స్పందించిన ఆసుపత్రి పిల్లల వైద్యులు ప్రమోద్ కుమార్…

పూజారి మృతికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వినోద్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:23 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు చిమిరాల వేణుగోపాలాచార్యులు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలియడంతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వారి నివాసానికి…

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్తేది:22.08.2025,✍️ మనోజ్ కుమార్ పాండే. అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత… పోలీస్ కుటుంబాలకు అండగా…

బెల్లంపల్లి పట్టణంలో జానపద దినోత్సవ వేడుకలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:22 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడమైనది. ఈ…

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి… – జిల్లా ఎస్పీ సూచన

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి… – జిల్లా ఎస్పీ సూచన కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,తేదీ:22/08/2025,✍️ మనోజ్ కుమార్ పాండే. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి, గణేష్ మండపాల నిర్వహకులకు జిల్లా ఎస్పీ సూచన. జిల్లాలో…

ఈ రోజు చలో అసెంబ్లీ, సేవ్ తెలంగాణ పిలుపు ఇచ్చిన బీజేపీ – ముందస్తుగా అరెస్టు చేసిన తాళ్లగురజాల పోలీసులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:22 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: తెలంగాణా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు శిథిలావస్థకు చేరిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలనే డిమాండుతో,…

వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించిన హిందూ సంఘాల నాయకులు.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించిన హిందూ సంఘాల నాయకులు. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ సహ సంయోజక్ ఐముడి మురళీ మనోహర్…