Category: మంచిర్యాల జిల్లా

పీస్ కమిటీ సభ్యులతో పోలీసుల సమావేశం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది: 21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక అగర్వాల్ భవన్ లో గురువారం పీస్ కమిటీ సభ్యులతో వన్ టౌన్ పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు శాంతియుత…

వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఒక్క రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియాలో బీఎస్ఎన్ఎల్ ఆఫర్ ఒక్క రూపాయి కే సిమ్ కార్డు తో పాటు ముప్పయి రోజుల కాలపరిమితి తో రోజు 2 జీబీ డేటా, రోజు…

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని…

ఎమ్మెల్సీ అంజిరెడ్డిని సత్కరించిన తాండూరు బీజేపీ నేతలు

మంచిర్యాల జిల్లా,తాండూర్,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూర్: గత మూడు రోజులుగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం, జీవో నంబర్ 49 శాశ్వతంగా రద్దు చేయాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్…

మున్సిపల్ కమిషనర్ ని సత్కరించిన పద్మశాలి సంఘం నేతలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మున్సిపల్ కమిషనర్ ని సత్కరించిన పద్మశాలి సంఘం నేతలు బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం లొని పద్మశాలి భవన్ శివ భక్త మార్కెండేయ దేవాలయంలొ గురువారం మాస శివరాత్రి సందర్బంగా పద్మశాలి కుల…

ఎంఆర్.పీఎస్ జాతీయ అధ్యక్షున్ని సత్కరించిన ఎస్సి ఎస్టీ కమీషన్ సభ్యులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డ్ స్వీకరించి మొదటిసారిగా బెల్లంపల్లికి విచ్చేసిన పద్మ శ్రీ అవార్డ్ గ్రహీత ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగను తెలంగాణా…

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను శాలువాతో సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో…

బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ కే.శ్రీనివాస్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……

బెల్లంపల్లి రూరల్ సిఐ ను సన్మానించిన బెల్లంపల్లి ప్రెస్ క్లబ్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:21 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే వినాయక…

బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్ ఆధ్వర్యంలో సిఐ ను సన్మానించిన గ్రామస్తులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బీఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్ ఆధ్వర్యంలో చంద్రవెల్లి గ్రామస్తులు బుధవారం బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్,తాళ్ళగురిజాల ఎస్ఐ లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా…

తహసిల్దార్ ముందు బైండోవర్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది పాత నేరస్తులను బుధవారం రోజున స్థానిక తహసిల్దార్ ముందు బైండోవర్ చేయించారని బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై సీహెచ్.కిరణ్ కుమార్ తెలిపారు.…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రికి టీయూడబ్ల్యూజే వినతి…అనుకూలమైన స్థలాన్ని  గుర్తించాలని కలెక్టర్ ను సూచించిన మంత్రి…

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా,ఆసిఫాబాద్,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. ఆసిఫాబాద్: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రిని జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఇన్చార్జి…

వినాయక చవితి సందర్భంగా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. వినాయక చవితి సందర్భంగా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి… బెల్లంపల్లి : ఈనెల 27న జరిగే వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక నిమజ్జనానికి తరలించే విగ్రహాల విషయంలో విద్యుత్ అధికారులు…

మందమర్రి సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసుల విజ్ఞప్తి

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేది: 20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి నిర్వాహకులను కోరారు. భద్రత, బందోబస్తు కొరకే గణేష్ ఆన్‌లైన్ నమోదు విధానం పెట్టారని…

దేశంలోనే విలక్షణ నటుడు చిరంజీవి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

దేశంలోనే విలక్షణ నటుడు చిరంజీవి – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాపాల్వంచ✍️దుర్గా ప్రసాద్ ఈ కార్యక్రమంలో కొత్వాల ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ… చిరంజీవి…

జగన్నాథ్ రాటీ భౌతిక కాయానికి నివాళులర్పించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జగన్నాథ్ రాటీ భౌతిక కాయానికి నివాళులర్పించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. మందమర్రి: మంగళవారం మందమర్రి నివాసి జగన్నాథ్ రాటీ హఠాత్తుగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నూరు మాజీ…

మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్‌ కమిషనర్‌

రామగుండం పోలీస్ కమీషనరేట్,తేది 20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. రామగుండం: నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌ విభాగం రామగుండం పోలీస్‌…

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలతో మత్తమారి సూరిబాబు, ముచ్చర్ల మల్లయ్య సూచన మేరకు దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ…

పారిశుద్ధ్యంపై మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బుధవారం కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పారిశ్యుద్ధ పనులపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డుల్లో పారిశ్యుద్ధ…

మంచిర్యాల రవీంద్రఖని రైల్వే లైన్ మధ్య గుర్తు తెలియని మృతదేహం…

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:20 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: మంగళవారం రాత్రి మంచిర్యాల రవీంద్రఖని రైల్వే లైన్ ఎగువ దిగువ రైలు పట్టాల మధ్యన అందాజా 35 40 సంవత్సరాల వయసు గల ఒక గుర్తు తెలియని పురుషుని…

సామాజిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాగ్ల పంపిణీ..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సామాజిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాగ్ల పంపిణీ.. మంచిర్యాల: సామాజిక్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం దోనబండలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను అందజేశారు.…

ప్లాస్టిక్ రహిత పట్టణంగా బెల్లంపల్లిని తీర్చిదిద్దండి~ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణములో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో పలువురు వ్యాపారస్తులు 125 మైక్రాన్‌ల కంటే తక్కువ మందంతో ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నట్లు…

ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవు ~ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారస్తులు నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసారు. మంగళవారం ప్లాస్టిక్ గ్లాసులు కవర్లు విక్రయిస్తున్న సందీప్…

రేపు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వికారం…..

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పట్టణ, మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నూతన అధ్యక్షులుగా అక్కెనపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా జన్నం సత్యనారాయణ, కోశాధికారిగా శ్రీరామోజు లక్ష్మణాచారీ…

సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి

రామగుండం పోలీస్ కమీషనరేట్మంచిర్యాల జిల్లా,మంచిర్యాల,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. సీసీసీ నస్పూర్ పోలీస్‌ స్టేషన్ సందర్శించిన సిపి మంచిర్యాల: రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సిసిసి నస్పూర్ పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు.…

అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

రామగుండం పోలీస్ కమీషనరేట్మంచిర్యాల జిల్లా,తేది:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్…

మా గోడు పట్టించుకోండి 3,17 వార్డులో రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:19 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: పట్టణంలోని అంబేద్కర్ నగర్ వార్డు 3,17 లో సీసీ రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. ప్రభుత్వాలు మారినా మా దుర్భరమైన పరిస్థితి మారలేదని వాపోతున్న ప్రజలు. ఎవరైనా మా…

లాహోటీ నివాస్ లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 16 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక బజార్ ఏరియాలో ప్రముఖ వ్యాపారస్తుడు రాదేశామ్ లాహోటి ఇంట్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఈ సందర్భంగా లాహోటీ కుటుంబం వారికి…

అమ్మ ఒడి ఎన్.జి.ఓ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: శుక్రవారం రోజున కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్.జి.ఓ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించారు.…

ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శుక్రవారం ఉదయం 79వ భారత స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ కాంపల్లి శంకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ…

లోటస్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. లోటస్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం లోని లోటస్ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరియు ముందస్తు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు…

బిజెపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ జవాన్ ను సన్మానించిన కొయ్యల ఏమాజి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025, బిజెపి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మీ జవాన్ ను సన్మానించిన కొయ్యల ఏమాజి బెల్లంపల్లి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా…

టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు 79 వస్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అనుబంధ కార్మిక సంఘం కార్యాలయం ఎదురుగా టి.మనిరామ్ సింగ్ జెండా ఆవిష్కరించారు.…

డీఈ చేతుల మీదుగా ఓల్టేజ్ అలర్ట్ బజర్ (టెస్టర్)ను విద్యుత్ సరఫరా కార్మికులకు అందజేసిన బండి శ్రీనివాస్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి డివిజన్ ఆఫీస్ ఆవరణలో 79 డిఈ రాజన్న చేతుల మీదుగా బండి శ్రీనివాస్ 1104 యూనియన్ బెల్లంపల్లి డివిజన్ అధ్యక్షుడు వోల్టేజ్…

రైల్వే ఎస్.పీ. చందన దీప్తి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న జి.ఆర్.పి హెడ్ కానిస్టేబుల్ ఏ.లక్ష్మారెడ్డి.

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైల్వే పరిధిలో ఉత్తమ విధులు నిర్వహించిన జి.ఆర్.పి.పోలీసులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఏ. లక్ష్మారెడ్డి…

కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న స్పెషల్ బ్యాంక్ ఎస్.ఐ.మామిడి రాజన్న.

రామగుండం కమిషనరేట్,మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ: 15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: 79 వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉత్తమ విధులు నిర్వహించిన పోలీసులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసన సభ్యులు గడ్డం వినోద్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యుడు గడ్డం వినోద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో, పట్టణంలోని…

కాంట్రాక్టర్ బస్తీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:15 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: పట్టణం లోని 18 వార్డ్ కాంటాక్టర్ బస్తీలో పాత వెంకటేశ్వర షాపింగ్ మాల్ ఎదురుగా సిపిఐ సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జెండా వందనం…

కాంట్రాక్టర్ బస్తీలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్….

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. కాంట్రాక్టర్ బస్తీలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్…. బెల్లంపల్లి: పట్టణంలోని 18 వ వార్డు కాంట్రాక్టర్ బస్తీలో గురువారం మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ సందర్శించారు. బస్తీ ప్రజలు దశాబ్ద…

భారీ వర్ష సూచనతో పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరిన వన్ టౌన్ ఎస్.హెచ్ఓ కే.శ్రీనివాస్ రావు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: వాతావరణ శాఖ ద్వారా రాబోయే 24 గంటలలో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ వారు పలు…

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అరవింద్ చౌదరి

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: స్థానిక వ్యాపారి మహేందర్ చౌదరి తనయుడు అరవింద్ చౌదరి గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్ళితే … మహేందర్ చౌదరి కార్ లో తన కుటుంబముతో…

తిరుమల హిల్స్ రియల్ ఎస్టేట్ కబ్జా కోరల నుండి కన్నాల ఎర్ర కుంట చెరువును కాపాడాలని డిమాండ్ చేసిన కార్మిక సంఘ ఐక్య వేదిక నాయకులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేది:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: గురువారం కన్నాల ఎర్ర కుంట చెరువును సందర్శించి పరిశీలించిన సంయుక్త కిసాన్ మోర్చా – సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు, వృధాగా పోతున్న వేల క్యూసెక్కుల నీటి పై…

ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం ~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా కేంద్రంతేదీ:14 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మంచిర్యాల: వాతావరణ శాఖ సూచన మేరకు రాబోవు 2 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా…

నేత్ర అవయవ దానానికి అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: ప్రపంచ అవయవ దాన దినోత్సవంని పురస్కరించుకుని జనహిత సేవా సమితి సభ్యులు పాతకాల కుమార్ వారి కుటుంబ సభ్యులు భార్య రేణుక,కుమారుడు ఆదిత్య వర్ధన్ లు నేత్ర,అవయవ దానం కొరకు…

రాంనగర్ ముంపు ప్రాంతాన్ని సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ,రాంనగర్ కాలువ ప్రాంతాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. బస్తీ ప్రజలు రాంనగర్ కాలువపై వంతెన గురించి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని, కాలువ…

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో మెహందీ కోన్ల పంపిణీ…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా,నెన్నెల మండలం, మైలారం ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విద్యార్థినులకు నిషా కంపెనీ ప్రతినిధి లలిత్ కుమార్ బంగ్ చేతుల మీదుగా మెహందీ కోన్లు అందజేశారు. ఈ…

గుంతల మయమైన రోడ్డును వెంటనే బాగుచేయాలి.కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు డిమాండ్…

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణములోని కాల్టెక్స్ రైల్వే బ్రిడ్జి నుండి కన్నాల బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిషన్ మోర్చా…

శభాష్ పోలీస్ అంటున్న ప్రజలు… – తాండూరు పోలీసుల పట్ల ప్రశంసల వెల్లువ…

మంచిర్యాల జిల్లా,తాండూరు,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. తాండూరు: తెలంగాణా రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలను వరద పోటెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా…

పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:13 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి: మంగళవారం రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో హనుమాన్ బస్తి, రాంనగర్ బ్రిడ్జిని సందర్శించిన మున్సిపల్ కమిషనర్ తన్నీరు…

చట్ట ప్రకారం గిరిజనుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు ~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా,దండేపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. దండేపల్లి: గిరిజనుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో గిరిజనుల సమస్యలపై…

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ~ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,జన్నారం,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. జన్నారం: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని జన్నారం మండల…

రోడ్డుపై బాధ్యతగా వాహనాలు నడపాలి. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: గత సంవత్సరం కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే ప్రధాన లక్ష్యమని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ స్పష్టం చేశారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించడం ద్వారానే…

సబ్ కలెక్టర్ మనోజ్ ని సన్మానించిన కమ్యూనిస్టు నాయకులు

మంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. బెల్లంపల్లి : మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) బెల్లంపల్లి…

చిన్నారుల అశ్లీల వీడియోల కేసులో ఇద్దరు అరెస్ట్ – మందమర్రి పోలీసుల హెచ్చరిక

మంచిర్యాల జిల్లా,మందమర్రి,తేదీ:12 ఆగస్టు 2025,✍️ మనోజ్ కుమార్ పాండే. మందమర్రి: పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి నేరాలపై…