Category: తెలంగాణ వార్తలు

జనగామలో ఆస్తి కోసం కూతురు చేత తల్లి హత్య

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా కూతురు సంగీత, భర్తతో కలిసి కన్నతల్లి లక్ష్మిని గొంతునులిమి హత్య చేశారు. తల్లి ఇచ్చిన బంగారం, భూమి సరిపోదని మిగిలిన ఆస్తి కోసం గొడవ జరిగింది. లక్ష్మి ఒప్పుకోకపోవడంతో…

తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు వేగంగా పూర్తి… – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైన నిధులు సమకూర్చటంతో పాటు భూసేకరణ బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. గురువారం…

భారత్‌కి మొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ – హైదరాబాద్‌లో అభివృద్ధి

మలేరియాపై పోరాటంలో భారత్ చారిత్రక అడుగు వేసింది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL), బయోలాజికల్ E లిమిటెడ్ సంస్థలు ICMR లైసెన్స్‌తో దేశంలోని మొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ “ఆడ్‌ఫాల్సీ వ్యాక్స్” అభివృద్ధి చేశాయి. ఈ టీకా మలేరియా పరాన్నజీవిని…

మెహిదీపట్నంలో మెగా జాబ్ మేళా – సెప్టెంబర్ 16

సెప్టెంబర్ 16న మెహిదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ మేళాలో ఫార్మా, హెల్త్‌కేర్, ఐటీ, ఐటీఈఎస్, విద్య, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కలవు.…

సెప్టెంబర్ 15న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం

సెప్టెంబర్ 15న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనుంది. తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం, పంచాయతీ ఎన్నికలు, 42% బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గం చర్చించనుంది. హైకోర్టు తీర్పు ప్రకారం సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో…

TS CPGET 2025 ఫలితాలు విడుదల – తెలంగాణ & ఏపీ పీజీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్

తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్‌ 2025 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 54,692 మంది విద్యార్థులు హాజరుకాగా, 93.83% మంది అర్హత సాధించారు. మొత్తం 44 సబ్జెక్టుల పరీక్షల్లో 51,317 మంది ఉత్తీర్ణులయ్యారు.…

సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద టిఫిన్ సెంటర్ల కూల్చివేత

సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ సమీపంలోని టిఫిన్ సెంటర్లు, స్టాల్స్ను కంటోన్మెంట్ బోర్డు అధికారులు బుధవారం తెల్లవారుజామున కూల్చివేశారు. కంటోన్మెంట్ భూభాగంలో అనుమతి లేకుండా దుకాణాలు నిర్వహించటం చట్ట విరుద్ధమని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యజమానులు ఖాళీ చేయలేదు. దీంతో అధికారులు జేసీబీలతో…

జగిత్యాల టీడబ్ల్యూజేఎఫ్ లో భారీగా చేరికలు… ఇక్కడినుండే జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

జగిత్యాల జిల్లా కేంద్రం✍️కిషన్ రెడ్డి జగిత్యాల నుంచే జర్నలిస్టుల పోరు యాత్ర – సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యం తగదు… – టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య – జగిత్యాల టీడబ్ల్యూజేఎఫ్ లో భారీగా చేరికలు జగిత్యాల, ఆగస్టు 26,…

పోలీసులకు చిక్కిన కీలక మావోయిస్టులు

✍️దుర్గా ప్రసాద్ రాష్ట్ర పోలీసులకు మావోయిస్టులకు చెందిన ఇద్దరు కీలక వ్యక్తులు చిక్కారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు సునీత పోలీసుల అదుపులో ఉంది. ఈమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య. అంతేకాకుండా మరో మావోయిస్టు చెన్నూరి హరీష్…

తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ ఎన్.కిరణ్మయి పదవీ కాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేసిన తెలంగాణా సాంఘీక సంక్షేమ గురుకుల ఉద్యోగుల సంఘం

హైదరాబాద్,తేదీ:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. హైదరాబాద్: తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ ( ఫైనాన్స్) గా విధులు నిర్వహిస్తున్న ఎన్.కిరణ్మయి పదవీ కాలాన్ని పొడిగించాలని, తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల…

ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలీస్తున్న 43 కేజీల గంజాయి స్వాధీనం… – రూ. 22 లక్షల గంజాయి పట్టివేత…

✍️దుర్గా ప్రసాద్ ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలీస్తున్న 43 కేజీల గంజాయి స్వాధీనం. కారుతో పాటు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి అరెస్టు… ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న 43 కేజీల గంజాయిని తరలిస్తుండగా ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌ పట్టుకున్నారు.…

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్యూస్… 10 రోజులు సెలవులు… ఎప్పటినుండంటే…

విద్యార్థులకు ఆగస్టులో భారీగా సెలవులు రానున్నాయి. 3న ఆదివారం, 8న వరలక్ష్మీ వ్రతం (ఆప్షనల్ సెలవు), 9 రెండో శనివారం అలాగే రక్షా బంధన్, 10 ఆదివారం, 15 స్వాతంత్ర్య దినోత్సవం, 16 కృష్ణ జన్మాష్టమి, 17 ఆదివారం, 24 ఆదివారం,…

TG : రాష్ట్రంలో వచ్చే నెల రెండో వారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం… – వాతావరణ శాఖ

ఆగస్టు రెండో వారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 347.2 మి. మీ ఉండగా……

1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి: సీతక్క

✍️ దుర్గా ప్రసాద్ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నూతన జిల్లా ట్రైబల్ అధికారి పోస్టులను మంజూరు చేయాలని మంత్రి సీతక్క తీర్మానించారు. ‘ఆశ్రమ పాఠశాలలను జూ. కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలి. ఆశ్రమ పాఠశాలల కోసం 1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి.…

HYD : కార్గిల్ విజయ్ దివస్ – గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అమరవీరులకు నివాళి…

కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నేడు పరేడ్ మైదానంలోని అమరవీరుల స్థూపానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ పై విజయం సాధించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల…

KTR పై CM రమేష్ సంచలన ఆరోపణలు!

KTR పై CM రమేష్ సంచలన ఆరోపణలు! పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డితో తనకు టీడీపీ నుంచే స్నేహం ఉందని గుర్తుచేస్తూ, రాజకీయం వేరు, స్నేహం వేరని…

TG : భారీ వర్షాలు – రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ…

HYD : లీడర్ శిక్షణ కార్యక్రమంలో MLC కవిత కీలక వ్యాఖ్యలు

నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత పెద్ద వ్యవస్థతోనైనా, ఎంతటి పెట్టుబడి వ్యవస్థతోనైనా జాగృతి నిలబడి పోరాడిందని MLC కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొంపల్లి శ్రీ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న లీడర్ శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జాగృతి లాంటి…

TG : 42% రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని చెప్పారు. 10 శాతం…

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం

ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని పిటిషనర్ కోరారు. జమ్మూకశ్మీర్ లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టారని… రాజ్యాంగ…

ఈ రోజు TEE 1104 యూనియన్ KTPS V &VI, మరియు VII స్టేజ్ రీజియన్ల ఆధ్వర్యంలో గౌరవ చీఫ్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాస బాబు గారికి సన్మానం

✍️దుర్గా ప్రసాద్ ఈ రోజు TEE 1104 యూనియన్ KTPS V &VI, మరియు VII స్టేజ్ రీజియన్ల ఆధ్వర్యంలో ,KTPS- VII స్టేజ్ ,గౌరవ చీఫ్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాస బాబు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది,12/07/2025 నాడు జరిగిన…

జర్నలిస్ట్‌లకు గుడ్ న్యూస్… తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన – వచ్చే వారం జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడేషన్లు

✍️దుర్గా ప్రసాద్ జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఇవాళ(గురువారం,…

గోదావరికి భారీ వరదలు… – వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈరోజు (గురువారం) నాటికి…

TG : 200కోట్ల జీరో టికెట్లతో సరికొత్త రికార్డ్…

ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు ఆర్థిక భారాన్ని తగ్గించిందన్నారు. ఒక్క పథకం వల్ల ఆర్టీసీ సంస్థ అప్పుల…

నాలుగు కొత్త వందేభారత్ రైళ్లు… వయా తెలంగాణ…

భారతీయ రైల్వే పూణే నుండి నాలుగు కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇది బెలగావి, షెగావ్, వడోదర, సికింద్రాబాద్ కు కనెక్టివిటీని పెంచనున్నాయి. ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు పూణే నుండి నడుస్తూ, కొల్హాపూర్ హుబ్బళ్లి మార్గాలకు సేవలు…

TG – Cyber Crime : వృద్ధుడిని సీబీఐ పేరుతో బెదిరించి… రూ.35.74 లక్షలు టోకరా

సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో 79 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.35.74లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్లో జరిగింది. పోలీసు యూనిఫామ్లో ఉన్న నేరగాళ్లు వృద్ధుడికి ఫోన్ చేసి.. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని సీబీఐ పేరుతో బెదిరించారు. దీంతో భయపడిపోయిన…

జాతీయ చేనేత ప్రతిభ పురస్కారాలు 2024 – తెలంగాణ నుండి ఇద్దరికి అవార్డులు

✍️దుర్గా ప్రసాద్ చేనేత రంగంలో 2024 సంవత్సరానికి గాను ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రం పురస్కారాలు ప్రకటించింది. ఈ ఏడాది 5 సంత్ కబీర్, 19 జాతీయ చేనేత అవార్డులు సహా మొత్తం 24 మందికి అవార్డులు వరించాయి. వీరిలో తెలంగాణ…

BRS ఎమ్మెల్యే తలసాని నివాసంలో బీసీ ప్రముఖులతో ఆత్మీయ సమావేశం

✍️దుర్గా ప్రసాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు పార్టీకి చెందిన బీసీ ప్రముఖులతో సమావేశమయ్యారు. బోనాల ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి, సనత్…

తెలంగాణ భవన్ లో “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం – 5వేల మంది మహిళలకు “కేసీఆర్ కిట్స్”

✍️దుర్గా ప్రసాద్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తెలంగాణ భవన్ లో మహిళా శిశు ఆరోగ్య సంరక్షణకు గాను “కేసీఆర్ కిట్స్” పంపిణీ చేశారు.ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు, మాతాశిశుల ఆరోగ్య సంరక్షణకు గాను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు “కేసీఆర్…

జీఓ 49 నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

✍️దుర్గా ప్రసాద్ జీఓ 49ను నిలిపివేస్తూ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ గజిట్ విడుదల చేసింది. గత కొన్ని రోజుల నుంచి జీవో 49ను నిలిపియాలని చెయ్యాలని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం…

2500 మంది పోలీసుల భారీ భద్రతతో లాల్ దర్వాజా మహాకాళి బోనాల జాతర ప్రారంభం

లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా మొదలయ్యాయి. భక్తులు బోనాలతో ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2500 మంది పోలీసులతో భారీ…

కొత్త రేషన్ కార్డులు.. కీలక UPDATE

✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. లబ్ధిదారులు కార్డు మంజూరయ్యిందో లేదోనని తెలుసుకోవాలంటే epds.telangana.gov.in లోకి వెళ్లి FSC రీసెర్చ్‌ ఓపెన్‌ చేసి, FSC అప్లికేషన్, జిల్లా ఎంచుకోవాలి. మీ సేవలో…

ఇందిరా మహిళా శక్తి సంబరాల పొడిగింపు

✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో వారం పాటు ఈనెల 24వ తేదీ వరకు సంబరాలు నిర్వహించనుంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం రూపొందిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా…

ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపు

ఆదిలాబాద్ జిల్లా✍️దుర్గా ప్రసాద్ జీవో నెంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బంద్ ను విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు…

ములుగు జిల్లాలో పోస్టర్ల కలకలం

✍️దుర్గా ప్రసాద్ తెలంగాణ ములుగు జిల్లా కన్నాయిగుడెం మండలంలోని గుత్తికొయ గూడాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా అనూహ్యంగా వాల్ పోస్టర్లు కనిపించాయి. ‘ప్రజా ఫ్రంట్’ పేరిట వెలిసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల తీరుపై విమర్శలు గుప్పించాయి. ‘సిద్ధాంతం కోసం అడవిలోకి వెళ్లిన అన్నల్లారా,…

Telangana News – Hyderabad : ప్రభుత్వ రంగ బ్యాంకులలో 5,208 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ…

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. రిజర్వేషన్ ఆధారంగా వయోసడలింపు ఉంది. ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.…

Telangana News – వ్యవసాయ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ… ఒకరు మృతి…

రంగారెడ్డి, హయత్ నగర్ పీఎస్ పరిధిలోని బంజర కాలనీ అంబేద్కర్ నగర్ వ్యవసాయ భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో రఘు అనే ఆటో డ్రైవర్ మృతి చెందాడు. చౌటుప్పల్ మండలం నాఖ్యా తండాలో గత కొంతకాలంగా…

TG : సులభతరంగా అనుమతుల ప్రక్రియ: సీఎం రేవంత్

రాష్ట్రంలో వివిధ రకాల నిర్మాణాలు, సదుపాయాల కల్పనకు సంబంధించి అనుమతుల ప్రక్రియ సులభతరంగా ఉండాలని CM రేవంత్ అన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సింగిల్ విండోలో అనుమతి లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘రెవెన్యూ, మునిసిపల్, ఇరిగేషన్, పోలీస్,…

మండుతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో ఎన్ని డిగ్రీలంటే?

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలకు ఆరెంజ్…

TG : గేమ్ ఛేంజర్ గా మహాలక్ష్మి పథకం: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

మహాలక్ష్మి పథకం గేమ్ఛేంజర్ గా మారిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారు. జననీ…

TG : తెలంగాణ రాష్ట్రానికి రైతులే ఆత్మ: గవర్నర్ జిష్ణుదేవ్

తెలంగాణ రాష్ట్రానికి రైతులే ఆత్మ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. “రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంది.దేశంలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ.…

TG : విజయశాంతి ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన కాంగ్రెస్, BRS, సీపీఐ అభ్యర్థులు ఐదుగురూ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. ఈ నెల 13న ఐదుగురిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి దాఖలు చేసిన అఫిడవిట్ లో…

TG : ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్… హైదరాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్

హైదరాబాద్ వాసులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ – ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మరో కారిడార్ కు బెంగళూరు వరకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు…

TG : మందుబాబులకు మరో బిగ్ షాక్… వాటి దాలు భారీగా పెరగనున్నాయి…

మందుబాబులకు మరో బిగ్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో కింగ్ ఫీషర్ బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు యునైటెడ్ బ్రూవరీస్ ప్రతిపాదనలు చేయగా.. ప్రభుత్వం సైతం దీనికి సుముఖత వ్యక్తం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం.…

TG : ఎమ్మెల్సీ ఎన్నికలు… తొలి రోజు ఎన్ని నామినేషన్ లు దాఖలు చేశారంటే…

ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల స్థానానికి ఆరుగురు, టీచర్ల స్థానానికి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. టీచర్స్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తో…

TG : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపున నేడు, రేపు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఢిల్లీ ప్రజలకు వివరించనున్నారు. కాగా రేపటితో…

Hyd : ఘోర అగ్నిప్రమాదం… వ్యక్తి సజీవ దహనం… వివరాల్లోకి వెళ్ళితే…

హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఆదివారం తెల్లవారుజామున ఘోరం అగ్నిప్రమాదం జరిగింది. దాసరి సంజీవయ్య కాలనీలో ఓ ఇంటిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో జలగం సాయి సత్య శ్రీనివాస్(32) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.…

TG : నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్… రేపే ప్రారంభం…!

ఇంటర్ ప్రాక్టికల్స్ కోసం ప్రైవేటు కాలేజీల్లో CCTV కెమెరాల ఏర్పాటుకు యాజమాన్యాలు అంగీకరించాయని బోర్డు అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి ఈనెల 22 వరకు జరగనున్న పరీక్షలకు 4.29 లక్షల మంది హాజరు కానుండగా, 2,008 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.…

TG : నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో ఇవాళ మల్లికార్జున స్వామి కళ్యాణం జరగనుంది. ఈ ఉత్సవం కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ కళ్యాణోత్సవానికి దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. ప్రభుత్వం…

TG : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం వాయిదా

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు దక్షిణ మధ్య రైల్వే విభాగం శుక్రవారం తెలిపింది. ఈ టెర్మినల్ ను శనివారం రైల్వే మంత్రి అశ్వనీవైష్ణవ్ ప్రారంభించాల్సి ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతితో ఈ కార్యక్రమం వాయిదా పడింది.

TG : 6 నెలల్లో 6.42 లక్షల కొత్త విద్యుత్ కనెక్షన్లు

రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగం, లోడు గరిష్ఠ స్థాయికి చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) తొలి 6 నెలల్లో(ఏప్రిల్-సెప్టెంబరు) కొత్తగా 6,42,692 కరెంటు కనెక్షన్లు ఇచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తాజాగా ప్రభుత్వానికి నివేదించాయి. వీటితో కలిపి ఇళ్ల కరెంటుకనెక్షన్లు…

సినిమాలను వదిలేస్తా… సుకుమార్ కామెంట్స్ వైరల్…

సినిమాలను వదిలేస్తానంటూ డైరెక్టర్ సుకుమార్ చెప్పిన ఓ వీడియో వైరలవుతోంది. ‘సుకుమార్ గారూ.. మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు?’ అని ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ అడగగా ‘సినిమా’ అని ఆయన…

TG : రేపు కేటీఆర్ అరెస్ట్ …?

ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ కార్ రేసుపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఏ1గా కేటీఆర్ ను పేర్కొంది. ఈ కార్ రేసుపై మొదటి నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను రేపు(శుక్రవారం) అరెస్ట్…

TG : మేడారం ఆలయాల పునర్నిర్మాణానికి టెండర్లు పూర్తి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి టెండరు ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభించి 2026లో జరిగే మహాజాతర నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1.92 కోట్లు…